రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో (Panchayathi Elections) సర్పంచ్గా, వార్డు మెంబర్గా ఓ మహిళ విజయం సాధించారు. జగిత్యాల (Jagtial) జిల్లా రాయికల్ మండలం ఉప్పుమడుగు సర్పంచ్గా (Sarpanch), ఆరో వార్డు సభ్యురాలిగా (Ward Member) కొత్తకొండ రోజా నవీన�
అత్తా, మామలతో కోడళ్లు సవాల్ విసిరి విజయం సాధించిన ఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగాయి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరామ్నగర్ సర్పంచ్ స్థానం బీసీ జనరల్కు రిజర్వు అయింది.
తొలి విడత ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ తమ పార్టీ అంటే తమ పార్టీ అని కాంగ్రెస్, బీజేపీలు సోషల్ మీడియాలో పోటాపోటీ పోస్టులు పెడుతున్న ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మేడిపల్లిలో జరిగింది.
Jagtial : గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో మెట్పల్లి (Metpally) మండలంలో 9 సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఎనిమిది చోట్ల ఎన్నికయ్యారు.
గ్రామపంచాయతీ ఎన్నికల్లో తల్లిపై కూతురు పోటీ చేసి గెలుపొందింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని తిమ్మాయపల్లి గ్రామంలో తల్లి గంగవ్వ పై కూతురు పల్లెపు సుమలత పోటీ చేసి గెలుపొందింది. ఇద్దరి మధ్య హోరాహోరి �
MLA Sanjay Kalvakuntla | గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లుగా పాలన పడకేసిందని, పచ్చదనం, పరిశుభ్రత కోసం గ్రామ పంచాయతీలకు అందజేసిన ట్రాక్టర్లకు డీజిల్ పోసేందుకు కూడా నిధులు ఇవ్వని దీనస్థితికి చేరుకున్నాయన్నారు కోరుట్ల ఎమ్�
జగిత్యాల జిల్లా ఆర్ఎంపీ, పీఎంపీ అధ్యక్షుడిగా కుసుమ శంకర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని భాగ్యరాజా ఫంక్షన్ హాల్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో జిల్ల
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పోషణ మరచి, వారి ఆస్తిని ఇవ్వాలంటూ వేధింపులకు గురిచేసిన కొడుకుకు నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ జగిత్యాల ఫస్ట్ అడిషనల్ జేఎఫ్సీఎం మెజిస్ట్రేట్ శ్రీనిజ కోహికార్ గురువా�
ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయంలో కాంగ్రెస్కు ఎలాంటి సోయిలేదని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు, రైతులకు ఎలాంటి మేలు జరగలేదని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద�
Kondagattu Fire Accident | జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అభయాంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతీ ఏటా జగిత్యాల జిల్లా నుంచి అయ్యప్ప మాల ధరించే భక్తులు పెరుగుతున్న నేపథ్యంలో జగిత్యాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైలు నడిపించాలని కాంగ్రెస్ సేవాదల్ రాష్ట్ర కార్యదర్శి బోగోజీ ముకేశ్ కన్నా రైల్వే అధికా