ఇంటి పన్ను చెల్లించటంలో గ్రామ పంచాయతీల్లోని ఇంటి యజమానులు సరికొత్త రికార్డును సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 8 జిల్లాల్లో వందకు వంద శాతం పన్ను చెల్లించి గ్రామాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించా
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గుట్ట (గజగిరిగుట్ట)ను రక్షిత ప్రాంతంగా గుర్తించాలని చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకరెడ్డి కోరారు. బుధవారం ఆయన కొన్నె గుట్టను సందర్శించారు.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సాక్షిగా జనగామ నియోజకవర్గ కాంగ్రెస్లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. శుక్రవారం తరిగొప్పుల మండలం అబ్దుల్నాగారం నుంచి ప్రారంభమైన పీపుల్స్మార్చ్ వేదికగా కొమ్మూరి,
కార్యకర్తలే కొండంత బలం..ప్రజలే నా బలగం అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ జనగామ మండల ఆత్మీయ సమ్మేళనం జిల్లా కేంద్రంలో శుక్రవారం జరుగగా, పార్టీ జనగామ జిల్లా ఇన్చార్జి, ఎమ�
’రాష్ట్రంలో ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్ పాలనా దక్షతతో వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని, తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు కేంద్రం కొర్రీలు పెడు�
నమ్మి స్నేహం చేసిన పాపానికి స్నేహితుడి ఇంటికే కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. ఏకంగా మిత్రుడి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో దాచుకున్న రూ.10 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.
ఎస్సై దంపతులకు ఆత్మహత్య జనగామ జిల్లా కేంద్రంలో త్రీవ కలకలం రేపింది. గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతిచెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. వారి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావ�
కుటుంబ వివాదాల పరిష్కారంలో న్యాయమూర్తులు, న్యాయవాదులదే కీలక పాత్ర అని, ఇరుపక్షాల వాదనలు బేరీజు వేసి విజ్ఞతతో వివాదాలను పరిష్కరించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీ రామసుబ్రమణియన్ �
Janagama | ఆస్తి వివాదం ఓ తల్లి ప్రాణాన్ని బలిగొంది. ఆమె తలను, మొండెం నుంచి వేరు చేశాడు. ఈ దారుణ ఘటన జనగామ మండలం మరిగడి గ్రామంలో చోటు చేసుకుంది.
జనగామ కాంగ్రెస్లో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. మొన్నటికి మొన్న ఏఐసీసీ అధ్యక్షుడి ఎన్నిక ఓటింగ్ వేళ గాంధీభవన్ సాక్షిగా నియోజకవర్గ ముఖ్యనేతల మధ్య విభేదాలు పొడచూపగా ఇప్పుడు డీసీసీ అధ్యక్షుడు జంగా ర�
ధాన్యం కొనుగోలు కేంద్రాల తరహాలోనే మిర్చి రైతుల నుంచి దిగుబడులు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని ప్రధాన వ్యవసాయ మార్కెట్లలో అమలయ్యే ధరలను చెల్లించనున్నది. ప్రస్తుతం అంతర్�
మండలంలోని కోలుకొండలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోనగిరి యాకస్వామిపై ఆదివారం రాత్రి దాడికి పాల్పడిన ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్సై మునావత్ రమేశ్ తెలిపారు. దీనికి సంబంధించి�
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణప్రణాళికకు అనుగుణంగా బ్యాంకర్లు రుణ లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించి