Pulwama | దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లా ఫసిపోరాలో గురువారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ సంయుక్త బృందం ఓ ఉగ్రవాదిని హతమార్చింది.
జమ్ముకశ్మీర్, లఢక్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. ఈ మేరకు సోమవారం రెండు పార్టీల నేతలు సంయుక్త ప్రకటన చేశారు.
జమ్ముకశ్మీర్లోని కిష్ట్వార్లో (Kishtwar) మరోసారి భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 2.47 గంటలకు కిష్ట్వార్లో భూకంపం వచ్చింది. దీని తీవ్రత 3.5గా నమోదయింది.
Ajatashatru | జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని మహారాజా హరి సింగ్ మనువడు ఎంకే అజాతశత్రు సింగ్ ఐక్యరాజ్యసమితిలో ప్రశంసించారు. పాక్ ఆక్రమణలో నివసిస్తున
Jammu Kashmir Elections | జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికల తర్వాత నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా ఆయన మీడియా సమావేశం
ECI team | జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ ఏడాది సెప్టెంబర్లోగా జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు, సాధారణ ఎన్నికలతోపాటే జ�
Yana Mir | తాను మలాలా యూసఫ్ జాయ్ని కాదంటూ యునైటెడ్ కింగ్డమ్ (UK) పార్లమెంటులో ఆసక్తికర ప్రసంగం చేసిన జమ్ముకశ్మీర్ మహిళా జర్నలిస్ట్ యానా మిర్కు, ఢిల్లీ ఎయిర్పోర్టులోని కస్టమ్స్ అధికారులకు మధ్య ఎక్స్ (
NIA | కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న నిధుల నెట్వర్క్ను నిర్మూలించే దిశగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) హంద్వారా నార్కో-టెర్రరిజం కేసులో నలుగురి ఆస్తులను జప్తు చేసింది. దాంతో పాటు నగదును స్వాధీనం చ�
Massive Landslide | జమ్మూ కశ్మీర్లోని రాంబన్ (Ramban) జిల్లాలో బుధవారం భారీగా కొండచరియలు (Massive Landslide) విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిని (Jammu-Srinagar Highway) మూసివేసినట్లు అధికారులు తెలిపారు.
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జమ్మూకశ్మీర్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూలో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్ను ఆయన ప్రారంభ�
Terrorists | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పంజాబ్ కార్మికులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ED Raids | భారత్ పేపర్స్ లిమిటెడ్ (BPL)కి చెందిన రూ.200కోట్ల బ్యాంకు రుణాల మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం జమ్మూ కశ్మీర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది.
Suhaib Yaseen : క్రికెటర్గా రాణించాలని ఎన్నో కలలుగన్న ఓ యువ పేసర్ జీవితం విషాదంగా ముగిసింది. మైదానంలోనే గుండె పోటు(Heart attack)తో ప్రాణాలు కోల్పోయాడు. జమ్మూ కశ్మీర్కు చెందిన అతడి పేరు సుహైబ్...
Tehreek-e-Hurriyat | జమ్మూ కశ్మీర్కు చెందిన తెహ్రీక్-ఎ-హురియత్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఉపా (UAPA) చట్టం ప్రకారం చర్యలు చేపట్టింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వెల్లడించారు.