జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో ‘రైతులను వెంటాడుతున్న కరెంటు కష్టాలు’ అనే శీర్షికతో ఈ నెల 14న శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ ఎడిషన్లో కథ నం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనికి విద్యుత్తు శా�
నిజామాబాద్ సైబర్క్రైమ్ పోలీసుల కస్టడీలో ఉన్న ఓ నిందితుడు మరణించడం కలకలం సృష్టించింది. విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్న నిందితుడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లుగా పోలీసులు వర్గాలు తె�
ఐదారేండ్లుగా పుష్కలమైన చెరువు నీళ్లు, భూగర్భ జలాలతో బంగారు పంటలు పండించిన చింతకుంట, రాజారాంతండా మళ్లీ పదేళ్ల కిందటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ప్రధాన ఆధారంగా ఉన్న చెరువు, వరదకాలువలోకి నీళ్లు రాకపో�
భూకంపాలను ముందుగానే గుర్తించి, నియంత్రణా చర్యలకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసినందుకు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన అనుమల్ల శ్రీధర్కు దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థ అయినా ఉస్మానియా యూనివర్�
పనులు వదిలి..పడిగాపులు కాస్తూ కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు నరకయాతన పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ప్రణాళికా లోపంతో పాత రోజులు పునరావృతమై అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు.
ఆస్తి కోసం సొంత అన్ననే ఇద్దరు చెల్లెళ్లు దారుణంగా హత్య చేశారు. కట్టెతో కొట్టి.. పిడిగుద్దులు గుద్ది ప్రాణం తీశారు. జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, మృతుడి భార్య విజయలక్ష్మి తెలిపిన వివరాల ప్రక�
పోరాటాల ఖిల్లా జగిత్యాల నుంచే బీసీ ఉద్యమం కదం తొక్కుతుందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. గులాబీ జెండానే తమ ధైర్యమని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు తమ ఉద్యమం ఆగదని తేల్చి �
స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి వెంటనే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు తగ్గేదే లేదన�
జగిత్యాలలోని ప్రైవేట్ స్కూల్లో విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం జగిత్యాల రూరల్ పరిధిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఆరో తరగతి విద్య�
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆది, సోమవారం రెండు రోజులపాటు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు షెడ్యూల్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం 5. 30 గంటలకు మల్యాల మండలంలో
హనుమకొండ జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి (DTC) పుప్పాల శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ దాడులు (ACB Raids) నిర్వహిస్తున్నది. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
లక్షలాది ఎకరాల ఆయకట్టుకు ప్రాణాధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం వేగంగా తగ్గుతున్నది. గత డిసెంబర్ 25 నుంచి యాసంగి పంటలకు నీటి విడుదల కొనసాగుతుండటంతో రోజురోజుకు నీటి మట్టం తగ్గుతున్నది. ఎస్స�
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద కారు, బైకు ఢీకొన్నాయి. దీంతో జగిత్యాల పోలీస్ హెడ్ క్వార్టర్స్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శ్వేత (SI Swetha) అక్కడికక్కడే మరణి