snowfall in Kashmir | జమ్మూకశ్మీర్ను మంచు దుప్పటి కమ్మేసింది. ఇండ్లు, వాహనాలు, రోడ్లు, పర్వతాలు, ఇలా ఎక్కడ చూసి తెల్లటి దుప్పటి పరిచినట్లు మంచు కమ్మేసి కశ్మీరం మరింత సుందరంగా కనిపిస్తుంది. అయితే కొద
Sri Mata Vaishno Devi University shut after 13 students test Corona positive | జమ్మూకశ్మీర్లోని శ్రీమాతా వైష్ణోదేవి యూనివర్సిటీకి చెందిన 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో అధికారులు యూనివర్సిటీని మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు వె�
Infiltrator killed in jammu kashmir's Kupwara | కుప్వారా జిల్లాలో పాక్లో చొరబడేందుకు ప్రయత్నించిన ఓ పాక్ జాతీయుడిని హతమార్చినట్లు సైన్యం ఆదివారం తెలిపింది. సదరు వ్యక్తిని నుంచి ఏకే-47, పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుక�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీతోపాటు ఇతర నేతలను కొత్త ఏడాది తొలి రోజునే మరోసారి గృహ నిర్బంధం చేశారు. వారి ఇండ్ల ముందు భారీగా భద్రతా బలగాలను మో�
Jammu Kashmir | భారత్కు చెందిన ఓ వ్యక్తి 29 ఏండ్ల పాటు పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవించాడు. శిక్ష కాలం పూర్తి చేసుకున్న తర్వాత శుక్రవారం భారత్కు తిరిగొచ్చిన ఆ వ్యక్తికి కుటుంబ సభ్యుల నుంచి అపూర్వమైన స్�
Jammu Kashmir | జమ్మూకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని శ్రీగుఫ్వారా ఏరియాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ జమ్మూకశ్మీర్ సంస్థక�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్, పుల్వామా జిల్లాల్లో శనివారం ఈ ఘటనలు జరిగాయి. షోపియాన్లో హతమైన ఉగ్రవాదులు లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కి చెందిన�
: నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం కంటే మహారాజా హరి సింగ్ నిరంకుశ పాలనే నయమనిపిస్తోందని వ్యాఖ్యన�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పౌరులు, పోలీసులను లక్ష్యంగా చేసుకున్నారు. బుధవారం రెండు చోట్ల జరిగిన ఉగ్రవాదుల కాల్పుల ఘటనలలో ఒక వ్యక్తితోపాటు పోలీస్ అధికారి మరణించారు. శ్రీనగర్లోని ఈద