కరీంనగర్ : బీఆర్ఎస్( BRS) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) జగిత్యాలలో జరగనున్న భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి గులాబీ సైన్యం దండుగా కదిలింది. ముఖ్యంగా జగిత్యాలకు సమీపంలో ఉన్న జిల్�
KCR | బీఆర్ఎస్ అధినేతత కేసీఆర్ జగిత్యాలకు బయల్లేరారు. ఎర్రవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో వెళ్లారు. జగిత్యాల కలెక్టరేట్ హెలిప్యాడ్లో దిగిన తర్వాత నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం హిందూ,
జగిత్యాలలో జరగనున్న కేసీఆర్ భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అల్ట్రాటెక్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు కౌశిక హరి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు సోమవారం భారీగా తరలి వెళ్లారు.
Kalvakuntla Sanjay | కేసీఆర్ను చూసేందుకు భారీగా ప్రజలు తరలివస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తెలిపారు. రేవంత్ రెడ్డి ఎన్ని చిల్లర కుట్రలు చేసినా.. కేసీఆర్ సభ గ్రాండ్ సక్సెస్ అయితదని ధీమా వ్యక్తం చేశారు.
Jeevan Reddy | బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుందని సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తున్నదేంటి అని ప్రశ్నించారు. హైడ్రా పేరిట భయబ్రాంతులకు గురిచేస్తున్నారని �
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేయడంపై ఉన్న బాధ్యత కన్నా, బీఆర్ఎస్ అంటేనే సీఎం రేవంత్కు భయం ఎక్కువగా ఉందని ఆ పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఆటంకాలు కలిగించేందుకు సర్కార్ కుట్ర పన్నింది. ఇందులో భాగంగా నిజామాబాద్ రూట్లో జాతీయ రహదారి 63పై వంతెన నిర్మాణం పేరిట రోడ్డు తవ్వేశారు.
జగిత్యాల గడ్డపై బీఆర్ఎస్ పార్టీ సోమవారం సమరశంఖం పూరించబోతున్నది. కాంగ్రెస్ పాలనపై మరో పోరుకు సిద్ధమవుతున్నది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ అన్ని రకా�
జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. హెలికాప్టర్లో సాయంత్రం 5.30 గంటలకు జగిత్యాల కలెక్టరేట్ ఆవరణలోని హెలీపాడ్కు చేరుకుంటారు.
Talasani Srinivas Yadav | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం జగిత్యాలలో జరుగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి , బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ , ఎమ్మెల్సీ రమణ ఆది
జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర, కాంగ్రెస్పై దండయాత్ర మొదలవుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. ఈ జనప్రభంజన సభతో బీఆర్ఎస్ పూర్వవైభవం దిశగా పురోగమిస్తుందని, కేసీఆర్�