Amit Shah: కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ అభివృద్ధిని ఇకపై ఎవ్వరూ ఆపలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం జమ్ముకశ్మీర్కు వచ్చిన ఆయన
శ్రీనగర్: కశ్మీర్ పండిట్లు తిరిగి వచ్చేందుకు పరిస్థితులు అనువుగా లేవని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. దేశాన్ని మత పరంగా విభజిస్తున్నారంటూ బీజేపీపై
శ్రీనగర్: జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షాల వల్ల రాంబన్, ఉధంపూర్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ జాతీయ రహదారిని మూసివే�
శ్రీనగర్: పాకిస్థాన్ నుంచి జమ్ముకశ్మీర్లోకి చొరబడే ఉగ్రవాదులకు చెక్ చెప్పేందుకు ఆర్మీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఆయుధాల వినియోగంపై సరిహద్దు గ్రామాల ప్రజలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నది. రాజౌర�
న్యూఢిల్లీ: తాను జమ్ముకశ్మీర్ గవర్నర్గా ఉన్నప్పుడు ఉగ్రవాదులు శ్రీనగర్లోకి ప్రవేశించలేదని, ప్రస్తుతం అక్కడ పరిస్థితి మరోలా ఉన్నదని ప్రస్తుత మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తెలిపారు. ఉగ్రవాదులు �
Shiv Sena MP Sanjay Raut | చైనాపైనా సర్జికల్ స్ట్రయిక్స్ చేయాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా
శ్రీనగర్: ఉగ్రవాదులు దాగి ఉన్న ఒక ఇంటిని భద్రతా దళాలు పేల్చివేశారు. జమ్ముకశ్మీర్లోని పాంపోర్లో శనివారం ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ సందర్భంగా భద్రతా దళాలు ఈ చర్యకు దిగాయి. ఇద్దరు ఉగ్రవాదుల
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో అమాయక పౌరులను ఉగ్రవాదులు చంపడంపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఆదివారం స్పందించారు. ఇది దురదృష్టకరమని ఆయన అన్నారు. కశ్మీరీ ప్రజల పరువు తీసే కుట్ర అని ఆరోపించారు. శని
కశ్మీర్లో మళ్లీ ఎన్కౌంటర్ శ్రీనగర్, పుల్వామాలో ఉగ్రవాదుల ఘాతుకం ఇద్దరు స్థానికేతరుల కాల్చివేత జమ్ము, అక్టోబర్ 16: ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లో పాల్గొని మరో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. గురువారం కశ్మీర
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరో ఇద్దరు పౌరులపై కాల్పులు జరిపి హత్య చేశారు. శ్రీనగర్, పుల్వామాలో శనివారం ఈ ఘటనలు జరిగాయి. శ్రీనగర్ ఈద్గా ప్రాంతంలో పానీపూరీలు అమ్ముకునే బీహార్కు చెందిన చిరు వ
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీవో)తోపాటు ఇద్దరు జవాన్ల జాడ తెలియడం లేదు. పూంచ్-రాజౌరి అటవి ప్రాంతంలో సోమవారం నుంచి ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య భారీ స్థాయిలో ఎన్కౌంటర్ జరుగుతున�
Jammu Kashmir | జమ్మూకశ్మీర్ ఫూంచ్ జిల్లాలో గురువారం జరిగిన కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ చర్యల్లో భాగంగా, భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఆర్మీ అధికారి�