Narwal Blast | జమ్మూ కశ్మీర్ నార్వాల్ ప్రాంతంలో జరిగిన పేలుళ్ల ఘటనలో ప్రధాన సూత్రధారిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పాక్ ఉగ్రవాదుల సూచన మేరకు ఈ పేలుళ్లకు పాల్ప�
ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లోని అఫర్వత్ పర్వతం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. భారీ చరియ విరగడంతో పోలండ్కు చెందిన ఇద్దరు పర్యాటకులు మృతిచెందారు. మరో 19 మంది పర్యాటకులు గాయపడ్డారు.
జమ్ముకశ్మీర్లో భారీగా మంచు కురుస్తున్నది. దీంతో భూతల స్వర్గం మరింత అందాలను పులుముకున్నది. హిమపాతం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో ఆస్వాదిస్తున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర ముగిసింది. సోమవారం ఉదయం జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో నిర్వహించనున్న సభతో 4 వేల కిలోమీటర్లకుపైగా సాగిన
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్ముకశ్మీర్లో కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా ఎముకలు కొరికే చలిలోనూ రాహుల్.. టీ షర్ట్ ధరించి జోడో యాత్రలో పాల్గొంటున్న విషయ
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్ము కశ్మీర్లో ప్రవేశించేందుకు ముందు ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ ప్రతినిధి దీపిక పుష్కర్ నాధ్ పార్ట
Kupwara | జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని మాచల్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్ చేస్తున్న ముగ్గురు సైనికులు లోయలో జారిపడి మరణించారు.
Earthquake | జమ్ముకశ్మీర్లోని కిష్ట్వార్లో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.15 గంటలకు కిష్ట్వార్లో భూమి కంపించింది. దీని తీవ్రత 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ
Afghanistan | అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం వచ్చింది. గురువారం రాత్రి హిందూ కుష్ రీజియన్లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.9గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
Amir Khan | అనంత్నాగ్లో హిజ్బుల్ ముజాహిదీన్ (హెచ్ఎం) మిలిటెంట్ ఇంటిలో కొంత భాగాన్ని కూల్చివేసినట్లు అధికారులు శనివారం తెలిపారు. గులాం నబీ ఖాన్ అలియాస్ అమీర్ ఖాన్ దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని పహల్గామ్లో