తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణ చేయడాన్ని నిరసిస్తూ ఎలిగేడు మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ �
తెలంగాణ రాష్ట్ర సాధకుడు తొలిముఖ్య ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సీట్ నోటీలు ఇవ్వడంపై సారంగాపూర్, బీర్పూర్ మండలాల బీఆర్ఎస్ నాయకులు ఆయా గ్రామాల్లో ఆదివారం నిరన కార్యక్రమాలను చేపట్టారు.
L Ramana | జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మూటపెల్లి గ్రామానికి చెందిన పాలకవర్గాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ సన్మానించారు. కొత్తగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ సంగెం కీర్తన రమేశ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు శని�
కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం ప్రజాస్వామికమని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడా
కోరుట్ల పట్టణంలోని 8, 9వ వార్డులకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటు యువకులు గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. స్థానిక 9వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థి గండ్ర శిల్పారావు ఆధ్వర�
కోరుట్ల పట్టణానికి చెందిన పద్మశాలి సంఘం నాయకులు, అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ బీఆర్ఎస్ లో చేరారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీనివాస్ కు గులాబీ కండువా కప్పిన బీ�
కోరుట్ల మున్సిపాలిటీలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరుగుతోందా లేదా అనే విషయాన్ని
కోరుట్ల పట్టణానికి చెందిన న్యాయవాది బైరి విజయ్ కుమార్ బీఆర్ఎస్ లీగల్ సేల్ చీఫ్ కన్వీనర్ గా బుధవారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వక
సారంగాపూర్ మండలంలోని రేచపల్లి గ్రామానికి చెందిన గుండోజ్ గంగారాజు మెదడు సంబంధిత వ్యాధితో బాదపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిరుపేద కుటుంబం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణానికి చెందిన రామకృష్ణ విద్యాసంస్థలైన రామకృష్ణ డిగ్రీ కళాశాల, NSV డిగ్రీ కళాశాల, NSV జూనియర్ కళాశాల విద్యార్థులతో 550 మీటర్ల పొడవైన భారీ జాతీయ పతాకంతో సు�
గణతంత్ర దినోత్సవం సందర్భంగా వెల్గటూరు మండలంలోని కిషన్రావుపేట ప్రాథమికోన్నత పాఠశాల లో చదువుతున్న 80 మంది విద్యార్థులకు షూ లను అదే గ్రామానికి చెందిన కాశెట్టి మనిషా అందజేశారు.
భవన నిర్మాణ రంగ కార్మికులు లేబర్ కార్డును సద్వినియోగం చేసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలోని మాదాపూర్ కాలనీలో పార్టీ నూతన కార్యాలయాన్ని ఆయన శనివారం ప్రా�
గత ఐదు రోజులుగా( ఈ నెల 19 నుంచి 23 వరకు) సంగారెడ్డి జిల్లాలోని గాడియం పాఠశాలలో నిర్వహించిన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్న జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని కుమ్మరి పల్లె ప్రాథమిక పాఠశాల ఉపాధ్యా�
సారంగాపూర్ మండలంలోని రేచపల్లి ఆటవి ప్రాంతంలో ఆ శాఖ అధికారులు జంతు గనన సర్వెను నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా నిర్వహిస్తున్న శాఖహార జంతు గనన శుక్రవారంతో పూర్తి కావడంతో మరో మూడు రోజుల పాటు మాంసాహార జం�