Asaduddin Owaisi : జమ్ముకశ్మీర్లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందిన ఘటనపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. మన సైనికులు ప్రాణాలు కోల్పోతు
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల దుశ్చర్యలు కొనసాగుతున్న క్రమంలో పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. విధులు నిర్వర్తించేందుకు దేశవ్యాప్తంగా సైనికులు కశ్మీర్కు వస్తారు కానీ వారు శవపేటికల్లో
జమ్ముకశ్మీర్లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఆర్మీ అధికారి సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. దోడా జిల్లాలోని దెసా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భారత సైన్యం, స్థానిక
Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర ఈ నెల 29న మొదలవనున్నది. యాత్రకు ముందురోజు అంటే శుక్రవారం మొదటి బ్యాచ్ బేస్ క్యాంప్ భగవతినగర్ జమ్మూ నుంచి బల్తాల్, పహల్గామ్ బయలుదేరి వెళ్లనున్నాయి.
Encounter | జమ్మూ డివిజన్లోని దోడా జిల్లాలో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గండోహ్ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలను హతమార్చాయి. కాల్పుల్లో సైనికుడు గాయపడగా.. చికి�
Encounter | బారాముల్ల జిల్లా ఉరీ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాదులు భారత్లోకి చొరబాటుకు యత్నించగా భద్రతా బలగాలు భగ్నం చేశాయి. సమాచారం మేరకు నియంత్రణ రేఖకు సమీపంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందింది.
జమ్ముకశ్మీర్లోని ఉరీ సెక్టార్లో (Uri Sector) దేశంలోకి అక్రమంగా ప్రవేశించాలకున్న ఇద్దరు ముష్కరులను భద్రతా బలగాలు తుదుముట్టించాయి. శనివారం రాత్రి బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్లోని గొహల్లాన్ ప్రాంతంలో ని�
ప్రపంచంలోని మూడో అతిపెద్ద ముస్లిం జనాభాకు భారత్ నెలవు. ఈ కారణంగా దేశంలో ముస్లింలు రెండో అతిపెద్ద మతవర్గంగా ఉన్నారు. మైనారిటీల్లో ప్రథమ స్థానంలో ఉన్న ముస్లింలు జమ్ముకశ్మీర్లో మెజారిటీగా ఉండటం తెలిసిం
Encounter | జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగినట్లు సమాచారం. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు తెలుస్తున్నది.
BJP Incharges | మహారాష్ట్ర, జార్ఖండ్, హరియాణా సహా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి తర్వలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలకు బీజేపీ అధిష్ఠానం ఇన్చార్జీలను సోమవారం ప్రకటించింది.
Amit Shah | జమ్మూ కశ్మీర్లో ఇటీవల ఉగ్రదాడుల ఘటనల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత వారంరోజుల వ్యవధిలోనే నాలుగు దాడి ఘటన జరిగాయి. తాజాగా అమర్నాథ్ యాత్రకు సమ
Manoj Sinha : జమ్ము కశ్మీర్లోని రియాసీలో యాత్రికులే లక్ష్యంగా బస్పై ఉగ్ర దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. . ఈ ఘటనలో బస్ డ్రైవర్ సహా 9 మంది యాత్రికులు మరణించడంతో పాటు 33 మంది మరణించారు.
Road Accident | జమ్మూ-పూంచ్ జాతీయ రహదారి (144A)పై అఖ్నూర్లోని చుంగి మోర్ ప్రాంతంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రయాదవశాత్తు లోయలోపడి పోయింది. ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరిం�