Landmine Blast | పూంచ్ జిల్లాలోని కృష్ణఘాటి ఉప జిల్లాలో జరిగిన ల్యాండ్మైన్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక సైనికుడు అమరవీరుడు కాగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే ఆధ్యాత్మిక కేంద్రాల్లో అమర్నాథ్ (Amarnath Yatra) ఒకటి. హిమాలయ కొండల్లో కొలువుదీరిన మంచులింగాన్ని దర్శించుకుని పునీతులవుతారు. ఈ నెల 2న ప్రారంభమైన అమర్నాథ్�
Poonch | పూంచ్ సురాన్కోట్ తహసీల్ దార్ ప్రాంతంలో పోలీసులు, సైన్యం సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్లో భద్రతా దళాలు పెద�
Mata Vaishno Devi: మాతా వైష్ణవోదేవి ఆలయానికి వెళ్లేందుకు నిర్మించిన కొత్త ట్రెక్కింగ్ రూట్లో ఇవాళ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భక్తులను పాత మార్గంలోనే పంపిస్తున్నారు.
Encounter | పాకిస్తాన్ నుంచి భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదిని భారత సైన్యం హతమార్చింది. మంగళవారం రాజౌరీ కేరీ సెక్టార్లోని బరాత్ గాలా ప్రాంతంలో ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు చొరబాటుకు
Tawi river | జమ్ము కశ్మీర్ వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy rain) కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరిగింది. తావి నది (Tawi river)లో ఓ వ్యక్తి చిక్కుకుపోయాడు.
Amarnath Yatra | మరికొన్ని రోజుల్లో అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) ప్రారంభం కానుంది. మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఏటా వేలాది మంది యాత్రికులు తరలివస్తుంటారు.
జమ్ముకశ్మీర్లో చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం శుక్రవారం ప్రధాని మోదీ చేతులమీదుగా జరగబోతున్నది. బలమైన గాలులు, భూకంపాలను తట్టుకునేలా కట్టిన �