Jammu Kashmir | కేంద్రమంత్రి కిషన్రెడ్డితో పాటు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ను బీజేపీ అధిష్ఠానం జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జీలుగా నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ�
Terrorist Attack | జమ్మూ కశ్మీర్లోని ఉదంపూర్లో సోమవారం సీఆర్పీఎఫ్ బృందంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ ఇన్స్పెక్టర్ వీరమరణం పొందినట్లు సమాచారం. ప్రస్తుతం సంఘటనా స్థలంలో భద్రతా బలగాలను మోహరించారు.
Jammu Kashmir : జమ్ము కశ్మీర్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొంది. జమ్ము కశ్మీర్ మాజీ మంత్రి, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP) నేత తాజ్ మొహియుద్దీన్ కాంగ్రెస్లో చేరనున్నట్టు ప్రకటి
జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఎట్టకేలకు నగారా మోగింది. ఆరేండ్ల పాటు ముఖ్యమంత్రి లేకుండా కొనసాగిన ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఇక ప్రభుత్వం కొలువుదీరనుంది. 90 స్థానాల ఈ అసెంబ్లీలో పాగా వేసేందుకు జాతీయ, ప్ర�
Doda Encounter | జమ్మూకశ్మీర్ దోడాలోని అస్సార్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. అయితే, ఎన్కౌంటర్లో 48 నేషనల్ రైఫిల్స్కు చ�
Anantnag | జమ్మూకశ్మీర్ అనంత్నగర్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. సైనికుడితో పాటు మరో ఇద్దరు పౌరులు గాయపడ్డారు.
Anantnag | జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా అహ్లాన్ గడోల్ ప్రాంతంలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కోకెర్నాగ్ ప్రాంతంలో ఉన్న అహ్లాన్ గడోల్లో ఉగ్రవాద జాడ గురి�
Union Minister Kishan Reddy | జమ్మూ కశ్మీర్లో సెప్టెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా సాగేందుకు, ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు బీజేపీకి ఓటు వ�
Blast | జమ్మూ కశ్మీర్లో సోమవారం పేలుడు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సోపోర్లోని షేర్ కాలనీలో జరిగింది.
Encounter | జమ్మూ కశ్మీర్ కుప్వారా ప్రాంతంలో మంగళవారం రాత్రి నుంచి ఎన్కౌంటర్ కొనసాగుతున్నది. ఈ ఘటనలో బలగాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో బలగాలు తనిఖీలు కొనసాగిస్తున్నాయి. ఎన్కౌంటర్ల�
జమ్ముకశ్మీర్లో (Jammu Kashmir) ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. భారత సైన్యంపై వరుగా దాడులకు పాల్పడుతున్నారు. సోమవారం ఉదయం రాజౌరీ జిల్లా గుంధ్వఖవాస్ ప్రాంతంలో సెక్యూరిటీ పోస్టుపై కాల్పులకు తెగబడ్డారు. అయిత�