Jagtial | జగిత్యాల జిల్లా ధర్మపురిలో మహా శివరాత్రి పర్వదినం రోజున ఓ ఇంట్లోకి పిచ్చుక ప్రవేశించింది. ఆ తర్వాత అది నేరుగా పూజా మందిరంలోకి వెళ్లింది.
Jagtial | ప్రేమ వ్యవహారంలో యువతి కుటుంబం, యువకుడికి మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ఈ క్రమంలో యువతి కుటుంబం చేతిలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. యువకుడు కత్తితో దాడి చేయడంతో యువతి కుటుంబీకులు సైతం గాయపడ్డారు.
Jagtial | జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. మెట్పల్లి మండలం సత్తక్కపల్లి గ్రామ సమీపంలో ఉన్న మూడు ఎకరాల చెరుకు తోటకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. దీంతో క్షణాల్లోనే మంటలు చెరుకు త�
జిల్లా కేంద్రంలోని పావని కంటి దవాఖాన, ఆపి, రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గ, పరిసర ప్రాంతాలకు చెందిన నిరుపేదలకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ ఉచిత కంటి ఆపరేషన్లు చేశారు.
‘తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు’ అనే భర్తృహరి పద్యాన్ని ఇసుకాసురులు కంఠతా పట్టినట్టున్నారు. ఈ ఫొటోలో కనపడుతున్న దృశ్యం చూడండి.. చుట్టూ పెద్ద పెద్ద రాళ్లు.. మధ్యలో కాసింత దొడ్డు ఇసుక.. ఇంకేముందు ఇసుకైతే చాల�
ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) ఓ కారు బీభత్సం సృష్టించింది. మితివీగిన వేగంతో దూసుకొచ్చిన కారు రంగారెడ్డి జిల్లా నార్సింగి వద్ద అదుపుతప్పి ఓఆర్ఆర్పై నుంచి కింద పడింది. దీంతో ఇద్దరు యువకులు మరణించగా, మరో ముగ్గ
మొదలు ఏదో.. ఊడలు ఏవో తెలియనంతగా విస్తరించిన మహావృక్షం అది! సూర్య కిరణాలు సైతం భూమికి సోకనంత దట్టంగా పరుచుకున్న చెట్టు అది! ఒక్క ఊడ నుంచి మరో ఊడతో విస్తరిస్తూ.
ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది.
గుండెపోటుతో తొమ్మిదేండ్ల బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రా మంలో గురువారం చోటుచేసుకున్న ది. జగిత్యాల అర్బన్ మండలం ధరూ ర్కు చెందిన బాలగంగాధర్-హరిత దంపతులకు ఇద్దరు కొడుకులు.
Jagtial | జగిత్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్పై తీర్మానించిన అవిశ్వాసం వీగిపోయింది. ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జోక్యం చేసుకుని సయోధ్య కుదర్చడంతో సభ్యుల మధ్య అంతర్గత వి
జగిత్యాల జిల్లా కొండగట్టు (Kondagattu) అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం, మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో స్వామివారి దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు.
రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు రూ.5 లక్షలతో నిర్మాణం చేపడతామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) అన్నారు. ఆరు గ్యారంటీలో ఇంటి నిర్మాణాన్ని పేర్కొన్నామని, దానికి దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తిచేశామని