జమ్ముకశ్మీర్ డీజీపీ (జైళ్లశాఖ) హేమంత్ కుమార్ లోహియా (57) సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో పనిచేసే వ్యక్తే ఆయన గొంతు కోసి చంపినట్టు అనుమానిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్�
Udhampur | జమ్ముకశ్మీర్లోని ఉధంపూర్లో (Udhampur) అనుమానాస్పద పేలుళ్లు సంభవించాయి. బుధవారం రాత్రి ఆగిఉన్న బస్సులో పేలుగు సంభవించిన గంటల వ్యవధిలోనే రెండో పేలుడు
ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ (Ram Charan), జూ..ఎన్టీఆర్ (Jr NTR) లీడ్ రోల్స్ లో నటించారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఇపుడు నెట్టింట హల్ చల్ చే
(రంగారెడ్డి, సెప్టెంబర్ 7 నమస్తే తెలంగాణ);తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతమని, ఇతర రాష్ర్టాలకూ ఆదర్శనీయమని జమ్ముకశ్మీర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కొనియాడారు. అధ్యయనంలో భాగ�
శ్రీనగర్ : జమ్మూలోని ఆర్నియా సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు (IB) వెంట మంగళవారం పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. వెంటనే భారత బలగాలు సైతం ధీటైన బదులిచ్చాయి. గతేడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ కాల్పులు జరుగడం �
జమ్మూ కశ్మీర్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆదివారం రాంబన్ జిల్లాలో 270 కిలోమీటర్ల జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదార
జమ్ము: జమ్ముకశ్మీర్ రాష్ట్రం కిష్ఠ్వార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న టాటా సుమో అదుపు తప్పి భారీ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో సుమోలోని ఏడుగురు అక్కడికక్కడే ప్రాణ�
కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ సొంత పార్టీ ఏర్పాటుకు సర్వం సిద్ధమైందని, మరో 15 రోజుల్లో జమ్ముకశ్మీర్లో తొలి శాఖ ప్రారంభం కావొచ్చని ఆయన సన్నిహితుడు జీఎం సరూరీ చెప్పారు
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్కు ఆ పార్టీ నేతల నుంచి మద్దతు పెరుగుతోంది. ఆజాద్ జమ్ము కశ్మీర్ సీఎం అవుతారని మాజీ ఎమ్మెల్యే అమిన్ భట్ శనివారం వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసిన తర్వాత మరో ఐదుగురు నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడారు. గులాం మహ్మద్ సరూరీ, హజీ అబ్దుల్ �
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉంటున్న నాన్ లోకల్స్కు ఓటింగ్ హక్కు కల్పిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆ రాష్ట్ర మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చ�