భారతదేశం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జమ్ముకశ్మీర్ చేరుకున్నారు. జమ్ముకశ్మీర్లో ఆయన నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆదివారం సాయంత్రం శ్రీనగర్ చేరుకున్న రాష్ట్రపతికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ స�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బందిపొరా జిల్లాలోని షోక్బాబా అటవీప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు శనివారం భద్రతాబలగాలు గాలింపు చేపట్టాయి. వీరిరాకను గుర్�
తుపాకీ లైసెన్స్ కుంభకోణం కేసులో జమ్ముకశ్మీర్లోని 40 చోట్ల సీబీఐ శనివారం దాడులు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసిన ఐఏఎస్ అధికారి షాహిద్ చౌదరితో పాటు పలువురు అధికారులు కూడా సీబీఐ ముట్టడిలో ఉన్నారు
జమ్మూ: జమ్మూకశ్మీర్లోని కనాచక్లో శుక్రవారం డ్రోన్ను కూల్చివేశారు. ఆ డ్రోన్ నుంచి 5 కిలోల పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి �
ఎయిర్ఫోర్స్ స్టేషన్, కంటోన్మెంట్కు సమీపంలోని సత్వారీ ప్రాంతంలో మరోసారి డ్రోన్లు కనిపించి సంచలనం సృష్టించాయి. ఆర్మీ జవాన్లు ఈ డ్రోన్ను చూసి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
ఉగ్రవాద సంస్థల పిలుపు మేరకు కుటుంబాలను వీడి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న పలువురు యువకులను జమ్ముకశ్మీర్ పోలీసులు, ఆర్మీ అడ్డుకున్నారు. దాదాపు 14 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో త్వరలో బస్సు బోటు అందుబాటులోకి రానున్నది. నగరంలోని జల మార్గాల్లో బస్సు పడవను ఇటీవల నడిపి పరీక్షించారు. ఏసీ, మ్యూజిక్ సిస్టమ్ వంటి ఆధునిక సౌకర్యాలున్న ఈ స్పీడ్ బో
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లోని రాజౌరీ ప్రాంతంలో రెండు గ్రామ పంచాయతీలు అరుదైన ఘనత సాధించాయి. కొట్రాంకలోని రెండు పంచాయతీల్లో నూరు శాతం వ్యాక్సినేషన్ చేపట్టారు. 18 ఏండ్లు నిండిన గ్రామస్తులందరికీ
ఎదుటివారికి సహాయం అందించడం కోసం హెల్త్ వర్కర్లు ఎంతకైనా తెగిస్తారు. కొన్ని సందర్భాలలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సాయపడిన హెల్త్ వర్కర్లను చూశాం. ఇంటింటికి కోవిడ్ వ్యాక్సిన్ వేసే క్రమంలో
అనంతనాగ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం | దక్షిణ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో జరిగిన మూడు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు, పుల్వామా ఎన్క
డ్రోన్ల దాడి | జమ్మూలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ( IAF ) స్టేషన్పై గత వారం డ్రోన్ల దాడి జరిగిన విషయం విదితమే. అయితే నాడు డ్రోన్ల సాయంతో పేలుళ్లకు