జమ్ముకశ్మీర్లో అక్రమచొరబాటుకు (Infiltration) యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. గురువారం రాత్రి పూంచ్ సెక్టార్లోని సరిహద్దు నియంత్రణ రేఖ (LOC) వద్ద ఇద్దరు ముష్కరులు దేశంలోకి చొరబడేందుకు
జమ్ము కశ్మీర్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో తెలంగాణ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. శనివారం జరిగిన పురుషుల 500 మీటర్ల ఐస్ స్కేటింగ్లో తెలంగాణ యువ స్కేటర్ సూరపనే
Ranji Trophy : ముంబైతో జరిగిన రంజీ మ్యాచ్లో జమ్మూకశ్మీర్ జట్టు స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. 5 వికెట్ల తేడాతో ఆ జట్టు గెలిచింది. మరో మ్యాచ్లో కర్నాటక చేతిలో పంజాబ్ జట్టు ఓటమి పాలైంది.
Rohit Sharma: జమ్మూకశ్మీర్తో జరుగుతున్న రంజీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ 28 రన్స్ చేసి ఔటయ్యాడు. కొన్ని ట్రేడ్మార్క్ షాట్లు కొట్టినట్లు కనిపించినా.. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.
జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లా బుదాల్ గ్రామంలో అనుమానాస్పద మరణాలు అధికారులు, పౌరులను తీవ్రంగా కలవరానికి గురి చేస్తున్నాయి. అంతుచిక్కని వ్యాధి లేదా వైరస్ కారణంగా నెలన్నర వ్యవధిలో మూడు కుటుంబాలకు చె�
Jammu Firing | జమ్మూకశ్మీర్లోని సోపోర్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్మీ జవాను పంగల కార్తీక్ అమరుడయ్యారు.
Tashi Namgyal | సరిగ్గా 25 ఏండ్ల క్రితం భారత్, పాకిస్థాన్ మధ్య భీకర యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. 1999లో జమ్మూకశ్మీర్లోని కార్గిల్ ఆక్రమణ కోసం పాక్ పన్నిన కుట్రను భారత సైన్యం భగ్నం చేసింది.