దేశ భద్రతకు ముప్పు అంటూ తన పాస్పోర్ట్ తనకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వెల్లడించారు.
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లోని ప్రఖ్యాత శ్రీమాత వైష్ణోదేవి ఆలయానికి రెండు దశాబ్దాల్లో భక్తులు 1,800 కిలోల బంగారం, 4,700 కిలోల వెండి కానుకలు సమర్పించారు. అలాగే 2000-2020 సంవత్సరాల మధ్య రూ.2వేల కోట్ల నగదు హుండీల ద్వారా
శ్రీనగర్ : దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ఏడుగురు హిజ్బుల్ ముజాహిదీన్ (హెచ్ఎం) ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప�
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో హురియత్ కాన్ఫరెన్స్ నేత మీర్వాజ్ ఉమర్ ఫరూఖ్ విడుదలయ్యారు. కశ్మీర్లో పరిస్థితులు సద్దుమణగడంతో 20 నెలల తర్వాత మీర్వాజ్ ఫరూఖ్ను విడుదల చేసినట్లు రాజభవన్ వర్గాలు తెలిప�
శ్రీనగర్: కశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ వర్కర్లు దగ్ధం చేశారు. జమ్మూలో ఆజాద్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటీవలే రాజ్యసభ నుంచి గులాం నబీ ఆజాద్ రిటైర్ అయిన విషయం