న్యూఢిల్లీ: భారత్లో పర్యటించే టూరిస్టుల కోసం అమెరికా అడ్వైజరీ జారీ చేసింది. ఇండియా వెళ్లే టూరిస్టులు జాగ్రత్తగా ఉండాలని, అక్కడ నేరాలు, ఉగ్రవాదం ఎక్కువగా ఉన్నట్లు తమ అడ్వైజరీలో ఆ దేశం పేర్�
Budgam Encounter: జమ్ముకశ్మీర్లోని బుద్గామ్ జిల్లా హైదర్పొరాలో భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇప్పటికే
terrorist killed in jammu kashmir | జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లా చవల్గామ్ ప్రాంతంలో గురువారం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గుర్తు తెలియని
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో మరో పౌరుడ్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. శ్రీనగర్లోని బోహ్రీ కడల్ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరిగింది. షాపులో పని చేసే ఒక వ్యక్తిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర బుల్లెట్ గాయ�
శ్రీనగర్: జమ్మూకశ్మీర్, పంజాబ్లో డ్రై ప్రూట్స్ వ్యాపారం నిర్వహిస్తున్నవారిపై ఇటీవల ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాపారుల వద్ద ఆదాయానికి మించిన ఆస�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల దాడులు ఆగడం లేదు. తాజాగా శుక్రవారం శ్రీనగర్లో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బెమీనాలోని స్కిమ్స్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ వద్ద ఉన్న భద్రతా దళాలను లక్ష�
శ్రీనగర్: ఉగ్రవాదుల కాల్పులు, ఎన్కౌంటర్లతో నిత్యం దద్దరిల్లే జమ్ముకశ్మీర్లోని షోపియాన్ను 15 కార్ప్స్ జీవోసీ లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే, విక్టర్ ఫోర్స్ జీవోసీ మేజర్ జనరల్ రషీమ్ బాలితో కలిసి బుధవారం
Jammu Kashmir | జమ్మూకశ్మీర్లోని నాన్ లోకల్స్కు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ( ULF ) ఉగ్రవాద సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో భాగంగా ఇండియాపై పాకిస్తాన్ విజయం సాధించడంతో.. శ్రీనగర్�