Vaishno Devi Temple Katra | దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారత్లోనూ నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదైన విషయం
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై పీడీపీ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది గాంధీల దేశం కాదని, గాడ్సేల దేశమని..పాలకులు గాడ్సేల
శ్రీనగర్ : 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్క్ సాధించే అవకాశం లేదని ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తేల్చిచెప్పారు. కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని తమ పార్టీ ఏర్పాటు చే�
Pulwama Encounter | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు (Encounter) జరిగాయి. కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో కస్బయార్ ప్రాంతంలో
శ్రీనగర్: తమ ప్రభుత్వ హయాంలో ఎక్కడ నుంచి తుడిచిపెట్టుకుపోయిందో ఆ ప్రాంతాల్లో మళ్లీ మిలిటెన్సీ పెరిగిపోతోందని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ మిలిటెంట్లు బయట�
sindhu pushkaralu | ఆధ్యాత్మికతకు నిలయం భారతదేశం. సమస్త ప్రాణకోటికి జలమే ప్రాణాధారం.. నదులే అపార సంపదలు. దేశంలో గంగ, సింధు, యమున, కావేరి, గోదావరి, కృష్ణ ఇలా ఎన్నో నదులు ప్రవహిస్తూ సస్యశ్యామలం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని హైదర్పోరా ఎన్కౌంటర్లో మరణించిన పౌరుల మృతదేహాలను వారి కుంటుబాలకు అప్పగించాలని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ డిమాండ్ చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ ఆదివారం పార్టీ కార్యకర్�
Terrorist killed in Kulgam | జమ్మూకశ్మీర్లో శనివారం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కుల్గామ్లోని అష్ముజీ ప్రాంతంలో
శ్రీనగర్: జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్స్ 370, 35ఏ రద్దును వెనక్కి తీసుకోవాలని ఆ రాష్ట్ర నేతలు గళమెత్తారు. మూడు రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్
శ్రీనగర్: ఉగ్రవాద సంస్థలో చేరి ఆయుధాల్లో శిక్షణ పొందేందుకు సరిహద్దులు దాటి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) వెళ్తున్న ముగ్గురు పదో తరగతి విద్యార్థులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. జమ్ముకశ్మ�
శ్రీనగర్: విచారణ, శిక్షల గురించి తాను పట్టించుకోనని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. హైదర్పోరా ఎన్కౌంటర్లో మరణించిన వారి మృతదేహాలను కుటుంబాలకు అప్పగించడం లేదని ఆయన ఆరోపిం�
Top commander of The Resistance Front, 4 others killed in encounter in J&K's Kulgam | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. కుల్గాం జిల్లాలో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు