శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. బహిరంగ ప్రదేశాలలో నమాజ్ చేయడాన్ని సహింబోమన్న హర్యానా సీఎం ఖట్టర్ వ్యాఖ్యలపై ఆదివారం ఆయన స్పందించారు. ఇలాంటి భారత్లో
శ్రీనగర్: ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించారు. జమ్ముకశ్మీర్లోని బందిపోరా జిల్లా గుల్షన్ చౌక్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీస్ బృందంపై ఉగ్రవాదులు దాడి చేశారు. వారు జరిపిన కాల్పుల�
Vaishno Devi Temple Katra | దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారత్లోనూ నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదైన విషయం
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై పీడీపీ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది గాంధీల దేశం కాదని, గాడ్సేల దేశమని..పాలకులు గాడ్సేల
శ్రీనగర్ : 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్క్ సాధించే అవకాశం లేదని ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తేల్చిచెప్పారు. కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని తమ పార్టీ ఏర్పాటు చే�
Pulwama Encounter | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు (Encounter) జరిగాయి. కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో కస్బయార్ ప్రాంతంలో
శ్రీనగర్: తమ ప్రభుత్వ హయాంలో ఎక్కడ నుంచి తుడిచిపెట్టుకుపోయిందో ఆ ప్రాంతాల్లో మళ్లీ మిలిటెన్సీ పెరిగిపోతోందని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ మిలిటెంట్లు బయట�
sindhu pushkaralu | ఆధ్యాత్మికతకు నిలయం భారతదేశం. సమస్త ప్రాణకోటికి జలమే ప్రాణాధారం.. నదులే అపార సంపదలు. దేశంలో గంగ, సింధు, యమున, కావేరి, గోదావరి, కృష్ణ ఇలా ఎన్నో నదులు ప్రవహిస్తూ సస్యశ్యామలం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని హైదర్పోరా ఎన్కౌంటర్లో మరణించిన పౌరుల మృతదేహాలను వారి కుంటుబాలకు అప్పగించాలని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ డిమాండ్ చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ ఆదివారం పార్టీ కార్యకర్�