శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో పొడవైన జాతీయ జెండా ఎగురనున్నది. వంద అడుగుల ఎత్తులో రెపరెపలాడే భారీ త్రివర్ణ పతాకాన్ని ఈ నెల 10న జాతికి అంకితం చేయనున్నారు. శ్రీనగర్లోని చారిత్రక హరి పర్బత్ కోటలో పొడవైన జాతీయ జ
ఢిల్లీ : జమ్ముకశ్మీర్లో గత మూడేళ్లలో 630 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభలో సమాధానమిస
Stone pelting : భద్రతా దళాలపై రాళ్లు రువ్వుతూ పట్టుబడిన వారికి పాస్పోర్ట్ అందుబాటులో ఉండదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కూడా చేయలేరు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Indian Economic Services | ఓ రైతు కుమారుడు.. దేశంలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఇండియన్ ఎకానమిక్ సర్వీస్ ( IES ) ఎగ్జామినేషన్లో రెండో ర్యాంకు సాధించాడు. జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాకు చెందిన
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ( Jammu Kashmir ) లో ఇటీవల డ్రోన్ల దాడులు ( Drone Attacks ) ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇవాళ ఎన్ఐఏ ( NIA ) 14 చోట్ల సోదాలు నిర్వమిస్తున్నది. రెండు కేసులకు సంబంధ�
భారతదేశం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జమ్ముకశ్మీర్ చేరుకున్నారు. జమ్ముకశ్మీర్లో ఆయన నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆదివారం సాయంత్రం శ్రీనగర్ చేరుకున్న రాష్ట్రపతికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ స�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బందిపొరా జిల్లాలోని షోక్బాబా అటవీప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు శనివారం భద్రతాబలగాలు గాలింపు చేపట్టాయి. వీరిరాకను గుర్�
తుపాకీ లైసెన్స్ కుంభకోణం కేసులో జమ్ముకశ్మీర్లోని 40 చోట్ల సీబీఐ శనివారం దాడులు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసిన ఐఏఎస్ అధికారి షాహిద్ చౌదరితో పాటు పలువురు అధికారులు కూడా సీబీఐ ముట్టడిలో ఉన్నారు
జమ్మూ: జమ్మూకశ్మీర్లోని కనాచక్లో శుక్రవారం డ్రోన్ను కూల్చివేశారు. ఆ డ్రోన్ నుంచి 5 కిలోల పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి �
ఎయిర్ఫోర్స్ స్టేషన్, కంటోన్మెంట్కు సమీపంలోని సత్వారీ ప్రాంతంలో మరోసారి డ్రోన్లు కనిపించి సంచలనం సృష్టించాయి. ఆర్మీ జవాన్లు ఈ డ్రోన్ను చూసి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
ఉగ్రవాద సంస్థల పిలుపు మేరకు కుటుంబాలను వీడి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న పలువురు యువకులను జమ్ముకశ్మీర్ పోలీసులు, ఆర్మీ అడ్డుకున్నారు. దాదాపు 14 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో త్వరలో బస్సు బోటు అందుబాటులోకి రానున్నది. నగరంలోని జల మార్గాల్లో బస్సు పడవను ఇటీవల నడిపి పరీక్షించారు. ఏసీ, మ్యూజిక్ సిస్టమ్ వంటి ఆధునిక సౌకర్యాలున్న ఈ స్పీడ్ బో
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లోని రాజౌరీ ప్రాంతంలో రెండు గ్రామ పంచాయతీలు అరుదైన ఘనత సాధించాయి. కొట్రాంకలోని రెండు పంచాయతీల్లో నూరు శాతం వ్యాక్సినేషన్ చేపట్టారు. 18 ఏండ్లు నిండిన గ్రామస్తులందరికీ