Padi Kaushik Reddy | బీఆర్ఎస్ పార్టీ బట్టలు విప్పుతాం అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ నన్ను రెచ్చగొట్టిండు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. సంజయ్ నా మీద దాడి చేసిండు తప్పితే.. నేను సంజయ్
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్కు చెందిన బత్తుల జలపతి-విజయ దంపతుల కుమారుడు సాయి(20), బూతగడ్డ ప్రభాకర్-జమున కొడుకు అరవింద్(20) స్నేహితులు. వీరిద్దరు అరుణాచల్, తిరుమల పుణ్యక్షేత్రాలకు వెళ్లి రెండు రోజుల �
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో ముగ్గురు అమ్మాయిల అదృశ్యం కలకలం (Students Missing) సృష్టించింది. కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవలిక నవీపేట్లోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు.
Jagtial | ధర్మపురి పట్టణంలోని జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న ఇద్దరు దంపతులను వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది.
బాలికలపై లైంగిక దాడులకు సంబంధించిన కేసుల్లో నిందితులకు 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు బాధితులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ జగిత్యాల, హనుమకొండ జడ్జీలు మంగళవారం తీర్పునిచ్చారు. వివరాలు ఇ�
Jagtial | ఆస్తుల కోసం ఆమెను తల్లిలా ఆదరించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూసిన ఆమెను తాకేందుకు నిరాకరించారు. రోడ్డుపైనే మృతదేహాన్ని వదిలేసి మానవత్వం లేకుండా ప్రవర్తించారు.
ఆ నలుగురి మహిళలది ఓ ముఠా! బస్టాండ్, రద్దీ ప్రాంతాలనే టార్గెట్ చేస్తారు.. ఆ జనాల్లో కలిసిపోతారు.. అదును చూసి బంగారు ఆభరణాలు దోచేస్తారు.. ఇలా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మహిళల దొంగల ముఠా గుట్టును జగిత
సుపారీ తీసుకొని ఓ వ్యక్తిని హత్య చేసేందుకు వచ్చిన ఉత్తర ప్రదేశ్ రాష్ర్టానికి చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్ఐ ఉదయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురి మండలం నేరెళ్లకు చెందిన మెరుగు లక
జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల (Peddapur Gurukul) పాఠశాలలో మరో విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. గురువారం ఉదయం ఎనిమిదో తరగతి చదువుతున్న యశ్వంత్ అనే విద్యార్థిని పాము కాటేసింది.
నేను జగిత్యాలకు రావడానికి పెద్ద కారణమే ఉన్నది. సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ తల్లి, బతుకమ్మ లేకుండా మన అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నడు. వాటిని అందరికీ వివరించి చెప్పడానికే వచ్చిన. తెలంగాణ త�
MLC Kavitha | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొక్క అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
భవిష్యత్తు మొత్తం డిజిటల్ రంగానిదే. ప్రపంచం కాదు, విశ్వమే ఒక కుగ్రామంగా మారిపోయి, మనిషి అరచేతిలోనే విశ్వమంతా అమరిపోయే పరిస్థితి ఏర్పడుతున్నది. ఇలాంటి కాలంలో రాష్ట్రంలోని చిన్నారులను సాంకేతికరంగ నిపుణ
JNTU | జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ రెండో సంవత్సరం చదువుతున్న అర్నిపల్లి హితేశ్ అదృశ్యమయ్యాడు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎంపీగా ఉన్నప్పుడే జగిత్యా ల జిల్లాగా ఏర్పడి, అభివృద్ధి సాధించిందని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ గుర్తు చేశారు. పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నప్పుడు ఆమె చేసిన కృషితో �