KTR | కేసీఆర్, జీవన్ రెడ్డికి దశాబ్ధాలకుపైగా పరస్పర గౌరవం, స్నేహం ఎప్పడి నుంచో ఉంది. రెండు సందర్భాల్లో నా కండ్ల ముందు జరిగినయ్ గుర్తొస్తున్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు బయల్దేరారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలవనున్నారు.
పార్టీ ఏదైనా సరే ఆయనది ప్రశ్నించే గొంతు.. ప్రజలపక్షాన నిలిచే నైజం.. అధికారంలో ఉన్నా లేకపోయినా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఆయన శైలి.. ప్రజలతో మమేకం కావడం ఆయన నిత్య కార్యక్రమం.. రాజకీయ రంగంలో ఎన్నో పదవులు వరించిన�
KTR | రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు జగిత్యాల నియోజకవర్గంలో మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డి నివాసంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి సమావేశం కానున్నారు.
Heart Attack | అప్పటిదాకా దైవ సన్నిధిలో కుటుంబ సభ్యులతో గడిపిన మూడోతరగతి విద్యార్థి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో జరిగింది.
జగిత్యాల రూరల్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన కోరెపు గంగారాం 1980లో జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్లో 4గుంటల భూమిని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అందులో నుంచి రెండు గుంటలు ఆయన సోదరికి బహుమతిగా ఇచ్చాడు.
Jeevan Reddy | మార్పు రావాలి.. రేవంత్ పోవాలని మాజీ మంత్రి జీవన్రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ‘మార్పు రావాలి, కేసీఆర్ పోవాలి’ అన్నారని, తీరా ఇప్పుడు పరిస్థితి మారిందని, రెండేండ్లలోనే మార్పు రావా�
జగిత్యాల జిల్లాకేంద్రంలో భూముల కబ్జా రోజుకో కొత్త రూపం దాల్చుతున్నది. ఖాళీ జాగ కనిపిస్తే చాలు.. చెరపట్టేందుకు తెగబడుతుండడం కలకలం రేపుతున్నది. ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్ ఇబ్బందికరంగా ఉంటుందని.. అందులో షె
Jeevan Reddy | ‘రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ అంతర్భాగం కాదా..? ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రాణహిత నీటిని ఒడిసిపట్టడంపై ప్రభుత్వానికి నిర్లక్ష్యం ఎందుకు? రాహుల్ గాంధీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన తుమ్మిడిహెట్�
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్లో కామాటిగా పనిచేస్తున్న శ్రీనివాస్ చిన్నారులపై దారుణంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం రాత్రి సమయంల�
చరిత్ర పుటలపై చెదిరిపోని గుర్తు డాక్టర్ జైశెట్టి రమణయ్య సార్ (87) శుక్రవారం తెల్లవారుజామున కన్ను మూశారు. కొన్నాళ్లుగా వయోభారంతో బాధపడుతున్న ఆయన, జగిత్యాలలోని తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. బహుముఖ ప్
‘సౌత్ ఇండియా టెంపుల్స్' (దక్షిణ భారత దేవాలయాలు) అనే అంశంపై ఆయన సమర్పించిన పరిశోధనా పత్రం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాల శిల్పకళ, శాసనాలు, నిర్మాణ శైలిపై ఆయన చేసిన విశ్లేషణలు అంతర్జాతీయ స్థాయిలో గుర్
ప్రముఖ చరిత్రకారుడు, కేసీఆర్ గురువు డాక్టర్ జైశెట్టి రమణయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జగిత్యాలలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తనకు చదువు చెప్పిన గురువు రమ�