Jammu Kashmir | జమ్ముకశ్మీర్లోని కథువాలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శివనగర్లోని ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఇల్లంతా దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో ఊపిరాడక ఆరుగురు మరణించారు. మరో ముగ్గురు అపస్మారకస�
Baramulla | జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు ఉగ్రవాద కుట్రను భగ్నం చేశాయి. హంద్వారా-బారాముల్లా హైవేపై భద్రతా బలగాలు బుధశారం ఐఈడీని గుర్తించి నిర్వీర్యం చేశాయి. కుప్వారా జిల్లాలోని హంద్వారా ప్రాంతంలోని లాంగేట్ వ
Jammu Kashmir | జమ్మూకశ్మీర్లోని ఉదంపూర్లో ఇద్దరు పోలీసులను కాల్చివేశారు. ఈ ఘటనలో మరో పోలీస్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి
Jitendra Singh | జమ్ముకశ్మీర్ ప్రజలు తమకు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణాన్ని రద్దు చేయడంతో సంతోషంగా ఉన్నారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.
Terrorism | జమ్మూ కశ్మీర్లో విదేశీ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఉగ్రవాదుల కార్యకలాపాలతో పాటు రిక్రూట్మెంట్లు నిర్వహించే పద్ధతుల్లో సైతం మార్పులు కనిపిస్తున్నది. సరిహద్దుల్లోకి చ�
PM Modi | తానుండగా జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ కుదరదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధూలేలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు.
జమ్ము కశ్మీరుకు ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని జమ్ముకశ్మీర్ శాసనసభ బుధవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ ప్రత్యేక హోదాను పునరుద్ధరించేందుకు రాజ్యాంగపరమైన యంత్రాంగం కోసం కృషి చేయాలని కేంద్ర ప్రభుత
Devender Rana: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోదరుడు, జమ్మూకశ్మీర్లోని నగరోటా ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ రాణా ఇవాళ మృతిచెందారు. హర్యానాలోని ఫరీదాబాద్ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు.
జమ్ముకశ్మీరులో మళ్లీ ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్ సమీపంలో గురువారం సైనిక వాహనంపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు, ఇద్దరు పోర్టర్లు ప్రాణాలు కోల్పోయారు. మరో మ�
Baramulla | జమ్మూ కశ్మీర్ బారాముల్ల జిల్లా కోర్టు కాంప్లెక్స్లోని మల్ఖానాలో గురువారం ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలుడు చోటు చేసుకున్నది. ఈ పేలుడులో ఓ పోలీస్ అధికారి గాయపడ్డాడు. పేలుడు అనంతరం భద్రతా బలగాలు వేగ
ఒమర్ తాత షేక్ అబ్దుల్లా జమ్మూకశ్మీర్ తొలి ముఖ్యమంత్రి. షేక్ మరణానంతరం ఆయన కుమారుడు డాక్టర్ ఫారూఖ్ అబ్దుల్లా (ఇప్పు డు వయస్సు 87) కూడా తండ్రి మాదిరిగానే మూడుసార్లు కల్లోలిత కశ్మీరానికి ముఖ్యమంత్రిగ�
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వలస కార్మికులే లక్ష్యంగా మళ్లీ కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం సాయంత్రం గందేర్బల్ జిల్లా గగన్గిర్ వద్ద నిర్మాణరంగ కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్�