శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉంటున్న నాన్ లోకల్స్కు ఓటింగ్ హక్కు కల్పిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆ రాష్ట్ర మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చ�
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో గురువారం వేకువ జాము నుంచి వర్షం కురుస్తున్నది. దీంతో రహదారులపై వరద నీరు నిలువగా.. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రాంబన్లో కొండచరియలు విరిగిపడడంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహద�
శ్రీనగర్ : అమర్నాథ్లో ఇవాళ సాయంత్రం ఆకస్మికంగా వరదలు సంభవించాయి. కొండ ప్రాంతాల్లో దిగువన ఉన్న భక్తుల గుడారాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. భారీ వరద నేపథ్యంలో గుడారాలు కూడా కొట్టుకుపోయ�
ఓ ఇద్దరు యువకులు.. ఉగ్రవాద చర్యలకు ఆకర్షితులయ్యారు. క్షణం ఆలోచించకుండా ఉగ్రవాదుల్లో కలిసిపోయారు. కానీ ఆ ఇద్దరు ఉగ్రవాదుల తల్లులు మాత్రం తల్లడిల్లిపోయారు. ఏ తూటాలకు తమ బిడ్డలు బలైపోత�
Jammu Kashmir | అందాల కశ్మీరం ఓ ప్రతిష్ఠాత్మక సదస్సుకు వేదిక కానుంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులు, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతలు కలిగిన జీ 20 కూటమి శిఖరాగ్ర సమావేశానికి జమ�
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో ఉన్న ఆరేహ్ మోహన్పురాలో ఉన్న ఎలాహి దేహతి బ్యాంక్ మేనేజర్ ను ఉగ్రవాదులు హతమార్చారు. మేనేజర్ క్యాబిన్లో ఉన్న విజయ్ కుమార్ను ఓ ఉగ్రవాది తన చే