శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అప్నీ పార్టీ నేత గులాం హసన్ లోన్ మరణించారు. కుల్గామ్ జిల్లా దేవ్సర్లోని ఇంటి బయట ఉన్న ఆయనపై ఉగ్రవాదులు గురువారం కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయ�
Encounter : జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్ కొనసాగుతున్నది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు జేసీఓ ఒకరు ఉగ్రవాదుల తుపాకీ గుళ్లకు బలయ్యారు. ఈ ఎన్కౌంటర్ రాజౌరీ జిల్లాలో జరుగుతున్నది...
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఒక ఉగ్రవాది తండ్రి జాతీయ జెండా ఎగురవేయడం సంచలనం రేపింది. 2016లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వాని, భద్రతా దళాల ఎన్కౌంటర్లో మరణించాడు. ఈ ఘటన నాడు కశ్మీర్ లోయలో ఐదు నెలలప
Independence Day | స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి ఏడాది జమ్మూకశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తారు. కానీ కశ్మీర్లో మూడేండ్ల తర్వాత తొలిసారిగా ఇంటర్నెట్ �
కానిస్టేబుల్ అల్తాఫ్ హుస్సేన్ భట్కు కీర్తి చక్ర అవార్డు 15 మందికి శౌర్య చక్ర.. 1,380 మందికి పోలీస్ మెడల్స్ తెలంగాణ నుంచి 14 మందికి పోలీస్ పథకాలు న్యూఢిల్లీ, ఆగస్టు 14: జమ్ముకశ్మీర్ ఏఎస్ఐ బాబూ రామ్ను అశో
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్కు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం డిమాండ్ చేశారు. కశ్మీర్లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన రాహుల్ జమ్ము కశ్మీర్లో స్వే
అనంతనాగ్: జమ్మూకశ్మీర్లో ఇవాళ ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించారు. అనంతనాగ్లోని లాల్ చౌక్లో జరిగిన కాల్పుల్లో.. ఆ రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన కిసాన్ మోర్చా అధ్యక్షుడు గులామ్ రసూల్ ద�
శ్రీనగర్: పాకిస్థాన్కు చెందిన ఒక డ్రోన్ జమ్ముకశ్మీర్లో ఆయుధాలను జారవిడిచింది. భద్రతా దళాలు శుక్రవారం సాంబా జిల్లాలో వీటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగ�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో పొడవైన జాతీయ జెండా ఎగురనున్నది. వంద అడుగుల ఎత్తులో రెపరెపలాడే భారీ త్రివర్ణ పతాకాన్ని ఈ నెల 10న జాతికి అంకితం చేయనున్నారు. శ్రీనగర్లోని చారిత్రక హరి పర్బత్ కోటలో పొడవైన జాతీయ జ
ఢిల్లీ : జమ్ముకశ్మీర్లో గత మూడేళ్లలో 630 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభలో సమాధానమిస
Stone pelting : భద్రతా దళాలపై రాళ్లు రువ్వుతూ పట్టుబడిన వారికి పాస్పోర్ట్ అందుబాటులో ఉండదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కూడా చేయలేరు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Indian Economic Services | ఓ రైతు కుమారుడు.. దేశంలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఇండియన్ ఎకానమిక్ సర్వీస్ ( IES ) ఎగ్జామినేషన్లో రెండో ర్యాంకు సాధించాడు. జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాకు చెందిన
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ( Jammu Kashmir ) లో ఇటీవల డ్రోన్ల దాడులు ( Drone Attacks ) ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇవాళ ఎన్ఐఏ ( NIA ) 14 చోట్ల సోదాలు నిర్వమిస్తున్నది. రెండు కేసులకు సంబంధ�