Jammu | జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు-ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. థ్రాల్ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నది. ప్రస్తుతం భద్రతా బలగాలు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి.
Pakistan Drones | జమ్ముకశ్మీర్లోని సాంబ జిల్లాలో అనుమానిత డ్రోన్లు మళ్లీ కలకలం రేపాయి. సోమవారం రాత్రి డ్రోన్లు కనిపించినట్టు రక్షణ వర్గాలు తెలిపాయని ఇండియా టుడే వెల్లడించింది. భారత్-పాక్ల మధ్య ఉద్రిక్తతల వేళ మ
Indian Army | ఆపరేషన్ సిందూర్ తర్వాత పెరిగిన ఉద్రిక్తతలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో.. సోమవారం ఇరుదేశాల డీజీఎంవో స్థాయిలో మధ్య చర్చలు జరుగనున్నా
Jammu Kashmir | సరిహద్దు గ్రామాల ప్రజలు అప్పుడే ఇండ్లకు తిరిగి రావొద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని జమ్ముకశ్మీర్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ డ్రోన్ దాడులు, కాల్పుల
Harish Rao | పాకిస్తాన్లో ఉగ్రవాదులను ఏరి వేయడానికి భారత సైన్యం అద్భుతంగా పోరాటం చేస్తోంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశంసించారు. పహల్గాంలో అమాయకులైన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కా�
Omar Abdullah | అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) పాకిస్తాన్కు బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడంపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. రుణం ఇవ్వడం వల్ల భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గబో
BSF: బోర్డర్ సెక్యూర్టీ దళాలు కీలక ప్రకటన చేశాయి. జమ్మూ సమీపంలోని ఆక్నూర్కు మరో వైపు ఉన్న ఉగ్రవాదుల లాంచ్ప్యాడ్ను పూర్తిగా ధ్వంసం చేసినట్లు బీఎస్ఎఫ్ ప్రకటించింది.
Pak Shelling | పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో జమ్మూ కశ్మీర్కు ఓ ప్రభుత్వ సీనియర్ అధికారి మృతి చెందగా.. ఇద్దరు సిబ్బంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. రాజౌరి పట్టణంలోని ఓ అధికారి నివాసంపైకి పాక్ సైన్యం ఫ�
యాభై మూడేండ్ల క్రితం పాకిస్థాన్ చిత్తుచిత్తుగా ఓడిన 1971 యుద్ధానికి, రెండు దాయాది దేశాల మధ్య ప్రస్తుత ఘర్షణకు తేడాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధంగా రూపుదిద్దుకుంటున్న 2025 వేసవి పోరు మాదిర�
India Pakistan Tension | భారత్ను నేరుగా ఎదుర్కొనే సత్తాలేక పాక్ సైన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. నిరాయుధులైన ప్రజల ప్రాణాలను బలిగొంటున్నది. ఆస్తులను ధ్వంసం చేస్తున్నది. శుక్రవారం మరో ఇద్దరు అమాయకులను బలిగొన్�
పాక్తో సాయుధ ఘర్షణ జరుగుతున్న పరిస్థితిని అడ్డం పెట్టుకొని సరిహద్దు దాటి చొరబడేందుకు ప్రయత్నించిన ఏడుగురు ఉగ్రవాదులను హతం చేసినట్టు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) శుక్రవారం ప్రకటించింది. జమ్ములోని
Jawan Murali Nayak | శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ జమ్మూకశ్మీర్లో వీరమరణం పొందారు. గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లితండాకు చెందిన మురళీనాయక్ ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ స�
భారత్, పాకిస్థాన్ మధ్య దాడులు, ఎదురుదాడుల వేళ సరిహద్దుల గుండా దేశంలోకి చొరబడేందుకు ముష్కరులు (Terrorists) యత్నించారు. గుర్తించిన సరిహద్దు రక్షణ దళం (BSF) వారిని మట్టుబెట్టింది.