ఉగ్రవాద సంస్థల పిలుపు మేరకు కుటుంబాలను వీడి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న పలువురు యువకులను జమ్ముకశ్మీర్ పోలీసులు, ఆర్మీ అడ్డుకున్నారు. దాదాపు 14 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో త్వరలో బస్సు బోటు అందుబాటులోకి రానున్నది. నగరంలోని జల మార్గాల్లో బస్సు పడవను ఇటీవల నడిపి పరీక్షించారు. ఏసీ, మ్యూజిక్ సిస్టమ్ వంటి ఆధునిక సౌకర్యాలున్న ఈ స్పీడ్ బో
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లోని రాజౌరీ ప్రాంతంలో రెండు గ్రామ పంచాయతీలు అరుదైన ఘనత సాధించాయి. కొట్రాంకలోని రెండు పంచాయతీల్లో నూరు శాతం వ్యాక్సినేషన్ చేపట్టారు. 18 ఏండ్లు నిండిన గ్రామస్తులందరికీ
ఎదుటివారికి సహాయం అందించడం కోసం హెల్త్ వర్కర్లు ఎంతకైనా తెగిస్తారు. కొన్ని సందర్భాలలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సాయపడిన హెల్త్ వర్కర్లను చూశాం. ఇంటింటికి కోవిడ్ వ్యాక్సిన్ వేసే క్రమంలో
అనంతనాగ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం | దక్షిణ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో జరిగిన మూడు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు, పుల్వామా ఎన్క
డ్రోన్ల దాడి | జమ్మూలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ( IAF ) స్టేషన్పై గత వారం డ్రోన్ల దాడి జరిగిన విషయం విదితమే. అయితే నాడు డ్రోన్ల సాయంతో పేలుళ్లకు
పరింపొరాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం | జమ్మూకాశ్మీర్లో మల్హూరా పరింపొరా ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మంగళవారం రాత్రి భద్రతా బలగాలు,
లోయలోపడిన వాహనం.. నలుగురు కార్మికుల దుర్మరణం | జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ జిల్లా పరిధిలోకి వచ్చే ఖూనీ నాలా ప్రాంతంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం లోయలో పడిపోయింది.