శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీతోపాటు ఇతర నేతలను కొత్త ఏడాది తొలి రోజునే మరోసారి గృహ నిర్బంధం చేశారు. వారి ఇండ్ల ముందు భారీగా భద్రతా బలగాలను మో�
Jammu Kashmir | భారత్కు చెందిన ఓ వ్యక్తి 29 ఏండ్ల పాటు పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవించాడు. శిక్ష కాలం పూర్తి చేసుకున్న తర్వాత శుక్రవారం భారత్కు తిరిగొచ్చిన ఆ వ్యక్తికి కుటుంబ సభ్యుల నుంచి అపూర్వమైన స్�
Jammu Kashmir | జమ్మూకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని శ్రీగుఫ్వారా ఏరియాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ జమ్మూకశ్మీర్ సంస్థక�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్, పుల్వామా జిల్లాల్లో శనివారం ఈ ఘటనలు జరిగాయి. షోపియాన్లో హతమైన ఉగ్రవాదులు లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కి చెందిన�
: నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం కంటే మహారాజా హరి సింగ్ నిరంకుశ పాలనే నయమనిపిస్తోందని వ్యాఖ్యన�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పౌరులు, పోలీసులను లక్ష్యంగా చేసుకున్నారు. బుధవారం రెండు చోట్ల జరిగిన ఉగ్రవాదుల కాల్పుల ఘటనలలో ఒక వ్యక్తితోపాటు పోలీస్ అధికారి మరణించారు. శ్రీనగర్లోని ఈద
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. బహిరంగ ప్రదేశాలలో నమాజ్ చేయడాన్ని సహింబోమన్న హర్యానా సీఎం ఖట్టర్ వ్యాఖ్యలపై ఆదివారం ఆయన స్పందించారు. ఇలాంటి భారత్లో
శ్రీనగర్: ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు. జమ్ముకశ్మీర్లోని బందిపోరా జిల్లా గుల్షన్ చౌక్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీస్ బృందంపై ఉగ్రవాదులు దాడి చేశారు. వారు జరిపిన కాల్పుల�