Exit Polls | జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. జమ్మూ కశ్మీర్లో మూడు దశల్లో జరగ్గా.. నేటితో ముగిసింది. ఇక హర్యానాలో ఒకే విడుదల పోలింగ్ జరిగింది. ఈ నెల 8న ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించన
Army chief General Upendra Dwivedi : పేజర్లను బాంబులుగా వాడిన ఇజ్రాయిల్.. ఆ యుద్ధం కోసం చాన్నాళ్లుగా ప్రిపేరైనట్లు తెలుస్తోంది భారత ఆర్మీ చీఫ్ ద్వివేది తెలిపారు. షెల్ కంపెనీని క్రియేట్ చేసిన ఇజ్రాయిల్.. మిలిటెంట్లకు మా
JK Assembly Elections | జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే రెండు దశలు ముగియగా ఇవాళ చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది.
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ముగింపు దశకు చేరుకున్నారు. ఇప్పటికే రెండు దశలు ముగియగా ప్రస్తుతం చివరి విడత పోలింగ్ కొనసాగుతున్నది.
J&K Election Phase-2 | జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. రెండో దశలో ఆరు జిల్లాల పరిధిలోని 26 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. 25లక్షలమందికిపైగా ఓటర్లు ఓటు వేశ�
Article 370 | పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370పై కాంగ్రెస్ కూటమి వైఖరితో తమ దేశం ఏకీభవిస్తుందని వ్యాఖ్యానించారు. దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో బుధవార
Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో ఇవాళ తొలి దశ అసెంబ్లీ పోలింగ్ జరుగుతోంది. కిష్ట్వార్లో కాసేపు పోలింగ్ను నిలిపివేశారు. ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండా ఓ వ్యక్తి పోలింగ్ స్టేషన్కు వచ్చాడు. దీంతో అక్క
PM Modi | దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో (Jammu Kashmir) ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కీలక విజ్ఞప్తి చేశారు.
Jammu Kashmir | దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో (Jammu Kashmir) ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది.
Jammu Kashmir | జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడుత పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, తొలి దశలో 24 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలి
రాజకీయ పార్టీలు తమను కేవలం ఓటుబ్యాంకుగానే పరిగణిస్తున్నారని, తమ సమస్యలను పట్టించుకోవడం లేదని కశ్మీరీ పండిట్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న నిరుద్యోగం, గృహ నిర్మాణ సమస్యలన�
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇవాళ జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లనున్నారు. దోడా (Doda) జిల్లాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొననున్నారు. భారత ప్రధాన మంత్రి ఒకరు దోడాలో పర్యటించడం దాదాపు 42 ఏళ్లలో ఇదే తొలిసారి కా�
జమ్ముకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో భారత్-పాక్ సరిహద్దుల్లో దేశంలోకి చొరబడేందుకు (Infiltration Attempt) ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో భద్రతా బలగాలు జరిగిన కాల్పుల్లో ఇద్దరు ముష్క�