Mehbooba Mufti | జమ్మూకశ్మీర్లో వాస్తవ పరిస్థితిని ఉద్దేశిస్తూ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. తనను మళ్లీ గృహ నిర్బంధం చేశారని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. పుల్వామాలోని త్రాల్లో ఓ కు�
శ్రీనగర్: ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు ఆరోపణలున్న ఆరుగురు ఉద్యోగులను జమ్ముకశ్మీర్ ప్రభుత్వం బుధవారం డిస్మిస్ చేసింది. ఉద్యోగం నుంచి తొలగించిన వారిలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. భార�
శ్రీనగర్: ఒక వ్యక్తి పబ్లిక్ హ్యాండ్ పంప్ ఉన్న స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మించాడు. ఆ చేతి పంపు అతడి వంట గదిలోకి చేరింది. దీంతో దానిని అతడు ప్రైవేట్గా ఉపయోగించుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన అధికారు�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో శ్రీనగర్ పోలీస్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఒక పోలీస్ అధికారి మరణించారు. పాత శ్రీనగర్ టౌన్లోని ఖన్యార్ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. �
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం సమీక్షించారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా,
Rahul Visit to Jammu | కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ 9,10 తేదీల్లో జమ్ములో పర్యటిస్తారు. మాతా వైష్ణోదేవి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నారు.
శ్రీనగర్: బుధవారం మరణించిన కశ్మీర్ వేర్పాటువాద నేత, 92 ఏండ్ల సయ్యద్ అలీ షా గిలాని మృతదేహాంపై పాకిస్థాన్ జెండా ఉంచిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. కాగా, గిలాని మృతదేహ్న
Terrorists | కాబూల్ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో.. ఆ ప్రభావం జమ్మూకశ్మీర్పై పడింది. ఆరు బృందాలతో ఉగ్రవాదులు కశ్మీర్ వ్యాలీలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. గత నెల రోజుల నుంచి 25 - 30
న్యూఢిల్లీ : దేశానికి స్వాతంత్ర్యం లభించినప్పటి నుంచి దేశంలో అస్ధిరత సృష్టించేందుకు భారత వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ పాకిస్తాన్పై విరుచుకుపడ్డారు. భార�