జనగామ : ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని, మొక్కలు నాటడమే కాకుండా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. శనివారం రాష్ట్�
మంత్రి ఎర్రబెల్లి | సమీకృత జిల్లా కార్యాలయాల భవన నిర్మాణంలో అసంపూర్తి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.
పెద్దవంగర, జూన్ 15: అభివృద్ధి పనుల నిర్వహణలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పూర్తి చేయాలని, ఎక్కడా రాజీపడొద్దని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం మండలంలోని బొమ్మకల్ గ్రామంలో పర్య�
మంత్రి ఎర్రబెల్లి | పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం 19 డయాగ్నోస్టిక్ కేంద్రాలను ప్రారంభించిదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం | రు - ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో బుధవారం జరిగింది.
నిత్యావసర సరుకుల పంపిణీమేమున్నామంటూ స్వచ్ఛంద సంస్థల భరోనా దేవరుప్పుల, మే 25: కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతున్న వారికి దాతలు అండగా నిలుస్తున్నారు. మేమున్నామంటూ స్వచ్ఛంద సంస్థలు నిత్యావసరాలు అందజేసి ఆదుక
ఫలిస్తున్న లాక్డౌన్ నిబంధనలువ్యాక్సినేషన్ కూడా మరో కారణంప్రజలు సహకరిస్తే మరికొద్ది రోజుల్లోనే తీవ్రత తగ్గుతుందంటున్న వైద్యాధికారులు స్టేషన్ఘన్పూర్, మే 25: మునుపెన్నడూ లేనివిధంగా కరోనా పాజిటివ్
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్జనగామ రూరల్, మే 25: వచ్చే హరితహారం కార్యక్రమం నాటికి నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన పసరమడ్ల, ఓబుల్క�
బాధితులు భయం వీడి ధైర్యంగా ఉండాలిపాజిటివ్ వచ్చిన వారికి చేతనైన సాయం చేయాలిస్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య లింగాలఘనపురం, మే 25: ఖర్చుకు వెరవకుండా, లాక్డౌన్ నష్టాన్ని భరిస్తూ… కరోనా కట్టడి�
పది రోజుల్లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఆదేశించిన క్రమంలో ఉమ్మడి జిల్లాలో వడ్ల కొనుగోలు ఊపందుకున్నది. కేంద్రాల్లో సేకరించిన ధాన్యం ఎప్పటికప్పుడు మిల్లులు, గోదాములక�
వెల్దండ రిజర్వాయర్ నుంచి తరిగొప్పుల పెద్ద చెరువుకు..బీడు భూములను ముద్దాడుతున్న గోదావరి జలాలు తరిగొప్పుల, మే 18: మండు వేసవిలో గోదారమ్మ పరుగులు రైతుల ముఖాల్లో చిరునవ్వును తెప్పిస్తున్నది. దేవాదుల ప్రాజెక�