తమ్ముని మృతిని తట్టుకోలేక ఓ అన్న శ్వాస ఆగిపోయింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాత గూడూరుకు చెందిన రెడ్డిమల్ల నరసయ్య(75) గుండెకు బైపా స్ సర్జరీ చేయించుకున్నాడు.
ప్రయాణికులే తమ దేవుళ్లనే ఆర్టీసీ నినాదంపై ప్రస్తుత ప్రభుత్వం శీతకన్ను ప్రదర్శిస్తున్నది. సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ సంస్థను కాపాడేందుకు కేసీఆర్ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకోవడమే కాకుండా, ఆ సంస్థకు �
ఆర్టీసీ బస్సు పరిమితి 47 మంది కాగా.. శనివారం ఏకంగా 170 మంది ప్రయాణికులను ఎక్కించుకొని డ్రైవర్, కండక్టర్ జగిత్యాల నుంచి ప్రయాణికులతో నిర్మల్కు వస్తున్నారు. ఓవర్ లోడ్ కారణంగా జగిత్యాల రూరల్ మండలం మోరపెల
Jagtial | జగిత్యాల జిల్లాల్లో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్ నడుస్తున్న సమయంలో వెనుకాల చక్రాలు రెండు ఊడిపోయాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పినట్లయ్యింది.
Koppula Eshwar | జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం నిరసన దీక్షలో పాల్గొనడం బాధాకరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలన�
జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో (Gurukula School) ముగ్గురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది హుటాహుటిన వారిని దవాఖానకు తరలించారు.
మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల స్కూల్లో గురువారం అర్ధరాత్రి ఓ విద్యార్థి మరణించడం, మరో ఇద్దరు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం..
“జగిత్యాల నియోజకవర్గంలోని ఒక మండల తహసీల్ కార్యాలయం అది. ప్రజా సంబంధాలు నిర్వహించే వృత్తిలో ఉన్న ఒక వ్యక్తి తన స్నేహితుడి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం అక్కడికి వెళ్లాడు. తాము స్లాట్ బుక్ చేసుకున్�
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన మారిశెట్టి ఐరా (ఐదు నెలల చిన్నారి) 135 ఫ్లాష్ కార్డులను అవలీలగా గుర్తిస్తూ అద్భుత ప్రతిభను చాటుతున్నది. చిన్నారి జ్ఞాపకశక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్�
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ నుంచి పోవడంతో జగిత్యాల బీఆర్ఎస్కు పట్టిన శనిపోయినట్టయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. సంజయ్ కుమార్ వల�