Terror Attack | జమ్మూకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఇటీవల ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు చైనా తయారు చేసిన ఆయుధాలు, కమ్యూన
Snowfall | జమ్మూ కశ్మీర్, హిమాచల్ప్రదేశ్లో పెద్ద ఎత్తున మంచు కురుస్తున్నది. దీంతో పంజాబ్, హర్యానా సహా ఉత్తర భారతంలో చలి తీవత్ర పెరిగింది. కశ్మీర్లోని కిష్త్వార్లోని సింథాన్లో దట్టంగా మంచు పడుతున్నది.
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. పూంఛ్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఆర్మీ వాహనాలపై ఆకస్మిక దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు వీర మరణం పొందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Terror Attack | జమ్మూకశ్మీర్లో జవాన్లు వెళ్తున్న ఆర్మీ ట్రక్కులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్�
Jammu Kashmir: కశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పూంజ్ జిల్లాలో ఆర్మీ ట్రక్కుపై అటాక్ చేశారు. భద్రతా దళాలు ఆ దాడిని తిప్పికొడుతున్నాయి. అక్కడ భారీగా ఫైరింగ్ జరుగుతోంది.
Shah Rukh Khan | షారుఖ్ ప్రముఖ పుణ్యక్షేత్రం జమ్మూకశ్మీర్లోని మాతా వైష్ణో దేవి (Vaishno Devi) ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది
Nama Nageshwar Rao | జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లుతో పాటు జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ (సవరణ) బిల్లులకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ లోక్సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ
జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో (Pulwama) భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ముష్కరుడు (Terrorist) హతమయ్యాడు.
జమ్ము కశ్మీర్లోని రాజౌరి జిల్లాలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో (Encounter In Jammu Kashmir) ఇద్దరు సైనికులు మరణించారు.
జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇప్పటివరకు లష్కరే తొయీబాకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
జమ్ముకశ్మీర్లోని షోపియాన్లో (Shopian) భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు (Encounter) జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ముష్కరుడు (Terrorist) హతమయ్యాడు.
Mehbooba Mufti: పీడీపీ చీఫ్గా మళ్లీ మెహబూబా ముఫ్తీ ఎన్నియ్యారు. మరో మూడేళ్లు ఆమె ఆ పోస్టులో ఉంటారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ రెహ్మాన్ వీరి.. ముఫ్తి పేరును ప్రతిపాదించారు. జనరల్ సెక్రటరీ గులాం న�