Vaishno Devi | పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత కత్రా శ్రీమాతా వైష్ణోదేవి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా తగ్గిపోయింది. సాధారణ సమయాల్లో దేశం నలుమూలల నుంచి సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చేవారు. ప్రస్తుతం �
Terror Attacks | బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉగ్రదాడులు తగ్గాయని, ముష్కర మూకలకు మోదీ ప్రభుత్వం ముకుతాడు వేసిందంటూ ప్రచారం జరుగుతున్నది. తమ హయాంలో ఉగ్రవాదాన్ని అంతమొందించామంటూ అధికార పార్టీ నేతలు ప్రగల్భాలు పలికారు క�
జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో ఈ నెల 22న 26 మంది పర్యాటకులను బలిగొన్న పాశవిక దాడి ఘటనలో పాల్గొన్న ఉగ్రవాదులలో ఒకడైన ఆదిల్ అహ్మద్ థోకర్ 2018లో చదువుకోవడానికి పాకిస్థాన్కు వెళ్లి ఆరేండ్ల తర్వాత మరో ముగ్గురు
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తీవ్రంగా ఖండించారు. వేల్పూర్ మండల కేంద్రంలో పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పు ల్లో మరణించిన �
KTR | జమ్ముకశ్మీర్లోని పెహల్గామ్లో ఉగ్రవాదులు సృష్టించిన నరమేధం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్లి తెలంగాణకు చెందిన 80 మంది పర్యాటకులు నిన్నటి నుంచి శ్రీనగర్లో చి�
PM Modi : సౌదీ అరేబియా టూర్ నుంచి మధ్యలోనే ప్రధాని మోదీ హుటాహుటిన ఇండియాకు వచ్చేశారు. బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్న ఆయన పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి గురించి ఆరా తీశారు. ఎన్ఎస్ఏ చీఫ్ అజి�
Amarnath Yatra: అమర్నాథ్ యాత్ర కోసం ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. నిర్దేశిత బ్యాంకు బ్రాంచీల వద్ద రిజిస్ట్రేషన్ కోసం జనం క్యూకట్టారు. ఈసారి రెండు మార్గాల్లో యాత్ర నిర్వహించనున్నారు. గత ఏ�
Encounter | జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్లో భద్రతా దళాలు భారీ విజయాన్ని సాధించాయి. చత్రు ప్రాంతంలో భద్రతా దళాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. ఈ నెల 9 నుంచి కిష్త్వార్లో ఉగ్రవాది కోసం భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్
Mysterious deaths | జమ్మూకశ్మీర్లోని రాజౌరి జిల్లా బధాల్ గ్రామంలో ఇటీవల నెలన్నర వ్యవధిలోనే మూడు కుటుంబాలకు చెందిన 17 మంది అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. ఈ మరణాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఈ కేసులో హోంశాఖ ఆ�
దేశంలో చేపల వినియోగం పెరిగినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రజల్లో ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధతోనే ఈ మార్పు చోటుచేసుకున్నట్టు తెలిసింది. జమ్ముకశ్మీర్లో అనూహ్యంగా అత్యధిక పెరుగుదల కనిపించింది.
Foreign Terrorists: 60 మంది విదేశీ ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్లో యాక్టివ్గా ఉన్నట్లు ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. దీంట్లో 35 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులే ఉన్నారు. లష్కరేతో పాటు జేషై మొహమ్మద్, హిజ్బుల్ ముజాయ