Encounter | జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో (Srinagar) ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్లోని రైనావారి
ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ సమావేశాల వేదికగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. ఇస్లామిక్ దేశాల నుంచి ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతోనే భారత్లోని మోదీ ప్రభుత్వ
శ్రీనగర్: జమ్ముకశ్మీర్కు చెందిన ఒక పౌరుడ్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. మరో ఘటనలో బీహార్కు చెందిన ఒక కూలీపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ రెండు ఘటనలు సోమవారం జరిగాయి. బుద్గాం జిల్లాలోని గోత్పోరాలోని ఇంటి స�
కాంగ్రెస్ తక్కువేమీ కాదు: గులాంనబీ ఆజాద్ జమ్ము: పలు అంశాలపై ప్రజల మధ్య కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు విభజన తీసుకొచ్చాయని జీ23 నేత గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు. 1991లో కశ్మీరీ పండిట్లపై దాడులకు పాకి�
ఇప్పటి వరకూ జమ్మూలో జరిగిన అన్ని సంఘటనలకూ పాకిస్తాన్ ఉగ్రవాదులే బాధ్యులని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. పాక్ ఉగ్రవాదుల వల్ల హిందువులు, కశ్మీరీ పండితులు, కశ్మీర్ ముస్లి
రాబోయే రోజుల్లో సీఆర్పీఎఫ్ మోహరింపు అవసరం లేని జమ్మూ కశ్మీర్ను చూస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీర్, నక్సల్స్ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో సీఆర్పీఎఫ్ పని�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో శక్తివంతమైన బాంబు పేలింది. ఒక వ్యక్తి మరణించగా 14 మంది గాయపడ్డారు. రద్దీగా ఉండే ఉధంపూర్ మార్కెట్ వద్ద బుధవారం ఈ సంఘటన జరిగింది. జిల్లా కోర్టు సముదాయం సమీపంలోని స్లాథియా చౌక్ల
హైదరాబాద్ : హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఓ కశ్మీరీ మహిళకు బ్రెయిన్డెడ్తో గురైన చెన్నై యువకుడి గుండెను అమర్చి ప్రాణం పోశారు వైద్యులు. ప్రస్తుతం ఆ మహిళ పూర్తిగా కోలుకుని కొత్త జీవితాన్ని ప�
శ్రీనగర్: భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక పోలీస్ మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. జమ్ముకశ్మీర్లోని బందిపోరా జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్ల జాయింట్ బృంద�
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్లో ఇవాళ 5.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో జమ్మూకశ్మీర్తో పాటు ఢిల్లీలోనూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్-తజకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉ�
Gurugu Himapriya | ఉగ్రవాదుల కాల్పులకు బెదరని గురుగు హిమప్రియకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు వరించింది. సోమవారం మధ్యాహ్నం వర్చువల్ విధానంలో జరిగిన