భారీగా ఆయుధాలు స్వాధీనం | జమ్ముకశ్మీర్లోని గండెర్బల్ జిల్లాలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని పోలీసులు ఛేదించారు. నారంగ్ అటవీ ప్రాంతంలో భారత భద్రతా దళాలు, జమ్ముకశ్మీర్ పోలీసులు బుధవారం ఉదయం సంయుక్త ఆపర�
జవాన్లపై గ్రెనైడ్ దాడి | జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు గ్రెనైడ్ విసిరారు. త్రాల్ ప్రాంతంలో 180 బెటాలియన్కు చెందిన భద్రతా దళాలపై ఈ దాడి జరిగింది.
కేంద్ర మాజీ మంత్రి చమన్ లాల్ గుప్తా కన్నుమూత | బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చమన్ లాల్ గుప్తా (87) మంగళవారం కన్నుమూశారు. ఆయన మే 5న కరోనా పాజిటివ్గా పరీక్షించారు.
శ్రీనగర్: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో లాక్డౌన్ను ఈ నెల 17 వరకు పొడిగించారు. కేంద్ర పాలిత ప్రాంతంలోని 20 జిల్లాలకు ఇది వర్తిస్తుందని పాలక యంత్రాంగం తెలిపింది. కరోనా
Army Jawan suicide: జమ్ముకశ్మీర్ రాష్ట్రం రాంబన్ జిల్లా బనిహాల్ ఏరియాలోని ఆర్మీ ట్రాన్సిట్ క్యాంప్లో దారుణం జరిగింది. అసంగప్ప మేడార్ (28) అనే జవాన్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో చైనా గ్రెనేడ్లను బారాముల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బోనియార్ ప్రాంతంలో హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన ఇద్దరిని సోమవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న రెండు చై�
శ్రీనగర్: ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆగ్రహించిన ఆమె కుటుంబ సభ్యులు అత్త వారింటికి నిప్పుపెట్టారు. జమ్ము కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పెండ్లి జరిగి ఏడు ఏండ్లైన ఒక మహిళ భర్త వేధింపులు భ
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని బిజ్బెహరా ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ ముగిసిందని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. ఈ ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులు �