జమ్ము: ఎయిర్ఫోర్స్ స్టేషన్పై డ్రోన్ దాడి జరిగిన మరుసటి రోజే మరో రెండు డ్రోన్లు కలకలం రేపాయి. జమ్ములోని కాలుచాక్ మిలిటరీ స్టేషన్లో ఆదివారం అర్ధరాత్రి కనిపించాయి. రాత్రి 11.30 నిమిషాలకు ఓ �
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై శనివారం గ్రెనేడ్ దాడి జరిగింది. శ్రీనగర్లోని బార్బర్ షా ప్రాంతంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు కారులో వెళ్తూ సీఆర్పీఎఫ్ �
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని అన్ని పార్టీల నేతలతో మూడు గంటలకుపైగా సాగిన ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం ముగిసింది. పునర్విభజన, రాష్ట్ర హోదా, ఎన్నికల అంశాలు చర్చకు వచ్చినట్లు నేతలు చెప
నయీమ్ అక్తర్ | పీడీపీ నేత నయీమ్ అక్తర్ నెల తరువాత గృహం నిర్బంధం నుంచి విడుదలయ్యారు. ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్లో అఖిలపక్ష పార్టీలతో నిర్వహించనున్న సమావేశానికి ముందు ఆయన విడుదల కావడం ప్రధానం సంతరించ
జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ప్రాంతీయ అధ్యక్షుడు దేవేంద్ర సింగ్ రానా డిమాండ్ చేశారు. ఇక్కడి శాశ్వత నివాసితులకు భూమి, ఉద్యోగాల హక్కులను కల్పిం�
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఓ చిన్న గ్రామం ఇండియాలో నూరు శాతం వ్యాక్సినేట్ అయిన ఊరుగా రికార్డు సృష్టించింది. బందీపురా జిల్లాకు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేయన్ గ్రామం ఖాతాలోకి ఈ ఘనత
జమ్మూకాశ్మీర్లో స్వల్ప భూకంపం | మ్మూకాశ్మీర్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఉదయం 6.21 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 2.5 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల స్థావరం పేల్చివేత | జమ్మూ కాశ్మీర్ రాజౌరి జిల్లాలోని మన్యాల్ ప్రాంతంలో శుక్రవారం భద్రతా దళాలు ఉగ్రవాద రహస్య స్థావరాన్ని పేల్చి వేశాయి.
సరిహద్దు రేఖ వెంబడి గత మూడు నెలలుగా ఒక్క బుల్లెట్ కూడా పేలలేదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె అన్నారు. పాకిస్తాన్ వైపు నుంచి కాల్పుల విరమణ తర్వాత ఎల్ఓసీ వెంట ప్రశాంతత నెలకొన్నదన�