సీపీఐ జిల్లా నాలుగో మహ సభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా ఆహ్వాన సంఘం నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని సీ ప్రభాకర్ భవనంలో ఆహ్వాన సంఘం ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.
May Flower | వేసవిలో మాత్రమే కనువిందు చేసే మే పుష్పం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. వేసవికాలం వచ్చిందంటే చెట్లు, పువ్వులు వాడిపోతూ ఉంటాయి. కానీ ఈ పువ్వు వికసిస్తూ అందర్నీ కనువిందు చేస్తుంది. అదే మే పుష్పం.
పెగడపల్లి (Pegadapalli) ఎస్ఐ రవీందర్ కుమార్కు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రశంస పత్రం అందజేశారు. ఇటీవల జరిగిన కొండగట్టు పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో బాధ్యతగా వ్యవహరించినందుకుగాను �
కోరుట్లలో (Korutla) తండ్రి, కొడుకులు కత్తులతో దాడిచేసుకున్నారు. దీంతో ఇరువురు తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు వారిని దవాఖానకు తరలించారు. ఆన్లైన్ గేమ్స్కు బానిస అయిన కుమారుడు (37) అప్పులపాలయ్యాడు.
కాంగ్రెస్ పాలనతో అన్నతలకు విత్తనాల బాధ తప్పడం లేదు. ప్రభుత్వం అలసత్వం, అధికారుల్లో సన్నదత లేకపోవడంతో తొలకరి కురిసినా విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు తిప్పలు పడుతున్నారు. రోజూ తెల్లారకముందే వ్య
Fertilizers godown | రైతుల కోసం లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన గోదాం నిరుపయోగంగా మారింది. ఈ నేపథ్యంలో భారీ వ్యయంతో నిర్మించి వృధాగా మారిపోయిన గోదాంను వినియోగంలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.
e Shram Portal | ఆన్లైన్ ప్లాట్ ఫాంలలో విధులు చేసేవారు తప్పనిసరిగా ఈ-శ్రమ్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ సురేంద్రకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Rajiv Yuva vikasam Scheme | పెగడపల్లి మండలంలో రాజీవ్ వికాసం పథకానికి 2090 దరఖాస్తులు రాగా.. కేటగిరీల వారిగా నాలుగు రోజులపాటు ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో దరఖాస్తుదారులకు అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు.
Pit | పట్టణంలోని వేములవాడ రోడ్డులో నెల రోజుల క్రితం మిషన్ భగీరథ పైప్ లైన్ దెబ్బ తినడంతో వాటర్ లీకేజీ జరిగింది. రహదారి మధ్యలో మరమ్మతు పనుల కోసం పెద్ద గుంతను తవ్వారు.
జగిత్యాల జిల్లాలో అక్రమ మైనింగ్ను తక్షణమే ఆపి, ప్రజా సంపదను కాపాడాలని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల కోరారు. సోమవారం ఆయన కలెక్టర్ సత్యప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడ�
చెట్ల కొమ్మలు తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్కు గురై ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా నంచర్ల సమీపంలో జరిగింది.సోమవారం విద్యుత్తు సిబ్బంది వైర్ల కింద చెట్ల కొమ్మల తొలగింపు �
Private Bus Owners | కోరుట్ల పట్టణంలోని ఆర్టీవో యూనిట్ కార్యాలయంలో సోమవారం కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల ప్రైవేట్ స్కూల్ యాజమానులతో డీటీవో సమావేశం నిర్వహించారు.
Current Shock | గ్రామ సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ సిబ్బంది, గ్రామ రైతులతో కలిసి మరమ్మత్తు పనులు చేపడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి యువరైతు దుర్మరణం చెందాడు.