శ్రీనగర్: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో లాక్డౌన్ను ఈ నెల 17 వరకు పొడిగించారు. కేంద్ర పాలిత ప్రాంతంలోని 20 జిల్లాలకు ఇది వర్తిస్తుందని పాలక యంత్రాంగం తెలిపింది. కరోనా
Army Jawan suicide: జమ్ముకశ్మీర్ రాష్ట్రం రాంబన్ జిల్లా బనిహాల్ ఏరియాలోని ఆర్మీ ట్రాన్సిట్ క్యాంప్లో దారుణం జరిగింది. అసంగప్ప మేడార్ (28) అనే జవాన్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో చైనా గ్రెనేడ్లను బారాముల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బోనియార్ ప్రాంతంలో హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన ఇద్దరిని సోమవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న రెండు చై�
శ్రీనగర్: ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆగ్రహించిన ఆమె కుటుంబ సభ్యులు అత్త వారింటికి నిప్పుపెట్టారు. జమ్ము కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పెండ్లి జరిగి ఏడు ఏండ్లైన ఒక మహిళ భర్త వేధింపులు భ
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని బిజ్బెహరా ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ ముగిసిందని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. ఈ ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులు �
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లాకు కరోనా సోకింది. తనకు పాజిటివ్గా రిపోర్టు వచ్చినట్లు శుక్రవారం ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే ఎలాంటి లక్షణాలు �
జమ్మూ: జమ్మూకశ్మీర్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాన్ని నిర్మించనున్నది. జమ్మూలో నిర్మించనున్న ఆ ఆలయం కోసం ప్రభుత్వం భూమిని కేటాయించింది. 40 ఏళ్ల పాటు ఆ భూమిని లీజుకు ఇవ్వనున్నారు. లెఫ్టి