Terrorist killed in Kulgam | జమ్మూకశ్మీర్లో శనివారం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కుల్గామ్లోని అష్ముజీ ప్రాంతంలో
శ్రీనగర్: జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్స్ 370, 35ఏ రద్దును వెనక్కి తీసుకోవాలని ఆ రాష్ట్ర నేతలు గళమెత్తారు. మూడు రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్
శ్రీనగర్: ఉగ్రవాద సంస్థలో చేరి ఆయుధాల్లో శిక్షణ పొందేందుకు సరిహద్దులు దాటి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) వెళ్తున్న ముగ్గురు పదో తరగతి విద్యార్థులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. జమ్ముకశ్మ�
శ్రీనగర్: విచారణ, శిక్షల గురించి తాను పట్టించుకోనని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. హైదర్పోరా ఎన్కౌంటర్లో మరణించిన వారి మృతదేహాలను కుటుంబాలకు అప్పగించడం లేదని ఆయన ఆరోపిం�
Top commander of The Resistance Front, 4 others killed in encounter in J&K's Kulgam | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. కుల్గాం జిల్లాలో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు
న్యూఢిల్లీ: భారత్లో పర్యటించే టూరిస్టుల కోసం అమెరికా అడ్వైజరీ జారీ చేసింది. ఇండియా వెళ్లే టూరిస్టులు జాగ్రత్తగా ఉండాలని, అక్కడ నేరాలు, ఉగ్రవాదం ఎక్కువగా ఉన్నట్లు తమ అడ్వైజరీలో ఆ దేశం పేర్�
Budgam Encounter: జమ్ముకశ్మీర్లోని బుద్గామ్ జిల్లా హైదర్పొరాలో భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇప్పటికే
terrorist killed in jammu kashmir | జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లా చవల్గామ్ ప్రాంతంలో గురువారం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గుర్తు తెలియని
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో మరో పౌరుడ్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. శ్రీనగర్లోని బోహ్రీ కడల్ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరిగింది. షాపులో పని చేసే ఒక వ్యక్తిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర బుల్లెట్ గాయ�
శ్రీనగర్: జమ్మూకశ్మీర్, పంజాబ్లో డ్రై ప్రూట్స్ వ్యాపారం నిర్వహిస్తున్నవారిపై ఇటీవల ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాపారుల వద్ద ఆదాయానికి మించిన ఆస�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల దాడులు ఆగడం లేదు. తాజాగా శుక్రవారం శ్రీనగర్లో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బెమీనాలోని స్కిమ్స్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ వద్ద ఉన్న భద్రతా దళాలను లక్ష�
శ్రీనగర్: ఉగ్రవాదుల కాల్పులు, ఎన్కౌంటర్లతో నిత్యం దద్దరిల్లే జమ్ముకశ్మీర్లోని షోపియాన్ను 15 కార్ప్స్ జీవోసీ లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే, విక్టర్ ఫోర్స్ జీవోసీ మేజర్ జనరల్ రషీమ్ బాలితో కలిసి బుధవారం