Amarnath Yatra: అమర్నాథ్ యాత్ర కోసం ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. నిర్దేశిత బ్యాంకు బ్రాంచీల వద్ద రిజిస్ట్రేషన్ కోసం జనం క్యూకట్టారు. ఈసారి రెండు మార్గాల్లో యాత్ర నిర్వహించనున్నారు. గత ఏ�
Encounter | జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్లో భద్రతా దళాలు భారీ విజయాన్ని సాధించాయి. చత్రు ప్రాంతంలో భద్రతా దళాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. ఈ నెల 9 నుంచి కిష్త్వార్లో ఉగ్రవాది కోసం భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్
Mysterious deaths | జమ్మూకశ్మీర్లోని రాజౌరి జిల్లా బధాల్ గ్రామంలో ఇటీవల నెలన్నర వ్యవధిలోనే మూడు కుటుంబాలకు చెందిన 17 మంది అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. ఈ మరణాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ కేసులో హోంశాఖ ఆ�
దేశంలో చేపల వినియోగం పెరిగినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రజల్లో ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధతోనే ఈ మార్పు చోటుచేసుకున్నట్టు తెలిసింది. జమ్ముకశ్మీర్లో అనూహ్యంగా అత్యధిక పెరుగుదల కనిపించింది.
Foreign Terrorists: 60 మంది విదేశీ ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్లో యాక్టివ్గా ఉన్నట్లు ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. దీంట్లో 35 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులే ఉన్నారు. లష్కరేతో పాటు జేషై మొహమ్మద్, హిజ్బుల్ ముజాయ
కశ్మీర్పై పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యకు దిగింది. కశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని భారత్ను కోరుతూ ఆ దేశ పార్లమెంట్ మంగళవారం ఒక తీర్మానాన్ని చేసింది. అలాగే కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దును ఖ�
రంజీ ట్రోఫీ సీజన్ 2024-25లో కేరళ సెమీస్కు దూసుకెళ్లింది. జమ్మూకాశ్మీర్తో జరిగిన మొదటి క్వార్టర్స్ పోరును కేరళ డ్రా చేసుకున్నా తొలి ఇన్నింగ్స్లో ఒక్క పరుగు ఆధిక్యం దక్కించుకున్న ఆ జట్టు సెమీస్కు అర్హ�
terrorist attack | ఉగ్రవాదుల దాడిలో ఆర్మీకి చెందిన మాజీ సైనికుడు చనిపోయాడు. ఆయన భార్య, కుమార్తె గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
జమ్ముకశ్మీర్లో అక్రమచొరబాటుకు (Infiltration) యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. గురువారం రాత్రి పూంచ్ సెక్టార్లోని సరిహద్దు నియంత్రణ రేఖ (LOC) వద్ద ఇద్దరు ముష్కరులు దేశంలోకి చొరబడేందుకు
జమ్ము కశ్మీర్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో తెలంగాణ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. శనివారం జరిగిన పురుషుల 500 మీటర్ల ఐస్ స్కేటింగ్లో తెలంగాణ యువ స్కేటర్ సూరపనే
Ranji Trophy : ముంబైతో జరిగిన రంజీ మ్యాచ్లో జమ్మూకశ్మీర్ జట్టు స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. 5 వికెట్ల తేడాతో ఆ జట్టు గెలిచింది. మరో మ్యాచ్లో కర్నాటక చేతిలో పంజాబ్ జట్టు ఓటమి పాలైంది.
Rohit Sharma: జమ్మూకశ్మీర్తో జరుగుతున్న రంజీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ 28 రన్స్ చేసి ఔటయ్యాడు. కొన్ని ట్రేడ్మార్క్ షాట్లు కొట్టినట్లు కనిపించినా.. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.