Encounter | జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్లోని సింగ్పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య గురువారం ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని బలగాలు చుట్టుముట్టా
జమ్ముకశ్మీర్లోని కిష్ట్వర్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇప్పటివరకు ఇద్దరు ముష్కరులు హతమయ్యారు
జమ్ముకశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణకు చెందిన జవాన్ ఆత్మహత్య (Jawan Suicide) చేసుకున్నాడు. అతని భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు అందజేశారు.
తెలంగాణకు చెందిన ఓ జవాన్ ఆదివారం జమ్ముకశ్మీర్లోని సాంబా జిల్లాలో తన సర్వీస్ రైఫిల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని సరోజ్ ఔట్పోస్టు వద్ద సెంట్రీ విధులు నిర్వ�
Jaish terrorists | జమ్ము కశ్మీర్లోని పుల్వామా (Pulwama) జిల్లాలో ఇవాళ ఉదయం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. థ్రాల్ ప్రాంతంలోని నదిర్ గ్రామంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
Jammu | జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు-ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. థ్రాల్ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నది. ప్రస్తుతం భద్రతా బలగాలు ఉగ్రవాదులను చుట్టుముట్టాయి.
Pakistan Drones | జమ్ముకశ్మీర్లోని సాంబ జిల్లాలో అనుమానిత డ్రోన్లు మళ్లీ కలకలం రేపాయి. సోమవారం రాత్రి డ్రోన్లు కనిపించినట్టు రక్షణ వర్గాలు తెలిపాయని ఇండియా టుడే వెల్లడించింది. భారత్-పాక్ల మధ్య ఉద్రిక్తతల వేళ మ
Indian Army | ఆపరేషన్ సిందూర్ తర్వాత పెరిగిన ఉద్రిక్తతలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో.. సోమవారం ఇరుదేశాల డీజీఎంవో స్థాయిలో మధ్య చర్చలు జరుగనున్నా
Jammu Kashmir | సరిహద్దు గ్రామాల ప్రజలు అప్పుడే ఇండ్లకు తిరిగి రావొద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని జమ్ముకశ్మీర్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ డ్రోన్ దాడులు, కాల్పుల
Harish Rao | పాకిస్తాన్లో ఉగ్రవాదులను ఏరి వేయడానికి భారత సైన్యం అద్భుతంగా పోరాటం చేస్తోంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశంసించారు. పహల్గాంలో అమాయకులైన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కా�
Omar Abdullah | అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) పాకిస్తాన్కు బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడంపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. రుణం ఇవ్వడం వల్ల భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గబో
BSF: బోర్డర్ సెక్యూర్టీ దళాలు కీలక ప్రకటన చేశాయి. జమ్మూ సమీపంలోని ఆక్నూర్కు మరో వైపు ఉన్న ఉగ్రవాదుల లాంచ్ప్యాడ్ను పూర్తిగా ధ్వంసం చేసినట్లు బీఎస్ఎఫ్ ప్రకటించింది.
Pak Shelling | పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో జమ్మూ కశ్మీర్కు ఓ ప్రభుత్వ సీనియర్ అధికారి మృతి చెందగా.. ఇద్దరు సిబ్బంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. రాజౌరి పట్టణంలోని ఓ అధికారి నివాసంపైకి పాక్ సైన్యం ఫ�
యాభై మూడేండ్ల క్రితం పాకిస్థాన్ చిత్తుచిత్తుగా ఓడిన 1971 యుద్ధానికి, రెండు దాయాది దేశాల మధ్య ప్రస్తుత ఘర్షణకు తేడాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధంగా రూపుదిద్దుకుంటున్న 2025 వేసవి పోరు మాదిర�