Terror Attack | జమ్మూకశ్మీర్లో జవాన్లు వెళ్తున్న ఆర్మీ ట్రక్కులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్�
Jammu Kashmir: కశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పూంజ్ జిల్లాలో ఆర్మీ ట్రక్కుపై అటాక్ చేశారు. భద్రతా దళాలు ఆ దాడిని తిప్పికొడుతున్నాయి. అక్కడ భారీగా ఫైరింగ్ జరుగుతోంది.
Shah Rukh Khan | షారుఖ్ ప్రముఖ పుణ్యక్షేత్రం జమ్మూకశ్మీర్లోని మాతా వైష్ణో దేవి (Vaishno Devi) ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది
Nama Nageshwar Rao | జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లుతో పాటు జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ (సవరణ) బిల్లులకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ లోక్సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ
జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో (Pulwama) భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ముష్కరుడు (Terrorist) హతమయ్యాడు.
జమ్ము కశ్మీర్లోని రాజౌరి జిల్లాలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో (Encounter In Jammu Kashmir) ఇద్దరు సైనికులు మరణించారు.
జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇప్పటివరకు లష్కరే తొయీబాకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
జమ్ముకశ్మీర్లోని షోపియాన్లో (Shopian) భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు (Encounter) జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ముష్కరుడు (Terrorist) హతమయ్యాడు.
Mehbooba Mufti: పీడీపీ చీఫ్గా మళ్లీ మెహబూబా ముఫ్తీ ఎన్నియ్యారు. మరో మూడేళ్లు ఆమె ఆ పోస్టులో ఉంటారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ రెహ్మాన్ వీరి.. ముఫ్తి పేరును ప్రతిపాదించారు. జనరల్ సెక్రటరీ గులాం న�
Jammu Kashmir | ఓ గర్భిణి ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. కానీ ఆ నలుగురు పసిపాపలు గంటల వ్యవధిలోనే చనిపోయారు. ఈ విషాద ఘటన జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో చోటు చేసుకుంది.
Jammu Kashmir | ఉత్తర కశ్మీర్ బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను భారత భద్రతా దళాలు భగ్నం చేశాయి. పాక్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కాల్పులు తర్వాత సంఘటనా స్థలంలో
బీజేపీ ప్రభుత్వం 2019లో జమ్ముకశ్మీర్కు ఉన్న ప్రత్యే క ప్రతిపత్తిని రద్దుచేసింది. బీజేపీ పార్లమెంటులో తనకున్న తిరుగులేని మెజారిటీతో ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఆ రాష్ర్టాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంత
Farooq Ahmad | తల్లిదండ్రుల సేవ అనగానే గుర్తుకొచ్చే పేరు.. శ్రవణకుమారుడు. ఇలాంటి ఓ తనయుడు శ్రీనగర్లో కూడా ఉన్నాడు. వృద్ధులైన తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడం అతని నుంచే నేర్చుకోవాలి. రోడ్డు పక్కన
చాయ్ అమ్ముతూన
ఐక్య రాజ్య సమితి వేదికగా పాక్ ఉగ్రవాద అనుకూల చర్యలను భారత్ ఎత్తిచూపింది. పీవోకేను వెంటనే ఖాళీ చేయాలని, ఉగ్రవాదానికి స్వస్తి పలకాలని తెగేసి చెప్పింది.