నిత్యావసర సరుకుల పంపిణీమేమున్నామంటూ స్వచ్ఛంద సంస్థల భరోనా దేవరుప్పుల, మే 25: కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతున్న వారికి దాతలు అండగా నిలుస్తున్నారు. మేమున్నామంటూ స్వచ్ఛంద సంస్థలు నిత్యావసరాలు అందజేసి ఆదుక
ఫలిస్తున్న లాక్డౌన్ నిబంధనలువ్యాక్సినేషన్ కూడా మరో కారణంప్రజలు సహకరిస్తే మరికొద్ది రోజుల్లోనే తీవ్రత తగ్గుతుందంటున్న వైద్యాధికారులు స్టేషన్ఘన్పూర్, మే 25: మునుపెన్నడూ లేనివిధంగా కరోనా పాజిటివ్
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్జనగామ రూరల్, మే 25: వచ్చే హరితహారం కార్యక్రమం నాటికి నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన పసరమడ్ల, ఓబుల్క�
బాధితులు భయం వీడి ధైర్యంగా ఉండాలిపాజిటివ్ వచ్చిన వారికి చేతనైన సాయం చేయాలిస్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య లింగాలఘనపురం, మే 25: ఖర్చుకు వెరవకుండా, లాక్డౌన్ నష్టాన్ని భరిస్తూ… కరోనా కట్టడి�
పది రోజుల్లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఆదేశించిన క్రమంలో ఉమ్మడి జిల్లాలో వడ్ల కొనుగోలు ఊపందుకున్నది. కేంద్రాల్లో సేకరించిన ధాన్యం ఎప్పటికప్పుడు మిల్లులు, గోదాములక�
వెల్దండ రిజర్వాయర్ నుంచి తరిగొప్పుల పెద్ద చెరువుకు..బీడు భూములను ముద్దాడుతున్న గోదావరి జలాలు తరిగొప్పుల, మే 18: మండు వేసవిలో గోదారమ్మ పరుగులు రైతుల ముఖాల్లో చిరునవ్వును తెప్పిస్తున్నది. దేవాదుల ప్రాజెక�
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యచిలుపూరు, మే 18: రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని స్టేషన్ఘన్పూర్ ఎ
జిల్లాలో 6,866 మందిని గుర్తించాంప్రతిరోజు బాధితుల ఇంటికి వెళ్లి ఆరోగ్యం గురించి తెలుసుకోవాలిఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సేవలు కొనసాగించాలివీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ నిఖిల జనగామ రూరల్, మే 18: ఇంటింటా జ్వర
తడిసిముద్దయిన ధాన్యంజనగామ జిల్లా నర్మెట మండలంలోని వెల్దండ, కన్నెబోయినగూడెం గ్రామాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసిముద్
ఉపాధ్యాయుడు| ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మరణించారు. మెతుకు రమేష్ బాబు అనే ఉపాధ్యాయుడు జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని కొండాపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు.
మంత్రి ఎర్రబెల్లి | కొద్ది రోజుల్లో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. త్వరలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభింప జేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ�