Traffic Signals | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ఆలంకారప్రాయంగా మారాయి. పట్టణంలోని నంది చౌరస్తా, కల్లూరు రోడ్డు క్రాసింగ్ వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం సిగ్నల్స్ ఏర్పా
జగిత్యాల జిల్లా కొండగట్టు (Kondagattu) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో ఓ వివాహం నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో మూడునెలల చిన్నారి మరణించగా, వరుడు తీవ్రంగా గాయపడ్డాడు. నాందేడ్కు చెందిన పెండ్లి బృందం హుజూరాబాద్కు కారు�
MLA Sanjaykumar | జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో నిర్మించిన ఆధ్యాత్మిక ధ్యాన మందిరంలో ధార్మిక కార్యక్రమాలను ఐకమత్యంగా అందరి సహాయ సహకారాలతో కొనసాగించాలన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార�
Eye Testing Camp | జగిత్యాల నియోజకవర్గంలోని 19 మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించి అనంతరం కంటి శస్త్ర చికిత్సలు చేసుకున్నవారికి అద్దాలు, మందులు పంపిణీ చేసారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్లో (Mallapur) విషాదం చోటుచేసుకున్నది. మల్లాపూర్ మండలం కేంద్రంలోని ఒడ్డెర కాలనీకి చెందిన దండుగుల శ్రీనివాస్ (22) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
సీపీఐ జిల్లా నాలుగో మహ సభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా ఆహ్వాన సంఘం నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని సీ ప్రభాకర్ భవనంలో ఆహ్వాన సంఘం ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.
May Flower | వేసవిలో మాత్రమే కనువిందు చేసే మే పుష్పం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. వేసవికాలం వచ్చిందంటే చెట్లు, పువ్వులు వాడిపోతూ ఉంటాయి. కానీ ఈ పువ్వు వికసిస్తూ అందర్నీ కనువిందు చేస్తుంది. అదే మే పుష్పం.
పెగడపల్లి (Pegadapalli) ఎస్ఐ రవీందర్ కుమార్కు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రశంస పత్రం అందజేశారు. ఇటీవల జరిగిన కొండగట్టు పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో బాధ్యతగా వ్యవహరించినందుకుగాను �
కోరుట్లలో (Korutla) తండ్రి, కొడుకులు కత్తులతో దాడిచేసుకున్నారు. దీంతో ఇరువురు తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు వారిని దవాఖానకు తరలించారు. ఆన్లైన్ గేమ్స్కు బానిస అయిన కుమారుడు (37) అప్పులపాలయ్యాడు.
కాంగ్రెస్ పాలనతో అన్నతలకు విత్తనాల బాధ తప్పడం లేదు. ప్రభుత్వం అలసత్వం, అధికారుల్లో సన్నదత లేకపోవడంతో తొలకరి కురిసినా విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు తిప్పలు పడుతున్నారు. రోజూ తెల్లారకముందే వ్య
Fertilizers godown | రైతుల కోసం లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన గోదాం నిరుపయోగంగా మారింది. ఈ నేపథ్యంలో భారీ వ్యయంతో నిర్మించి వృధాగా మారిపోయిన గోదాంను వినియోగంలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.
e Shram Portal | ఆన్లైన్ ప్లాట్ ఫాంలలో విధులు చేసేవారు తప్పనిసరిగా ఈ-శ్రమ్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ సురేంద్రకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.