శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో 700 మందికిపైగా వ్యక్తులను భద్రతా దళాలు నిర్బంధించాయి. ఉగ్రవాదులు పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిన ఘటనల్లో గత ఆరు రోజుల్లో కశ్మీర్ పండిట్లు, సిక్కు, ముస్లిం మతానికి చ�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన తాజివాస్ హిమానీనదం అత్యంత వేగంగా కరుగుతున్నది. ఇటీవల చాలా మార్పులు కనిపించాయని, హిమపాతం వేగంగా తగ్గిపోతున్నదని సోన్మార్గ్లోని టూరిస్ట్ గైడ్ �
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో వర్గాలను విభజించే లక్ష్యంగా పౌరులపై దాడులు జరుగుతున్నాయని మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. కశ్మీర్లోని మెజారిటీ కమ్యూనిటీకి చెందిన వా�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో ఉగ్రవాదుల దాడిలో హత్యకు గురైన బీహార్కు చెందిన వీధి వ్యాపారి వీరేంద్ర పాశ్వాన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తమ రాష్ట్రానికి తీసుకెళ్లలేకపోయారు. జమ్ముకశ్మీర్ న
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఇటీవల అమాయక ప్రజలపై జరిగిన దాడులకు నైతిక బాధ్యత వహించి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రాజీనామా చేయాలని పీడీపీ డిమాండ్ చేసింది. పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ) మ
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో అమాయక ప్రజలు, మైనార్టీలైన కశ్మీర్ పండిట్ల హత్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీరియస్గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రమూకల అంతు చూసేందుకు భద్రతా సంస్థలకు చెందిన ప్రత్యేక న�
అబుదాబి: అత్యంత వేగంతో బంతులు వేసి సంచలనం సృష్టించిన ఉమ్రాన్ మాలిక్పై భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. జమ్ము కశ్మీర్కు చెందిన 21 ఏండ్ల ఉమ్రాన్ కోల్కతాతో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరా
Mehbooba Mufti | జమ్మూకశ్మీర్లో వాస్తవ పరిస్థితిని ఉద్దేశిస్తూ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. తనను మళ్లీ గృహ నిర్బంధం చేశారని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. పుల్వామాలోని త్రాల్లో ఓ కు�
శ్రీనగర్: ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు ఆరోపణలున్న ఆరుగురు ఉద్యోగులను జమ్ముకశ్మీర్ ప్రభుత్వం బుధవారం డిస్మిస్ చేసింది. ఉద్యోగం నుంచి తొలగించిన వారిలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. భార�