శ్రావమాసం మొదటి శుక్రవారం సందర్భంగా భక్తులు ఆలయాలకు పోటెత్తారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస లలితామాత ఆలయంలో శుక్రవారం పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారికి పూజలు చేసి ఓడిబియ్యం సమర్పించారు.
రాష్ట్ర వ్యాప్తంగా జూలై 25 నుండి ఆగస్టు 10 వరకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ మండల కేంద్రాల్లో కొనసాగుతుందని, రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
సేవా భారతి ఆధ్వర్యంలో గ్రామీణ నిరుపేద, దళిత విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన వాల్మీకీ ఆవాస విద్యార్థులకు యశస్వి ఎలక్ట్రానిక్స్ అధినేత కోటగిరి శ్రీనివాస్-మంగ దంపతులు పాఠశాల యూనిఫామ్స్ అందజేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని జగిత్యాల తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సూచించారు. అంబర్పేట్ గ్రామంలో జగిత్యాల అర్బన్ మండల ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించ
జగిత్యాల జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్ స్పష్టం చేశారు. పెగడపల్లి మండలం నంచర్ల, పెగడపల్లి సహకార సంఘాలను ఆయన శుక్రవారం సందర్శించి గోద�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల గురించి గురువారం బీర్ పూర్ మండల కేంద్రంలో మండలంలోని ఆరు ఎంపీటీసీల పరిధిలో నాయకులు, కార్యకర్తలతో జడ్పీ మాజీ చైర్మన్ దావ �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను రాయికల్ మండల, పట్టణ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంగడి బజార్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ వ
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. సారంగాపూర్ మండలంలోని అర్పపల్లి గ్రామంలో ఎస్సీ, సబ్ ప్లాన్ నిధులు రూ.54 లక్షలు, రేచపల్లి గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధ�
మెట్పల్లి పట్టణంలో గ్రామ దేవతలకు భక్తులు, మహిళలు బుధవారం ఆషాఢ బోనాలను సమర్పించారు. ఆషాఢ మాసం ఆఖరి రోజు కావడంతో భక్తులు మహాలక్ష్మి అమ్మవారితో పాటు ఆయా వార్డులోని పోచమ్మలకు మహిళలు భక్తిశ్రద్ధలతో నైవేధ్�
ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు డ్రగ్స్ నిరోధక అవగాహన కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సారంగాపూర్, బీర్ పుర్ మండలాల్లో సోమవారం మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన పసుపు బొర్డుతో ఇప్పటికీ ఏ రైతుకు లాభం చేకూరలేదని, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ నాయకులు పని గట్టుకోని చక్కెర కర్మాగారం పునరుద్ధరణ పేరిట ప
ఆషాడ మాసం ఆఖరి ఆదివారం సందర్భంగా మెట్టుపల్లి పట్టణంలోని వివిధ వార్డులో గల పోచమ్మలకు బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో నైవేద్యాలను వండి బోనంతో గ్రామదేవతలైన ఐదు చేతులు, నల్ల, ముత్యాల
వయో వృద్ధులను నిరాధరిస్తున్న కుమారులపై వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద చర్యలకు జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ అదేశాల మేరకు శనివారం ఆర్డీవో కార్యాలయంలో ఏవో రవికాంత్ విచారణ నిర్వహించారు.