KCR | జగిత్యాలలో కేసీఆర్ బస్సును ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎన్నికల అధికారులకు సహకరించారు. బస్సులో ఎలాంటి నగదు లేకపోవడంతో ఎన్నికల అధికారులు వెనుదిరిగారు.
KCR | జగిత్యాలలో తన గురువు, ప్రముఖ కవి, రచయిత జైషెట్టి రమణయ్య ఇంటికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. కేసీఆర్ సిద్దిపేటలో ఇంటర్ చదువుకునే రోజుల్లో హిస్టరీ సబ్జెక్ట్ చెప్పిన గురు
ఉద్యమాల పురిటిగడ్డ జగిత్యాల ఆదివారం రాత్రి జన జాతరగా మారింది. జగిత్యాల చౌరస్తా నుంచి చూస్తే ఎటుచూసినా జన ప్రభంజనమే కనిపించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జగిత్యాలలో ప్రజలు నీరాజనం పలికారు.
ప్రేమ పేరుతో బాలికను నమ్మించి గంజాయి అలవాటు చేసి లైంగికదాడి చేసిన ఇద్దరు యువకులతోపాటు ఓ బాలుడిని అరెస్ట్ చేసినట్టు జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్ సోమవారం ఒక ప్రకనటలో తెలిపారు. తన కూతురిని గంజాయికి బాన�
జగిత్యాలలో గంజాయి దందా గుట్టురట్టయింది. పదికిలోల సరుకును రవాణా చేస్తూ ముఠా పోలీసులకు చిక్కింది. పట్టుబడిన ఐదుగురు యువకులను జగిత్యాల పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ సన్ప్రీత్ సింగ్ శనివారం మీడియా మ
రాత్రి వేళ బస్సెక్కిన ఓ పదిమంది మహిళలను ఆర్టీసీ కండక్టర్ ఓవర్ లోడ్ పేరిట నిర్ధాక్షిణ్యంగా దారి మధ్యలో వదిలి వెళ్లాడు. ఈ ఘటన గురువారం రాత్రి జగిత్యాలలో చోటుచేసుకున్నది. జగిత్యాల నుంచి ధర్మారం వెళ్లే ఆ
జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. కోరుట్ల మండలం వెంకటాపురం వద్ద ఆగి ఉన్న లారీని ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాం వద్ద కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారి పక్కన మద్యం వాహనం బుధవారం బోల్తా పడింది. కరీంనగర్ మద్యం డిపో నుంచి రూ.50 లక్షల విలువైన మద్యంతో ఏపీ15 పీసీ7575 నంబర్ గల వాహనం కోరుట్ల
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్షతోపాటు తులం బంగారం ఇంకెప్పుడిస్తారంటూ కాంగ్రెస్ నే తలను జగిత్యాల పట్టణ, మండల మహిళలు నిలదీశారు.
Jagtial | జగిత్యాల జిల్లా ధర్మపురిలో మహా శివరాత్రి పర్వదినం రోజున ఓ ఇంట్లోకి పిచ్చుక ప్రవేశించింది. ఆ తర్వాత అది నేరుగా పూజా మందిరంలోకి వెళ్లింది.
Jagtial | ప్రేమ వ్యవహారంలో యువతి కుటుంబం, యువకుడికి మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ఈ క్రమంలో యువతి కుటుంబం చేతిలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. యువకుడు కత్తితో దాడి చేయడంతో యువతి కుటుంబీకులు సైతం గాయపడ్డారు.
Jagtial | జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. మెట్పల్లి మండలం సత్తక్కపల్లి గ్రామ సమీపంలో ఉన్న మూడు ఎకరాల చెరుకు తోటకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. దీంతో క్షణాల్లోనే మంటలు చెరుకు త�