janagam | కరెంట్ స్తంభం(Electric pole) నుంచి పడి ఓ వ్యక్తి మృతి(Man died) చెందాడు. ఈ విషాదకర సంఘటన జనగామ(Janagama) జిల్లా లింగాల ఘణపురం మండలం వనపర్తిలో చోటు చేసుకుంది.
ప్రతి ఒక్కరినీ లక్ష్యానికి అనుగుణంగా తీర్చిదిద్ది.. వారి కలలను నిజం చేసే బాధ్యతను కేఎల్ యూనివర్సిటీ తీసుకుంటుందని ఆ వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎంపీ మల్లేశం తెలిపారు.
దక్షిణాది రాష్ర్టాల 20వ సీనియర్ సాఫ్ట్బాల్ టోర్నీ శుక్రవారం జనగామలో మొదలయ్యాయి. రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలిసారి పోటీలు జరుగుతున్నాయి.
పోక్సో కేసులో ఓ వ్యక్తికి కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. జనగామ మండలంలోని చీటకోడూరుకు చెందిన వడ్లకొండ ప్రసాద్ అలియాస్ బొట్ల ప్రసాద్ 2019లో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు శుక్రవారం జిల్లా కోర
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం నర్మెటలోని వినాయక �
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పనిచేసిన మాదిరిగానే ప్రజలిచ్చిన తీర్పుతో ప్రతిపక్ష పాత్రను పోషిస్తానని బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం సా
Palla Rajeshwar Reddy | 45 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా ఐక్యంగా పని చేశారు. ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా పార్టీకి కట్టుబడి నిలబడ్డారు. ఐక్యంగా ఉండి జనగామలో బీఆర్ఎస్ ను గెలిపించుకోబోతున్నారని జనగామ బీఆర్ఎస్
‘తరిగొప్పుల పక్కనే మా సొంతూరు జిల్లాల పునర్విభజనతో వేరైంది తప్ప నేను పరాయి వాడ్ని కాదు.. పక్కా లోకల్. తెలంగాణ ఉద్యమంలో పోలీసుల దెబ్బలు తిని జైలు జీవితం గడిపిన అసలు సిసలైన ఉద్యమకారుడిని. ఇకపై నా స్థిర నివ�
“ప్రత్యర్థులు నన్ను లోకల్ కాదంటున్నారు..నేను పక్కా లోకల్ వ్యక్తిని.. స్వయంగా సీఎం కేసీఆర్ నన్ను ఆశీర్వదించి జనగామకు పంపిండు.. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జనగామలోనే ఉండి మీకు సేవ చేస్తా.. మీతోనే శభాష్�
అభివృద్ధి.. ఆహ్లాదం.. సుందరీకరణలో సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ తరహాలో జనగామ పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని, ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తే జిల్లా కేంద్రం రూపురేఖలు మారుస్తానని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి ప
Minister Errabelli : పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్(BRS) పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా �
సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమం పథకాలను చూసి మరోసారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని, బీఆర్ఎస్ను ఆదరించాలని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రజలన�
బీసీలకు రాజకీయంగా అవకాశాలు తగ్గించిన కాంగ్రెస్పై ఆ వర్గం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. మొన్నటిదాకా అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ టికెట్లు ఇస్తామని ప్రకటిస్తూ వచ్చిన హస్తం పార్టీ అధిష్ఠానం �