India Pakistan Tension | భారత్ను నేరుగా ఎదుర్కొనే సత్తాలేక పాక్ సైన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. నిరాయుధులైన ప్రజల ప్రాణాలను బలిగొంటున్నది. ఆస్తులను ధ్వంసం చేస్తున్నది. శుక్రవారం మరో ఇద్దరు అమాయకులను బలిగొన్�
పాక్తో సాయుధ ఘర్షణ జరుగుతున్న పరిస్థితిని అడ్డం పెట్టుకొని సరిహద్దు దాటి చొరబడేందుకు ప్రయత్నించిన ఏడుగురు ఉగ్రవాదులను హతం చేసినట్టు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) శుక్రవారం ప్రకటించింది. జమ్ములోని
Jawan Murali Nayak | శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ జమ్మూకశ్మీర్లో వీరమరణం పొందారు. గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లితండాకు చెందిన మురళీనాయక్ ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ స�
భారత్, పాకిస్థాన్ మధ్య దాడులు, ఎదురుదాడుల వేళ సరిహద్దుల గుండా దేశంలోకి చొరబడేందుకు ముష్కరులు (Terrorists) యత్నించారు. గుర్తించిన సరిహద్దు రక్షణ దళం (BSF) వారిని మట్టుబెట్టింది.
Omar Abdullah | జమ్మూలోని పలు ప్రాంతాలపై గురువారం పాక్ డ్రోన్దాడులకు తెగబడ్డ విషయం తెలిసిందే. ఈ దాడిని భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్ నుంచి జ�
Operation Sindoor | భారత సాయుధ దళాలు జమ్ముపై దాడికి వచ్చిన పాకిస్థాన్కు చెందిన మూడు ఫైటర్జెట్ విమానాలను కూల్చివేశాయి. వీటిలో ఒకటి అమెరికా తయారీ ఎఫ్-16 కాగా, రెండు జేఎఫ్-17 విమానాలున్నాయి. ఎఫ్-16 పైలట్ బందీగా చిక్క�
యావత్ భారతావని 15 రోజులుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకున్నది.
Salal Dam : సలాల్ డ్యామ్ గేట్లన్నీ మూసివేశారు. దీంతో పాక్కు ప్రవాహించే చీనాబ్ నది నీటి శాతం తగ్గింది. చీనాబ్ నదిలో నీరు తగ్గడాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. తమ పూర్వీకులు కూడా ఎప్పుడు చీనాబ్ ఎ
Pahalgam Attack | పహల్గాం ఉగ్రవాది దాడి తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో భద్రతపై ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ స�
Terror Attacks | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో కశ్మీర్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్లోని పలు పర్యాటక ప్రాంతాలను మూసివేసింది.
Vaishno Devi | పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత కత్రా శ్రీమాతా వైష్ణోదేవి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా తగ్గిపోయింది. సాధారణ సమయాల్లో దేశం నలుమూలల నుంచి సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చేవారు. ప్రస్తుతం �
Terror Attacks | బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉగ్రదాడులు తగ్గాయని, ముష్కర మూకలకు మోదీ ప్రభుత్వం ముకుతాడు వేసిందంటూ ప్రచారం జరుగుతున్నది. తమ హయాంలో ఉగ్రవాదాన్ని అంతమొందించామంటూ అధికార పార్టీ నేతలు ప్రగల్భాలు పలికారు క�
జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో ఈ నెల 22న 26 మంది పర్యాటకులను బలిగొన్న పాశవిక దాడి ఘటనలో పాల్గొన్న ఉగ్రవాదులలో ఒకడైన ఆదిల్ అహ్మద్ థోకర్ 2018లో చదువుకోవడానికి పాకిస్థాన్కు వెళ్లి ఆరేండ్ల తర్వాత మరో ముగ్గురు