రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలు, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతపై దేశద్రోహం కేసు నమోదుచేయాలని కరీంనగర్, జగిత్యాల పోలీసులకు బీజేపీ, భారత సురక్ష సమితి నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పోరుమల్లలో పర్యటించారు. మాజీ వైస్ఎంపీపీ దొనకంటి వేణుగోపాల్రావు అల్లుడు ఎన్నమనేని సృజన్రావు గతేడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
ఆపద అంటూ డయల్ 100కు అర్ధరాత్రి వేళ ఫోన్ వచ్చింది. ఏముందిలే అని తేలికగా తీసుకోకుండా వెంటనే స్పందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి ఓ ప్రాణాన్ని కాపాడారు. నిర్మల్ జిల్లాకు చెందిన గణపతి.. జగిత్యాల (Jagtial) జ�
Clinics | ఎలాంటి అనుమతులు లేకుండా జ్యోతి క్లినిక్ను నిర్వహిస్తున్నారని, అనర్హులైన వైద్యులతో రోగులకు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించి జగిత్యాల జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ క్లినిక్ను మూసివేయించా�
Loka Bapu Reddy | తెలంగాణ రైతులకు ఆంధ్రప్రాంతం వారు వ్యవసాయం నేర్పించారని పీసీసీ అధ్యక్షుడు మాట్లాడటం యావత్ తెలంగాణ సమాజాన్ని అవమాన పరిచినట్టే. రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు మహోత్సవ వేడుకలు �
ప్రభు త్వ నిషేధిత గంజాయితో యు వత జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కొందరు మత్తు లో మరణిస్తుండే మరికొందరు అధిక సంపాదన ఆశతో సరఫరా చేస్తూ పట్టుబడి జైలుపాలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
పెద్దపల్లి (Peddapalli) జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మూడేండ్ల కూతురిని చంపిన ఓ మహిళ, అనంతరం తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని జూలపల్లి మండలం కేంద్రానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి ఎల్�
ఎస్సారెస్పీ ఆయకట్టు రైతాంగం ఆగమైతున్నది. పంట చేతికి రాకముందే మరో పది రోజుల్లో యాసంగి పంటలకు వారబంధీ తడులు బంద్ చేస్తామన్న ప్రకటనతో ఆందోళన పడుతున్నది. గతేడాది డిసెంబర్లో రూపొందించిన నీటి పంపిణీ ప్రణా�
కాంగ్రెస్ది అసమర్థ ప్రభుత్వమని, పాలన చేతకాక సబ్బండవర్గాలను ఇబ్బందులు పెడుతున్నదని ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కి పేదలను మోసం చేసిందని, పదహారు నెలల్లో చేసింది అ�
పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలంటూ మాజీ సర్పంచులు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో వెల్గటూరు (Velgatur) మండల మాజీ సర్పంచులను పోలీసులు అరెస్టుచేశారు. సోమవారం తెల్లవారుజామునే సర్పంచుల ఇండ్లక�
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో ‘రైతులను వెంటాడుతున్న కరెంటు కష్టాలు’ అనే శీర్షికతో ఈ నెల 14న శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ ఎడిషన్లో కథ నం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనికి విద్యుత్తు శా�
నిజామాబాద్ సైబర్క్రైమ్ పోలీసుల కస్టడీలో ఉన్న ఓ నిందితుడు మరణించడం కలకలం సృష్టించింది. విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్న నిందితుడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లుగా పోలీసులు వర్గాలు తె�