జమ్మూ కశ్మీర్ లో ప్రజాస్వామ్యం మూల మూలల్లోకి చేరుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రజల సాధికారికత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్ర�
జమ్మూ కశ్మీర్లోని ఆర్మీ పీఆర్వో ఒకరు ఇఫ్తార్ విందు ఇచ్చారు. లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో వున్న ఈ పీఆర్వో అధికారి ఇఫ్తార్ విందు ఫొటోలను రక్షణ శాఖ ట్విట్టర్లో పోస్ట్ కూడా చేశారు. ఈ పోస్టును చూసి, స�
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని సుంజ్వాన్ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్లు సైన్యం గుర్తించింది. ఉగ్రవాదుల
శ్రీనగర్ : ఓ తల్లి క్రూర మృగంలా ప్రవర్తించింది. అమాయకపు శిశువుపై ఆమె విరుచుకుపడింది. గుక్కపట్టి ఏడుస్తున్న పాపను చితకబాదింది. ఈ ఘటన జమ్మూకశ్మీర్లో చోటు చేసుకుంది. జమ్మూ డివిజన్లోని �
Tata Sumo | జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూంచ్ జిల్లాలోని బఫ్లియాజ్ సమీపంలో అదుపుతప్పిన టాటా సుమో (Tata Sumo) లోయలోకి పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది మృతిచె�
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో మంగళవారం ఓ మహిళ దారుణానికి పాల్పడింది. సోపోర్ పట్టణంలోని సీఆర్పీఎఫ్ బంకర్పై మహిళ బాంబు దాడి చేసింది. ఈ బాంబు దాడి వీడియోను సీఆర్పీఎఫ్ అధ�
Encounter | జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో (Srinagar) ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్లోని రైనావారి
ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ సమావేశాల వేదికగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. ఇస్లామిక్ దేశాల నుంచి ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతోనే భారత్లోని మోదీ ప్రభుత్వ
శ్రీనగర్: జమ్ముకశ్మీర్కు చెందిన ఒక పౌరుడ్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. మరో ఘటనలో బీహార్కు చెందిన ఒక కూలీపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ రెండు ఘటనలు సోమవారం జరిగాయి. బుద్గాం జిల్లాలోని గోత్పోరాలోని ఇంటి స�