ఓ ఇద్దరు యువకులు.. ఉగ్రవాద చర్యలకు ఆకర్షితులయ్యారు. క్షణం ఆలోచించకుండా ఉగ్రవాదుల్లో కలిసిపోయారు. కానీ ఆ ఇద్దరు ఉగ్రవాదుల తల్లులు మాత్రం తల్లడిల్లిపోయారు. ఏ తూటాలకు తమ బిడ్డలు బలైపోత�
Jammu Kashmir | అందాల కశ్మీరం ఓ ప్రతిష్ఠాత్మక సదస్సుకు వేదిక కానుంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులు, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతలు కలిగిన జీ 20 కూటమి శిఖరాగ్ర సమావేశానికి జమ�
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో ఉన్న ఆరేహ్ మోహన్పురాలో ఉన్న ఎలాహి దేహతి బ్యాంక్ మేనేజర్ ను ఉగ్రవాదులు హతమార్చారు. మేనేజర్ క్యాబిన్లో ఉన్న విజయ్ కుమార్ను ఓ ఉగ్రవాది తన చే
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పుల్వామాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు జైషే ఉగ్ర సంస్థకు చెందిన వారని కశ్మీర్ ఐజీపీ విజయ్కుమార్ తెలిపారు. ఉగ్రవాదులకు సంబంధించి సమాచారం అ�
కేంద్ర ప్రభుత్వంపై జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మరోమారు విరుచుకుపడ్డారు. గుప్కార్ అలయెన్స్ను భయపెట్టాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. అయినా తాము భయపడమని స్పష్టం చేశారు. �
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూక్ అబ్దుల్లాకు ఈడీ ఇవాళ సమన్లు జారీ చేసింది. జమ్మూకశ్మీర్ క్రికెట్ సంఘంలో నిధుల దుర్వినియోగం కేసులో ఈ సమన్లు జారీ చేశారు. చండీఘ
ఉగ్రవాదులకు నిధుల అందజేత(టెర్రర్ ఫండింగ్) కేసులో దోషిగా తేలిన జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్కు జీవిత ఖైదు పడగానే.. ఆయన మద్దతుదారులు జమ్మూ కశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో ని
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇటీవల పలువురిపై కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు తాజాగా బుద్గామ్లోని చదూరా ప్రాంతంలో కశ్మీరి టీవీ నటి అమ్రీన్ భట్ను కాల్చి చంపారు. ఇదే ఘటనలో ఆమె
భారత్, పాకిస్తాన్ మధ్య రాజకీయ సంబంధాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయిత కొందరు పాక్ క్రికెటర్లు కూడా భారత్లో జరిగే కొన్ని సంఘటనలపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాంటి వారికి భారత క్�