Jammu Kashmir | జమ్మూకశ్మీర్లోని నాన్ లోకల్స్కు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ( ULF ) ఉగ్రవాద సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో భాగంగా ఇండియాపై పాకిస్తాన్ విజయం సాధించడంతో.. శ్రీనగర్�
Amit Shah: కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ అభివృద్ధిని ఇకపై ఎవ్వరూ ఆపలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం జమ్ముకశ్మీర్కు వచ్చిన ఆయన
శ్రీనగర్: కశ్మీర్ పండిట్లు తిరిగి వచ్చేందుకు పరిస్థితులు అనువుగా లేవని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. దేశాన్ని మత పరంగా విభజిస్తున్నారంటూ బీజేపీపై
శ్రీనగర్: జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షాల వల్ల రాంబన్, ఉధంపూర్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ జాతీయ రహదారిని మూసివే�
శ్రీనగర్: పాకిస్థాన్ నుంచి జమ్ముకశ్మీర్లోకి చొరబడే ఉగ్రవాదులకు చెక్ చెప్పేందుకు ఆర్మీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఆయుధాల వినియోగంపై సరిహద్దు గ్రామాల ప్రజలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నది. రాజౌర�
న్యూఢిల్లీ: తాను జమ్ముకశ్మీర్ గవర్నర్గా ఉన్నప్పుడు ఉగ్రవాదులు శ్రీనగర్లోకి ప్రవేశించలేదని, ప్రస్తుతం అక్కడ పరిస్థితి మరోలా ఉన్నదని ప్రస్తుత మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తెలిపారు. ఉగ్రవాదులు �
Shiv Sena MP Sanjay Raut | చైనాపైనా సర్జికల్ స్ట్రయిక్స్ చేయాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా
శ్రీనగర్: ఉగ్రవాదులు దాగి ఉన్న ఒక ఇంటిని భద్రతా దళాలు పేల్చివేశారు. జమ్ముకశ్మీర్లోని పాంపోర్లో శనివారం ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ సందర్భంగా భద్రతా దళాలు ఈ చర్యకు దిగాయి. ఇద్దరు ఉగ్రవాదుల
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో అమాయక పౌరులను ఉగ్రవాదులు చంపడంపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఆదివారం స్పందించారు. ఇది దురదృష్టకరమని ఆయన అన్నారు. కశ్మీరీ ప్రజల పరువు తీసే కుట్ర అని ఆరోపించారు. శని