జమ్ము: జమ్ముకశ్మీర్ రాష్ట్రం కిష్ఠ్వార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న టాటా సుమో అదుపు తప్పి భారీ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో సుమోలోని ఏడుగురు అక్కడికక్కడే ప్రాణ�
కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ సొంత పార్టీ ఏర్పాటుకు సర్వం సిద్ధమైందని, మరో 15 రోజుల్లో జమ్ముకశ్మీర్లో తొలి శాఖ ప్రారంభం కావొచ్చని ఆయన సన్నిహితుడు జీఎం సరూరీ చెప్పారు
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్కు ఆ పార్టీ నేతల నుంచి మద్దతు పెరుగుతోంది. ఆజాద్ జమ్ము కశ్మీర్ సీఎం అవుతారని మాజీ ఎమ్మెల్యే అమిన్ భట్ శనివారం వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసిన తర్వాత మరో ఐదుగురు నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడారు. గులాం మహ్మద్ సరూరీ, హజీ అబ్దుల్ �
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉంటున్న నాన్ లోకల్స్కు ఓటింగ్ హక్కు కల్పిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆ రాష్ట్ర మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చ�
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో గురువారం వేకువ జాము నుంచి వర్షం కురుస్తున్నది. దీంతో రహదారులపై వరద నీరు నిలువగా.. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రాంబన్లో కొండచరియలు విరిగిపడడంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహద�
శ్రీనగర్ : అమర్నాథ్లో ఇవాళ సాయంత్రం ఆకస్మికంగా వరదలు సంభవించాయి. కొండ ప్రాంతాల్లో దిగువన ఉన్న భక్తుల గుడారాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. భారీ వరద నేపథ్యంలో గుడారాలు కూడా కొట్టుకుపోయ�
ఓ ఇద్దరు యువకులు.. ఉగ్రవాద చర్యలకు ఆకర్షితులయ్యారు. క్షణం ఆలోచించకుండా ఉగ్రవాదుల్లో కలిసిపోయారు. కానీ ఆ ఇద్దరు ఉగ్రవాదుల తల్లులు మాత్రం తల్లడిల్లిపోయారు. ఏ తూటాలకు తమ బిడ్డలు బలైపోత�
Jammu Kashmir | అందాల కశ్మీరం ఓ ప్రతిష్ఠాత్మక సదస్సుకు వేదిక కానుంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులు, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతలు కలిగిన జీ 20 కూటమి శిఖరాగ్ర సమావేశానికి జమ�