జమ్ముకశ్మీర్లోని (Jammu kashmir) జాజ్జర్ కోట్లీలో (Jhajjar Kotli) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. మంగళవారం ఉదయం అమృత్సర్ (Amritsar) నుంచి కత్రా (Katra) వెళ్తున్న బస్సు.. జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిపై (Jammu-Srinagar national highway) జాజ్జర్ సమీప�
అఫ్గానిస్థాన్లో (Afghanistan) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఆదివారం ఉదయం 11.19 గంటలకు అఫ్గాన్లోని ఫైజాబాద్లో (Fayzabad) భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 5.9గా నమోదయిందని యూరోపియన్ మెడిటేరియన్ సీస్మోలజిక
జమ్ముకశ్మీర్లోని (Jammu and Kashmir) పలు జిల్లాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దాడులు నిర్వహిస్తున్నది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న కేసులో దక్షిణ కశ్మీర్లోని పుల్వామా (Pulwama), షోపియాన్ (Shopian) జిల్లాల్లో ఉగ్రవాదుల�
Lithium Reserves: లిథియం నిక్షేపాలను గుర్తించారు. ఈసారి రాజస్థాన్లో ఆ ఖనిజం భారీ స్థాయిలో ఉన్నట్లు తేలింది. ఇటీవల లిథియం నిల్వల్ని జమ్మూకశ్మీర్లో పసికట్టిన విషయం తెలిసిందే.
ఆపరేషన్ త్రినేత్రలో భారత సైన్యం శనివారం ఒక ఉగ్రవాదిని మట్టు పెట్టింది. కండీ అడవిలో జరిగిన ఈ ఆపరేషన్లో మరో టెర్రరిస్ట్ గాయపడినట్టు ఆర్మీ భావిస్తున్నది.
US M16-M4 Rifles | అగ్రరాజ్యం అమెరికా 2021లో ఆఫ్ఘనిస్తాన్ను వీడిన తర్వాత నాటో దళాలకు చెందిన అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రి అక్కడే ఉండిపోయింది. ఆయుధ సంపత్తి అంతా తాలిబాన్ల ఆధీనంలోకి వచ్చింది. ఈ మరణ ఆయుధాలన్నీ తాజాగా �
జమ్ముకశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన జవాన్ పబ్బాల అనిల్ (Pabbala Anil) మృతిపట్ల మంత్రి కేటీఆర్ (Minister KTR) దిగ్భ్రాతితి వ్యక్తం చేశార�
జమ్ము కశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మలాపూర్ గ్రామానికి చెందిన జవాన్ పబ్బాల అనిల్(29) గురువారం మృతి చెందారు. కిస్త్వార్ జిల్లాలోని మార్వా అటవీ ప్రా
జమ్మూ కశ్మీ ర్ రాష్ట్రం కిస్తార్ జిల్లా మార్వా అటవీ ప్రాంతంలో జరిగిన హెలీకాప్టర్ ప్ర మాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మలాపూర్ గ్రా మానికి చెందిన ఆర్మీ జవాన్ పబ్బాల అనిల్ (29) మృతి చెం�
Army Jawans | న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లకు సంబంధించిన అంబులెన్స్.. కేరి సెక్టార్ వద్ద రోడ్డుప్రమాదానికి గురైంది. అతి వేగంతో దూసుకొచ్చిన అ
జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ను సీబీఐ శుక్రవారం విచారించింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కుంభకోణానికి సంబంధించిన కేసులో సాక్షిగా హాజరైన ఆయన స్టేట్మెంట్ను సీబీఐ ఐదు గంటల పాటు రిక�
Satya Pal Malik | న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఢిల్లీలోని ఆర్కే పురం పోలీసు స్టేషన్కు శనివారం వెళ్లారు. సీబీఐ సమన్లు జారీ చేసిన మరుసటి రోజే సత్యపాల్ మాలిక్ పీఎస్కు వెళ్
జమ్ముకశ్మీర్లో (Jammu Kashmir) రంగురంగుల విరులు పర్యాటకులను (Tourists) కనువిందు చేశాయి. ప్రతి ఏడాది మాదిరిగానే పర్యాటకుల సందర్శనార్థం శ్రీనగర్లోని (Srinagar) తులిప్ గార్డెన్ను (Tulip garden) అధికారులు మార్చి 19న తెరిచారు. దీంతో రం
Jammu Kashmir | శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని ఫూంచ్ వద్ద ఆర్మీ ట్రక్కులో ఆకస్మాత్తుగా మంటలు సంభవించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనను భారత సైన్యం ఉగ్రదాడిగా తేల్చింది. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు సజీ�