Amit Shah | జమ్మూ కశ్మీర్లో ఇటీవల ఉగ్రదాడుల ఘటనల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత వారంరోజుల వ్యవధిలోనే నాలుగు దాడి ఘటన జరిగాయి. తాజాగా అమర్నాథ్ యాత్రకు సమ
Manoj Sinha : జమ్ము కశ్మీర్లోని రియాసీలో యాత్రికులే లక్ష్యంగా బస్పై ఉగ్ర దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. . ఈ ఘటనలో బస్ డ్రైవర్ సహా 9 మంది యాత్రికులు మరణించడంతో పాటు 33 మంది మరణించారు.
Road Accident | జమ్మూ-పూంచ్ జాతీయ రహదారి (144A)పై అఖ్నూర్లోని చుంగి మోర్ ప్రాంతంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రయాదవశాత్తు లోయలోపడి పోయింది. ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరిం�
Mehbooba Mufti: జమ్మూకశ్మీర్లోని బిజెమరా పట్టణంలో తమ పార్టీకి చెందిన కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ఈ నేపథ్య�
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు (Terrorists) మరోసారి కాల్పులకు తెగబడ్డారు. అనంత్నాగ్, షోపియాన్లో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో బీజేపీ నేత, మాజీ సర్పంచ్ మృతి చెందగా, ఇద్దరు పర్యటకులు తీవ్రంగా గాయపడ్డారు.
జమ్ముకశ్మీర్లోని రియాసి జిల్లాలో (Reasi) హిందూ దేవాలయం కోసం ముస్లింలు భూమిని ఇచ్చారు. రియాసి జిల్లాలోని కాన్సి పట్టా గ్రామంలోని గౌరీ శంకర్ ఆలయం (Gouri Shankar Temple) కోసం సుమారు రూ.కోటి అంచనా వ్యయంతో 1200 మీటర్ల రహదారిని 10 �
Terrorist Attack | సూరన్కోట్ ప్రాంతంలో వాయుసేన కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాడి ఘటనలో పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు సమాచారం. ఈ దాడిలో ముగ్గురు నుంచ�
Sucurity check | జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో శనివారం రాత్రి ఇండియన్ ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో జిల్లా అంతటా ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇండియన్ ఆర్మీ జిల్లాలోని అన్ని ర�
Pulwama | దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లా ఫసిపోరాలో గురువారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ సంయుక్త బృందం ఓ ఉగ్రవాదిని హతమార్చింది.
జమ్ముకశ్మీర్, లఢక్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. ఈ మేరకు సోమవారం రెండు పార్టీల నేతలు సంయుక్త ప్రకటన చేశారు.
జమ్ముకశ్మీర్లోని కిష్ట్వార్లో (Kishtwar) మరోసారి భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 2.47 గంటలకు కిష్ట్వార్లో భూకంపం వచ్చింది. దీని తీవ్రత 3.5గా నమోదయింది.
Ajatashatru | జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని మహారాజా హరి సింగ్ మనువడు ఎంకే అజాతశత్రు సింగ్ ఐక్యరాజ్యసమితిలో ప్రశంసించారు. పాక్ ఆక్రమణలో నివసిస్తున
Jammu Kashmir Elections | జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికల తర్వాత నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా ఆయన మీడియా సమావేశం
ECI team | జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ ఏడాది సెప్టెంబర్లోగా జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు, సాధారణ ఎన్నికలతోపాటే జ�