Encounter | బారాముల్ల జిల్లా ఉరీ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాదులు భారత్లోకి చొరబాటుకు యత్నించగా భద్రతా బలగాలు భగ్నం చేశాయి. సమాచారం మేరకు నియంత్రణ రేఖకు సమీపంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందింది.
జమ్ముకశ్మీర్లోని ఉరీ సెక్టార్లో (Uri Sector) దేశంలోకి అక్రమంగా ప్రవేశించాలకున్న ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు తుదుముట్టించాయి. శనివారం రాత్రి బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్లోని గొహల్లాన్ ప్రాంతంలో ని�
ప్రపంచంలోని మూడో అతిపెద్ద ముస్లిం జనాభాకు భారత్ నెలవు. ఈ కారణంగా దేశంలో ముస్లింలు రెండో అతిపెద్ద మతవర్గంగా ఉన్నారు. మైనారిటీల్లో ప్రథమ స్థానంలో ఉన్న ముస్లింలు జమ్ముకశ్మీర్లో మెజారిటీగా ఉండటం తెలిసిం
Encounter | జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగినట్లు సమాచారం. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు తెలుస్తున్నది.
BJP Incharges | మహారాష్ట్ర, జార్ఖండ్, హరియాణా సహా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి తర్వలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలకు బీజేపీ అధిష్ఠానం ఇన్చార్జీలను సోమవారం ప్రకటించింది.
Amit Shah | జమ్మూ కశ్మీర్లో ఇటీవల ఉగ్రదాడుల ఘటనల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత వారంరోజుల వ్యవధిలోనే నాలుగు దాడి ఘటన జరిగాయి. తాజాగా అమర్నాథ్ యాత్రకు సమ
Manoj Sinha : జమ్ము కశ్మీర్లోని రియాసీలో యాత్రికులే లక్ష్యంగా బస్పై ఉగ్ర దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. . ఈ ఘటనలో బస్ డ్రైవర్ సహా 9 మంది యాత్రికులు మరణించడంతో పాటు 33 మంది మరణించారు.
Road Accident | జమ్మూ-పూంచ్ జాతీయ రహదారి (144A)పై అఖ్నూర్లోని చుంగి మోర్ ప్రాంతంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రయాదవశాత్తు లోయలోపడి పోయింది. ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరిం�
Mehbooba Mufti: జమ్మూకశ్మీర్లోని బిజెమరా పట్టణంలో తమ పార్టీకి చెందిన కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ఈ నేపథ్య�
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు (Terrorists) మరోసారి కాల్పులకు తెగబడ్డారు. అనంత్నాగ్, షోపియాన్లో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో బీజేపీ నేత, మాజీ సర్పంచ్ మృతి చెందగా, ఇద్దరు పర్యటకులు తీవ్రంగా గాయపడ్డారు.
జమ్ముకశ్మీర్లోని రియాసి జిల్లాలో (Reasi) హిందూ దేవాలయం కోసం ముస్లింలు భూమిని ఇచ్చారు. రియాసి జిల్లాలోని కాన్సి పట్టా గ్రామంలోని గౌరీ శంకర్ ఆలయం (Gouri Shankar Temple) కోసం సుమారు రూ.కోటి అంచనా వ్యయంతో 1200 మీటర్ల రహదారిని 10 �
Terrorist Attack | సూరన్కోట్ ప్రాంతంలో వాయుసేన కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాడి ఘటనలో పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు సమాచారం. ఈ దాడిలో ముగ్గురు నుంచ�
Sucurity check | జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో శనివారం రాత్రి ఇండియన్ ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో జిల్లా అంతటా ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇండియన్ ఆర్మీ జిల్లాలోని అన్ని ర�