Rahul Visit to Jammu | కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ 9,10 తేదీల్లో జమ్ములో పర్యటిస్తారు. మాతా వైష్ణోదేవి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నారు.
శ్రీనగర్: బుధవారం మరణించిన కశ్మీర్ వేర్పాటువాద నేత, 92 ఏండ్ల సయ్యద్ అలీ షా గిలాని మృతదేహాంపై పాకిస్థాన్ జెండా ఉంచిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. కాగా, గిలాని మృతదేహ్న
Terrorists | కాబూల్ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో.. ఆ ప్రభావం జమ్మూకశ్మీర్పై పడింది. ఆరు బృందాలతో ఉగ్రవాదులు కశ్మీర్ వ్యాలీలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. గత నెల రోజుల నుంచి 25 - 30
న్యూఢిల్లీ : దేశానికి స్వాతంత్ర్యం లభించినప్పటి నుంచి దేశంలో అస్ధిరత సృష్టించేందుకు భారత వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ పాకిస్తాన్పై విరుచుకుపడ్డారు. భార�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అప్నీ పార్టీ నేత గులాం హసన్ లోన్ మరణించారు. కుల్గామ్ జిల్లా దేవ్సర్లోని ఇంటి బయట ఉన్న ఆయనపై ఉగ్రవాదులు గురువారం కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయ�
Encounter : జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్ కొనసాగుతున్నది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు జేసీఓ ఒకరు ఉగ్రవాదుల తుపాకీ గుళ్లకు బలయ్యారు. ఈ ఎన్కౌంటర్ రాజౌరీ జిల్లాలో జరుగుతున్నది...
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఒక ఉగ్రవాది తండ్రి జాతీయ జెండా ఎగురవేయడం సంచలనం రేపింది. 2016లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వాని, భద్రతా దళాల ఎన్కౌంటర్లో మరణించాడు. ఈ ఘటన నాడు కశ్మీర్ లోయలో ఐదు నెలలప
Independence Day | స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి ఏడాది జమ్మూకశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తారు. కానీ కశ్మీర్లో మూడేండ్ల తర్వాత తొలిసారిగా ఇంటర్నెట్ �
కానిస్టేబుల్ అల్తాఫ్ హుస్సేన్ భట్కు కీర్తి చక్ర అవార్డు 15 మందికి శౌర్య చక్ర.. 1,380 మందికి పోలీస్ మెడల్స్ తెలంగాణ నుంచి 14 మందికి పోలీస్ పథకాలు న్యూఢిల్లీ, ఆగస్టు 14: జమ్ముకశ్మీర్ ఏఎస్ఐ బాబూ రామ్ను అశో
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్కు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం డిమాండ్ చేశారు. కశ్మీర్లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన రాహుల్ జమ్ము కశ్మీర్లో స్వే
అనంతనాగ్: జమ్మూకశ్మీర్లో ఇవాళ ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. అనంతనాగ్లోని లాల్ చౌక్లో జరిగిన కాల్పుల్లో.. ఆ రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన కిసాన్ మోర్చా అధ్యక్షుడు గులామ్ రసూల్ ద�
శ్రీనగర్: పాకిస్థాన్కు చెందిన ఒక డ్రోన్ జమ్ముకశ్మీర్లో ఆయుధాలను జారవిడిచింది. భద్రతా దళాలు శుక్రవారం సాంబా జిల్లాలో వీటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగ�