పదేండ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్ము కశ్మీర్ ప్రజలు ఇండియా కూటమికి జై కొట్టారు. 90 స్థానాలకు గానూ 49 స్థానాలను గెలిపించి అధికారాన్ని కట్టబెట్టారు. మొదటిసారి ఒంటరిగా అధికారంలోకి రావాలని భావించ�
Iltija Mufti | జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. బిజ్బెహరా (Srigufwara - Bijbehara)నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పీడీపీ అభ్యర్థి ఇల్తిజా ముఫ్తీ (Iltija Mufti) ఓటమి పాలయ్యారు.
AAP | హర్యానా (Haryana Elections), జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ (Jammu Kashmir) ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
హర్యానా, జమ్ము కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Elections Results) ప్రారంభమైంది. అన్ని లెక్కింపు కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. తొలుత పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలలో నిక్ష�
హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. శనివారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. హర్యానాలో ఈసార
Exit Polls | జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. జమ్మూ కశ్మీర్లో మూడు దశల్లో జరగ్గా.. నేటితో ముగిసింది. ఇక హర్యానాలో ఒకే విడుదల పోలింగ్ జరిగింది. ఈ నెల 8న ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించన
Army chief General Upendra Dwivedi : పేజర్లను బాంబులుగా వాడిన ఇజ్రాయిల్.. ఆ యుద్ధం కోసం చాన్నాళ్లుగా ప్రిపేరైనట్లు తెలుస్తోంది భారత ఆర్మీ చీఫ్ ద్వివేది తెలిపారు. షెల్ కంపెనీని క్రియేట్ చేసిన ఇజ్రాయిల్.. మిలిటెంట్లకు మా
JK Assembly Elections | జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే రెండు దశలు ముగియగా ఇవాళ చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది.
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ముగింపు దశకు చేరుకున్నారు. ఇప్పటికే రెండు దశలు ముగియగా ప్రస్తుతం చివరి విడత పోలింగ్ కొనసాగుతున్నది.
J&K Election Phase-2 | జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. రెండో దశలో ఆరు జిల్లాల పరిధిలోని 26 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. 25లక్షలమందికిపైగా ఓటర్లు ఓటు వేశ�
Article 370 | పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370పై కాంగ్రెస్ కూటమి వైఖరితో తమ దేశం ఏకీభవిస్తుందని వ్యాఖ్యానించారు. దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో బుధవార
Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో ఇవాళ తొలి దశ అసెంబ్లీ పోలింగ్ జరుగుతోంది. కిష్ట్వార్లో కాసేపు పోలింగ్ను నిలిపివేశారు. ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండా ఓ వ్యక్తి పోలింగ్ స్టేషన్కు వచ్చాడు. దీంతో అక్క