Jammu Kashmir | జమ్మూ కశ్మీర్లోని అవంతిపూర్లో భద్రతా దళాల క్యాంపు పై దాడి చేయాలన్న ఉగ్రమూకల కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. భద్రతా దళాల క్యాంపుపై ఆత్మాహుతి దాడి చేసేందుకు లష్కరే తొయిబా ఉగ్రసంస్థ కమాండర్ ము�
జమ్ముకశ్మీర్ సరిహద్దులో జాతీయ జెండా రెపరెపలాడటంతోపాటు బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ఫ్లెక్సీని ప్రదర్శించారు ఎండీఆర్ యువసేన సభ్యులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణానికి చెందిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయ
Kashmiri Pandit | జమ్మూకశ్మీర్లోని సోపియాన్ జిల్లాలో దారుణం జరిగింది. ఇవాళ ఉదయం ఓ కశ్మీరీ పండిట్ను ఉగ్రవాదులు హతమార్చారు. దీంతో సోపియాన్ జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Encounter | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు ఏరివేత కొనసాగుతున్నది. అనంత్నాగ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కొకెర్నాగ్ ప్రాంతంలోని తంగ్పవా వద్ద ఉగ్రవాదులు
kashmir tourists:జమ్మూకశ్మీర్కు పర్యాటకులు(kashmir tourists) పోటెత్తారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ ప్రాంతాన్ని 1.62 కోట్ల మంది టూరిస్టులు విజిట్ చేసినట్లు ఓ అధికారి వెల్లడించారు. కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్మూకశ్మ�
జమ్ముకశ్మీర్ డీజీపీ (జైళ్లశాఖ) హేమంత్ కుమార్ లోహియా (57) సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో పనిచేసే వ్యక్తే ఆయన గొంతు కోసి చంపినట్టు అనుమానిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్�
Udhampur | జమ్ముకశ్మీర్లోని ఉధంపూర్లో (Udhampur) అనుమానాస్పద పేలుళ్లు సంభవించాయి. బుధవారం రాత్రి ఆగిఉన్న బస్సులో పేలుగు సంభవించిన గంటల వ్యవధిలోనే రెండో పేలుడు
ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ (Ram Charan), జూ..ఎన్టీఆర్ (Jr NTR) లీడ్ రోల్స్ లో నటించారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇపుడు నెట్టింట హల్ చల్ చే
(రంగారెడ్డి, సెప్టెంబర్ 7 నమస్తే తెలంగాణ);తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతమని, ఇతర రాష్ర్టాలకూ ఆదర్శనీయమని జమ్ముకశ్మీర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కొనియాడారు. అధ్యయనంలో భాగ�
శ్రీనగర్ : జమ్మూలోని ఆర్నియా సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు (IB) వెంట మంగళవారం పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. వెంటనే భారత బలగాలు సైతం ధీటైన బదులిచ్చాయి. గతేడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ కాల్పులు జరుగడం �
జమ్మూ కశ్మీర్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆదివారం రాంబన్ జిల్లాలో 270 కిలోమీటర్ల జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదార