శ్రీనగర్: ఒక వ్యక్తి పబ్లిక్ హ్యాండ్ పంప్ ఉన్న స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మించాడు. ఆ చేతి పంపు అతడి వంట గదిలోకి చేరింది. దీంతో దానిని అతడు ప్రైవేట్గా ఉపయోగించుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన అధికారు�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో శ్రీనగర్ పోలీస్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఒక పోలీస్ అధికారి మరణించారు. పాత శ్రీనగర్ టౌన్లోని ఖన్యార్ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. �
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం సమీక్షించారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా,
Rahul Visit to Jammu | కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ 9,10 తేదీల్లో జమ్ములో పర్యటిస్తారు. మాతా వైష్ణోదేవి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నారు.
శ్రీనగర్: బుధవారం మరణించిన కశ్మీర్ వేర్పాటువాద నేత, 92 ఏండ్ల సయ్యద్ అలీ షా గిలాని మృతదేహాంపై పాకిస్థాన్ జెండా ఉంచిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. కాగా, గిలాని మృతదేహ్న
Terrorists | కాబూల్ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో.. ఆ ప్రభావం జమ్మూకశ్మీర్పై పడింది. ఆరు బృందాలతో ఉగ్రవాదులు కశ్మీర్ వ్యాలీలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. గత నెల రోజుల నుంచి 25 - 30
న్యూఢిల్లీ : దేశానికి స్వాతంత్ర్యం లభించినప్పటి నుంచి దేశంలో అస్ధిరత సృష్టించేందుకు భారత వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ పాకిస్తాన్పై విరుచుకుపడ్డారు. భార�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అప్నీ పార్టీ నేత గులాం హసన్ లోన్ మరణించారు. కుల్గామ్ జిల్లా దేవ్సర్లోని ఇంటి బయట ఉన్న ఆయనపై ఉగ్రవాదులు గురువారం కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయ�
Encounter : జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్ కొనసాగుతున్నది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు జేసీఓ ఒకరు ఉగ్రవాదుల తుపాకీ గుళ్లకు బలయ్యారు. ఈ ఎన్కౌంటర్ రాజౌరీ జిల్లాలో జరుగుతున్నది...
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఒక ఉగ్రవాది తండ్రి జాతీయ జెండా ఎగురవేయడం సంచలనం రేపింది. 2016లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వాని, భద్రతా దళాల ఎన్కౌంటర్లో మరణించాడు. ఈ ఘటన నాడు కశ్మీర్ లోయలో ఐదు నెలలప
Independence Day | స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి ఏడాది జమ్మూకశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తారు. కానీ కశ్మీర్లో మూడేండ్ల తర్వాత తొలిసారిగా ఇంటర్నెట్ �