Kashmiri Pandit | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ కుటుంబానికి ఇరుగుపొరుగు ముస్లింలు అండగా నిలిచారు. తీవ్రవాదులకు భయపడకుండా సంజయ్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆయన పాడె మో�
జమ్ముకశ్మీర్లోని పుల్వామా (Pulwama) జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇప్పటివరకు ఓ టెర్రరిస్టు (Terrorist) హతమయ్యాడు.
జమ్ముకశ్మీర్లోని రాంబన్ (Ramban) జిల్లాలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. జిల్లాలోని దుక్సర్ దాల్వా (Duksar Dalwa) గ్రామంలో కొండచరియలు (Landslide) విరిగిపడటంతో 13 ఇండ్లు దెబ్బతిన్నాయి.
జమ్ముకశ్మీర్లోని కత్రాలో భూమి స్వల్పంగా కంపించింది. శుక్రవారం ఉదయం 5.01 గంటలకు కత్రాలో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీని తీవ్రత 3.6గా నమోదయిందని వెల్లడించింది.
Narwal Blast | జమ్మూ కశ్మీర్ నార్వాల్ ప్రాంతంలో జరిగిన పేలుళ్ల ఘటనలో ప్రధాన సూత్రధారిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పాక్ ఉగ్రవాదుల సూచన మేరకు ఈ పేలుళ్లకు పాల్ప�
ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లోని అఫర్వత్ పర్వతం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. భారీ చరియ విరగడంతో పోలండ్కు చెందిన ఇద్దరు పర్యాటకులు మృతిచెందారు. మరో 19 మంది పర్యాటకులు గాయపడ్డారు.
జమ్ముకశ్మీర్లో భారీగా మంచు కురుస్తున్నది. దీంతో భూతల స్వర్గం మరింత అందాలను పులుముకున్నది. హిమపాతం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో ఆస్వాదిస్తున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర ముగిసింది. సోమవారం ఉదయం జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో నిర్వహించనున్న సభతో 4 వేల కిలోమీటర్లకుపైగా సాగిన
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్ముకశ్మీర్లో కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా ఎముకలు కొరికే చలిలోనూ రాహుల్.. టీ షర్ట్ ధరించి జోడో యాత్రలో పాల్గొంటున్న విషయ
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్ము కశ్మీర్లో ప్రవేశించేందుకు ముందు ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ ప్రతినిధి దీపిక పుష్కర్ నాధ్ పార్ట