Terrorism | జమ్మూ కశ్మీర్లో విదేశీ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఉగ్రవాదుల కార్యకలాపాలతో పాటు రిక్రూట్మెంట్లు నిర్వహించే పద్ధతుల్లో సైతం మార్పులు కనిపిస్తున్నది. సరిహద్దుల్లోకి చ�
PM Modi | తానుండగా జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ కుదరదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధూలేలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.
జమ్ము కశ్మీరుకు ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని జమ్ముకశ్మీర్ శాసనసభ బుధవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ ప్రత్యేక హోదాను పునరుద్ధరించేందుకు రాజ్యాంగపరమైన యంత్రాంగం కోసం కృషి చేయాలని కేంద్ర ప్రభుత
Devender Rana: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోదరుడు, జమ్మూకశ్మీర్లోని నగరోటా ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ రాణా ఇవాళ మృతిచెందారు. హర్యానాలోని ఫరీదాబాద్ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు.
జమ్ముకశ్మీరులో మళ్లీ ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్ సమీపంలో గురువారం సైనిక వాహనంపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు, ఇద్దరు పోర్టర్లు ప్రాణాలు కోల్పోయారు. మరో మ�
Baramulla | జమ్మూ కశ్మీర్ బారాముల్ల జిల్లా కోర్టు కాంప్లెక్స్లోని మల్ఖానాలో గురువారం ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలుడు చోటు చేసుకున్నది. ఈ పేలుడులో ఓ పోలీస్ అధికారి గాయపడ్డాడు. పేలుడు అనంతరం భద్రతా బలగాలు వేగ
ఒమర్ తాత షేక్ అబ్దుల్లా జమ్మూకశ్మీర్ తొలి ముఖ్యమంత్రి. షేక్ మరణానంతరం ఆయన కుమారుడు డాక్టర్ ఫారూఖ్ అబ్దుల్లా (ఇప్పు డు వయస్సు 87) కూడా తండ్రి మాదిరిగానే మూడుసార్లు కల్లోలిత కశ్మీరానికి ముఖ్యమంత్రిగ�
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వలస కార్మికులే లక్ష్యంగా మళ్లీ కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం సాయంత్రం గందేర్బల్ జిల్లా గగన్గిర్ వద్ద నిర్మాణరంగ కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్�
Jammu Kashmir: జమ్ముకశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదాను ఇవ్వాలని కోరుతూ ఆ రాష్ట్ర మంత్రి మండలి గురువారం తీర్మానం చేసింది. కేంద్ర పాలిత ప్రాంత సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం చేసిన మరుసటి రోజే మంత్రి మండలి ఈ �
Fire Breaks Out | జమ్ముకశ్మీర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక గ్రామంలో సుమారు 68 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లు కాలిపోవడంతో నివాసితులు రోడ్డు పాలయ్యారు. స్పందించిన అధికారులు బాధితులకు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు.
కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమయింది. ఆరేండ్ల తర్వాత రాష్ట్రపతి పాలన (President's Rule) ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీనిపై రాష్ట్రప్రతి ద్రౌపద
KTR | జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికారం చేజిక్కించుకున్న ఒమర్ అబ్దుల్లాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.