శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు తహసీల్దార్ కార్యాలయంలోని చొరబడి కశ్మీర్ పండిట్ ఉద్యోగిని కాల్చి చంపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం కార్యాలయంలో ఒక్కసారిగా తు
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ కుల్గామ్ జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందిన వారు. కాగా, ఇందులో ఒకరు పాక్కు చెందిన ఉగ్
జమ్మూ కశ్మీర్ పోలీసులు తమ ఆపరేషన్లో సక్సెస్ అయ్యారు. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ ప్రాంతంలో శుక్రవారం ఓ ఎన్కౌంటర్ నిర్వహించారు. ఈ ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాద సంస్థకు �
జమ్మూ కశ్మీర్ డీలిమిటేషన్ కమిటీ నివేదికపై ఆ రాష్ట్ర మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ నివేదికను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. ఇదేమి పునర్విభజ�
జమ్మూ కశ్మీర్లోని సాంబా ప్రాంతంలో ఓ సొరంగం బయటపడింది. బీఎస్ఎఫ్ అధికారులు గస్తీ తిరుగుతుండగా ఈ సొరంగం బయటపడింది. ఇది పాకిస్తాన్ సరిహద్దుకి అత్యంత సమీపంలోనే వుండటంతో అధికారులు అలర్ట్ �
జమ్మూ కశ్మీర్ లో ప్రజాస్వామ్యం మూల మూలల్లోకి చేరుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రజల సాధికారికత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్ర�
జమ్మూ కశ్మీర్లోని ఆర్మీ పీఆర్వో ఒకరు ఇఫ్తార్ విందు ఇచ్చారు. లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో వున్న ఈ పీఆర్వో అధికారి ఇఫ్తార్ విందు ఫొటోలను రక్షణ శాఖ ట్విట్టర్లో పోస్ట్ కూడా చేశారు. ఈ పోస్టును చూసి, స�
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని సుంజ్వాన్ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు సైన్యం గుర్తించింది. ఉగ్రవాదుల
శ్రీనగర్ : ఓ తల్లి క్రూర మృగంలా ప్రవర్తించింది. అమాయకపు శిశువుపై ఆమె విరుచుకుపడింది. గుక్కపట్టి ఏడుస్తున్న పాపను చితకబాదింది. ఈ ఘటన జమ్మూకశ్మీర్లో చోటు చేసుకుంది. జమ్మూ డివిజన్లోని �