జమ్ముకశ్మీర్లో ఉద్రిక్తత నెలకొంది. ఉగ్రవాదుల కాల్పుల్లో శుక్రవారం ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. దీంతో జమ్ముకశ్మీర్ అంతటా హై అలర్ట్ కొనసాగుతున్నది.
Jammu Kashmir | శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో విషాదం నెలకొంది. భారీ వర్షాలకు ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో చోట కొండ చరియలు విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పో�
జమ్ముకశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమో కాదో తేల్చేందుకు ఆగస్టు 2 నుంచి రోజువారీ విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు తెలిపింది.
Amarnath Yatra: ఇద్దరు అమెరికా శ్వేతజాతీయులు అమర్నాథ్ యాత్రలో పాల్గొన్నారు. ఆ ఇద్దరూ బోలేనాథుడి దర్శనం చేసుకున్నారు. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేమన్నారు. మరో వైపు జమ్మూ క్యాంపు నుంచి యాత్రను నిలిపి�
జమ్మూ మార్గంలో మూడో రోజైన సోమవారం కూడా అమర్నాథ్ యాత్రను అధికారులు నిలిపివేశారు. జమ్ము-శ్రీనగర్ హైవే దెబ్బ తినడం, వర్షాలు కురుస్తుండటంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Jammu Kashmir | జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) లో భారీ ఎన్ కౌంటర్ (Encounter) జరిగింది. కుప్వారా (Kupwara) లో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు (terrorists) హతమయ్యారు.
జమ్ముకశ్మీర్లోని కుప్వారా (Kupwara) జిల్లాలో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. కుప్వారా జిల్లాలోని వాస్తవాధీన రేఖ (LoC) సమీపంలో ఉన్న జుమాగండ్లో (Jumagund) భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగుర�
జమ్ముకశ్మీర్లో (Jammu Kashmir) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం దోడా (Doda) కేంద్రంగా భారీ భూకంపం రాగా, బుధవారం తెల్లవారుజామున కత్రా (Katra) కేంద్రంగా భూమి కంపించింది. బుధవారం తెల్లవారుజామున 2.20 గంటలకు కత్రాలో భూకంప�
Jammu Kashmir | జమ్మూకశ్మీర్లోని బారాముల్లాలో భద్రతా దళాలు లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు మిలిటెంట్లను గురువారం అరెస్టు చేశాయి. వారి వద్ద నుంచి ఆయుధాలతో పాటు మందుగుండును సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.