శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఓ చిన్న గ్రామం ఇండియాలో నూరు శాతం వ్యాక్సినేట్ అయిన ఊరుగా రికార్డు సృష్టించింది. బందీపురా జిల్లాకు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేయన్ గ్రామం ఖాతాలోకి ఈ ఘనత
జమ్మూకాశ్మీర్లో స్వల్ప భూకంపం | మ్మూకాశ్మీర్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఉదయం 6.21 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 2.5 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల స్థావరం పేల్చివేత | జమ్మూ కాశ్మీర్ రాజౌరి జిల్లాలోని మన్యాల్ ప్రాంతంలో శుక్రవారం భద్రతా దళాలు ఉగ్రవాద రహస్య స్థావరాన్ని పేల్చి వేశాయి.
సరిహద్దు రేఖ వెంబడి గత మూడు నెలలుగా ఒక్క బుల్లెట్ కూడా పేలలేదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె అన్నారు. పాకిస్తాన్ వైపు నుంచి కాల్పుల విరమణ తర్వాత ఎల్ఓసీ వెంట ప్రశాంతత నెలకొన్నదన�
భారీగా ఆయుధాలు స్వాధీనం | జమ్ముకశ్మీర్లోని గండెర్బల్ జిల్లాలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని పోలీసులు ఛేదించారు. నారంగ్ అటవీ ప్రాంతంలో భారత భద్రతా దళాలు, జమ్ముకశ్మీర్ పోలీసులు బుధవారం ఉదయం సంయుక్త ఆపర�
జవాన్లపై గ్రెనైడ్ దాడి | జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు గ్రెనైడ్ విసిరారు. త్రాల్ ప్రాంతంలో 180 బెటాలియన్కు చెందిన భద్రతా దళాలపై ఈ దాడి జరిగింది.
కేంద్ర మాజీ మంత్రి చమన్ లాల్ గుప్తా కన్నుమూత | బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చమన్ లాల్ గుప్తా (87) మంగళవారం కన్నుమూశారు. ఆయన మే 5న కరోనా పాజిటివ్గా పరీక్షించారు.
శ్రీనగర్: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో లాక్డౌన్ను ఈ నెల 17 వరకు పొడిగించారు. కేంద్ర పాలిత ప్రాంతంలోని 20 జిల్లాలకు ఇది వర్తిస్తుందని పాలక యంత్రాంగం తెలిపింది. కరోనా
Army Jawan suicide: జమ్ముకశ్మీర్ రాష్ట్రం రాంబన్ జిల్లా బనిహాల్ ఏరియాలోని ఆర్మీ ట్రాన్సిట్ క్యాంప్లో దారుణం జరిగింది. అసంగప్ప మేడార్ (28) అనే జవాన్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో చైనా గ్రెనేడ్లను బారాముల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బోనియార్ ప్రాంతంలో హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన ఇద్దరిని సోమవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న రెండు చై�