Jammu Kashmir | ఓ గర్భిణి ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. కానీ ఆ నలుగురు పసిపాపలు గంటల వ్యవధిలోనే చనిపోయారు. ఈ విషాద ఘటన జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో చోటు చేసుకుంది.
Jammu Kashmir | ఉత్తర కశ్మీర్ బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను భారత భద్రతా దళాలు భగ్నం చేశాయి. పాక్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కాల్పులు తర్వాత సంఘటనా స్థలంలో
బీజేపీ ప్రభుత్వం 2019లో జమ్ముకశ్మీర్కు ఉన్న ప్రత్యే క ప్రతిపత్తిని రద్దుచేసింది. బీజేపీ పార్లమెంటులో తనకున్న తిరుగులేని మెజారిటీతో ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఆ రాష్ర్టాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంత
Farooq Ahmad | తల్లిదండ్రుల సేవ అనగానే గుర్తుకొచ్చే పేరు.. శ్రవణకుమారుడు. ఇలాంటి ఓ తనయుడు శ్రీనగర్లో కూడా ఉన్నాడు. వృద్ధులైన తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడం అతని నుంచే నేర్చుకోవాలి. రోడ్డు పక్కన
చాయ్ అమ్ముతూన
ఐక్య రాజ్య సమితి వేదికగా పాక్ ఉగ్రవాద అనుకూల చర్యలను భారత్ ఎత్తిచూపింది. పీవోకేను వెంటనే ఖాళీ చేయాలని, ఉగ్రవాదానికి స్వస్తి పలకాలని తెగేసి చెప్పింది.
Uri Encounter: ఉరి సెక్టార్లో ఇవాళ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు మృతిచెందారు. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉన్న హత్లాంగ్ ఫార్వర్డ్ ఏరియాలో ఉగ్రవాదులకు, భద్రతా దళాల మధ్య ఎదురుక
The Resistance Front: ద రెసిస్టెన్స్ ఫ్రంట్. కశ్మీర్లో ఇప్పుడో కొత్త సమస్య. ఇదో కొత్త ఉగ్రవాద సంస్థ. ఆన్లైన్లోనే ఉగ్రవాదుల్ని రిక్రూట్ చేస్తోంది. తాజాగా అనంత్నాగ్ ఎన్కౌంటర్కు ఆ సంస్థే కారణమని తెల�
Anantnag Encounter | కశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకానికి పాల్పడ్డారు. అనంత్నాగర్ జిల్లా కోకర్నాగర్ ప్రాంతంలో ఉగ్రవాదులతో బుధవారం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఆర్మీ కల్న
Poonch | జమ్మూ కశ్మీర్లో ఫూంచ్ జిల్లాలోని మండి తహసీల్లోని భారత్ - పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంట ఉన్న సబ్జియాన్ సెక్టార్లో ఇద్దరు చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి.
జమ్ముకశ్మీర్లోని పుల్వామా (Pulwama) జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు.
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాలెంట్రీ అవార్డులను ప్రకటించింది. సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్)కు చెందిన మొత్తం 76 మంది పేర్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవ
జమ్ముకశ్మీర్లో ఉద్రిక్తత నెలకొంది. ఉగ్రవాదుల కాల్పుల్లో శుక్రవారం ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. దీంతో జమ్ముకశ్మీర్ అంతటా హై అలర్ట్ కొనసాగుతున్నది.