స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యచిలుపూరు, మే 18: రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని స్టేషన్ఘన్పూర్ ఎ
జిల్లాలో 6,866 మందిని గుర్తించాంప్రతిరోజు బాధితుల ఇంటికి వెళ్లి ఆరోగ్యం గురించి తెలుసుకోవాలిఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సేవలు కొనసాగించాలివీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ నిఖిల జనగామ రూరల్, మే 18: ఇంటింటా జ్వర
తడిసిముద్దయిన ధాన్యంజనగామ జిల్లా నర్మెట మండలంలోని వెల్దండ, కన్నెబోయినగూడెం గ్రామాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసిముద్
ఉపాధ్యాయుడు| ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మరణించారు. మెతుకు రమేష్ బాబు అనే ఉపాధ్యాయుడు జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని కొండాపూర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు.
మంత్రి ఎర్రబెల్లి | కొద్ది రోజుల్లో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. త్వరలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభింప జేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ�