శ్రీనగర్: ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆగ్రహించిన ఆమె కుటుంబ సభ్యులు అత్త వారింటికి నిప్పుపెట్టారు. జమ్ము కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పెండ్లి జరిగి ఏడు ఏండ్లైన ఒక మహిళ భర్త వేధింపులు భ
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని బిజ్బెహరా ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ ముగిసిందని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. ఈ ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులు �
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లాకు కరోనా సోకింది. తనకు పాజిటివ్గా రిపోర్టు వచ్చినట్లు శుక్రవారం ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే ఎలాంటి లక్షణాలు �
జమ్మూ: జమ్మూకశ్మీర్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాన్ని నిర్మించనున్నది. జమ్మూలో నిర్మించనున్న ఆ ఆలయం కోసం ప్రభుత్వం భూమిని కేటాయించింది. 40 ఏళ్ల పాటు ఆ భూమిని లీజుకు ఇవ్వనున్నారు. లెఫ్టి
దేశ భద్రతకు ముప్పు అంటూ తన పాస్పోర్ట్ తనకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వెల్లడించారు.
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లోని ప్రఖ్యాత శ్రీమాత వైష్ణోదేవి ఆలయానికి రెండు దశాబ్దాల్లో భక్తులు 1,800 కిలోల బంగారం, 4,700 కిలోల వెండి కానుకలు సమర్పించారు. అలాగే 2000-2020 సంవత్సరాల మధ్య రూ.2వేల కోట్ల నగదు హుండీల ద్వారా
శ్రీనగర్ : దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ఏడుగురు హిజ్బుల్ ముజాహిదీన్ (హెచ్ఎం) ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప�