శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్, పుల్వామా జిల్లాల్లో శనివారం ఈ ఘటనలు జరిగాయి. షోపియాన్లో హతమైన ఉగ్రవాదులు లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కి చెందిన�
: నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం కంటే మహారాజా హరి సింగ్ నిరంకుశ పాలనే నయమనిపిస్తోందని వ్యాఖ్యన�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పౌరులు, పోలీసులను లక్ష్యంగా చేసుకున్నారు. బుధవారం రెండు చోట్ల జరిగిన ఉగ్రవాదుల కాల్పుల ఘటనలలో ఒక వ్యక్తితోపాటు పోలీస్ అధికారి మరణించారు. శ్రీనగర్లోని ఈద
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. బహిరంగ ప్రదేశాలలో నమాజ్ చేయడాన్ని సహింబోమన్న హర్యానా సీఎం ఖట్టర్ వ్యాఖ్యలపై ఆదివారం ఆయన స్పందించారు. ఇలాంటి భారత్లో
శ్రీనగర్: ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు. జమ్ముకశ్మీర్లోని బందిపోరా జిల్లా గుల్షన్ చౌక్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీస్ బృందంపై ఉగ్రవాదులు దాడి చేశారు. వారు జరిపిన కాల్పుల�
Vaishno Devi Temple Katra | దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారత్లోనూ నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదైన విషయం
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై పీడీపీ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది గాంధీల దేశం కాదని, గాడ్సేల దేశమని..పాలకులు గాడ్సేల
శ్రీనగర్ : 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్క్ సాధించే అవకాశం లేదని ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తేల్చిచెప్పారు. కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని తమ పార్టీ ఏర్పాటు చే�
Pulwama Encounter | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు (Encounter) జరిగాయి. కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో కస్బయార్ ప్రాంతంలో