పరింపొరాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం | జమ్మూకాశ్మీర్లో మల్హూరా పరింపొరా ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మంగళవారం రాత్రి భద్రతా బలగాలు,
లోయలోపడిన వాహనం.. నలుగురు కార్మికుల దుర్మరణం | జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ జిల్లా పరిధిలోకి వచ్చే ఖూనీ నాలా ప్రాంతంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం లోయలో పడిపోయింది.
జమ్ము: ఎయిర్ఫోర్స్ స్టేషన్పై డ్రోన్ దాడి జరిగిన మరుసటి రోజే మరో రెండు డ్రోన్లు కలకలం రేపాయి. జమ్ములోని కాలుచాక్ మిలిటరీ స్టేషన్లో ఆదివారం అర్ధరాత్రి కనిపించాయి. రాత్రి 11.30 నిమిషాలకు ఓ �
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై శనివారం గ్రెనేడ్ దాడి జరిగింది. శ్రీనగర్లోని బార్బర్ షా ప్రాంతంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు కారులో వెళ్తూ సీఆర్పీఎఫ్ �
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని అన్ని పార్టీల నేతలతో మూడు గంటలకుపైగా సాగిన ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం ముగిసింది. పునర్విభజన, రాష్ట్ర హోదా, ఎన్నికల అంశాలు చర్చకు వచ్చినట్లు నేతలు చెప
నయీమ్ అక్తర్ | పీడీపీ నేత నయీమ్ అక్తర్ నెల తరువాత గృహం నిర్బంధం నుంచి విడుదలయ్యారు. ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్లో అఖిలపక్ష పార్టీలతో నిర్వహించనున్న సమావేశానికి ముందు ఆయన విడుదల కావడం ప్రధానం సంతరించ
జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ప్రాంతీయ అధ్యక్షుడు దేవేంద్ర సింగ్ రానా డిమాండ్ చేశారు. ఇక్కడి శాశ్వత నివాసితులకు భూమి, ఉద్యోగాల హక్కులను కల్పిం�