ఆకట్టుకున్న వేషధారణలు, కట్టిపడేసే సంప్రదాయ నృత్యరీతులు, వినసొంపైన గాత్రంతో పాడిన పాటలు, ఆలోచింపజేసే ఏకపాత్రాభినయ ప్రదర్శనలు.. ఇలా ఎన్నో రకాల కళారూపాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. జాతీయ స్థాయి కళా ఉత్సవ్-2022 �
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్న తెలంగాణ సర్కారు ఉపాధ్యాయులు, ఉద్యోగుల పనితీరును మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. నాణ్యమైన బోధన అందించడంతోపాటు విధి నిర్వహణ సక్రమంగా ఉ
ప్రపంచ ఉద్యమాలను గ్రంథాలయాల్లోని పుస్తకాల ద్వారా అధ్యయనం చేసిన సీఎం కేసీఆర్ అహింసా మార్గంలో తెలంగాణ కోసం ఉద్యమాలు నిర్వహించి రాష్ర్టాన్ని సాధించారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి
హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్లోని భూపాలపట్నం వరకు వెళ్లే 163 జాతీయ రహదారి ములుగు జిల్లాలో సుమారు 200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఏటూరునాగారం మండలం ముళ్లకట్ట వద్ద గోదావరిపై వంతెన పూర్తి కావడంతో ఈ రహదారి
kodakandla | జిల్లా పరిధిలోని కొడకండ్ల మండల కేంద్రంలో టెక్స్టైల్ పార్కుకు త్వరలో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు కలెక్టర్ శివలింగయ్య తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశానుసారం ఏర్పాటు �
leopard | జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం సూరారం గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులోని వ్యవసాయ కొట్టంలో కట్టేసిన రెండు గేదె దూడలను బుధవారం రాత్రి చిరుత చంపేసింది. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళ�
minister errabelli dayaker rao | పాలకుర్తి నియోజకవర్గంలోని వల్మీడి గ్రామంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ. 6 కోట్లతో అభివృద్ధి చేస్తున్న రామాలయాన్ని మంత్రి
పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం 2016లో ప్రతిష్టాత్మకంగా ‘హరితహారం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా తెలంగాణ పల్లె, పట్టణాలన్నీ హరితమయం అయ్యాయి. పల్లె ప్రకృతి వనం, బృహత్ ప్రకృతి వనం, అర్బన
హరితహారంలో భాగంగా 2020-21వ సంవత్సరంలో రోడ్డు పక్కన నాటిన మొక్కలను జేసీబీతో తొలగించిన వ్యక్తికి జనగామ జిల్లా నర్మెట గ్రామ పంచాయితీ రూ.20 వేల జరిమానా విధించింది
CM KCR | వరంగల్ పర్యటనకు వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు జనగామ జిల్లా పెంబర్తి కాకతీయ కళాతోరణం వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వాగతం పలికారు. మంత్రి దయాకర్ రావుతో పాటు ఎంపీ రవిం�
Minister Errabelli Dayaker Rao | జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి, పెద్ద వంగర, తొర్రూరు, రాయపర్తి మండల కేంద్రాల్లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన సభలు, సమావేశాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ�
ఆయిల్పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలిస్తున్నదని, మొక్క దశలో రెండేళ్లు కాపాడితే 20 సంవత్సరాల వరకూ రైతులకు కాసులు కురిపిస్తాయని రాష్ట్ర ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి �
పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు వారి ఆత్మగౌరవం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆసరా పథకంలో జనగామ మండలంలో కొత్తగా 1,114 మందికి పింఛన్
బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కొనియాడారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జయంతి కార్యక్ర