కోరుట్ల పట్టణానికి చెందిన తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, వెల్ఫేర్స్ అసోసియోషన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షురాలు మ్యాకల సాయిశ్వరీ బహుజన సాహిత్య అకాడమీ 'ఉమెన్ లీడర్ షిప్' నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు.
మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ కనక సోమేశ్వర స్వామి కొండ శ్రావణమాసం రెండో సోమవారం సందర్భంగా భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. కొండపైకి కాలినడకన భక్తులు ఎక్కి సహస సిద్ధమైన కోనేరులో పుణ
అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ జగిత్యాల జిల్లాలో విజయవంతంగా నిర్వహించామని ఎస్పీ అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి సంవత్సరంలో రెండు సార్లు ఆపరేష�
జగిత్యాల జిల్లా సరిహద్దు గ్రామమైన మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామ శివారులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పోలీస్ చెక్ పోస్ట్ ఫోటో సోషల్ మీడియా వేదికగా చెక్కర్లు కొడుతుంది.
జగిత్యాల జిల్లాలో ఓపెన్ స్కూల్ కు సంబంధించిన అడ్మిషన్లు ప్రారంభమైనట్టుగా దానికి సంబంధించిన రాష్ట్ర స్థాయి పోస్టర్ను జిల్లా విద్యాధికారి రాము సోమవారం ఆవిష్కరించారు.
పట్టణంలోని కోరుట్ల పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సోమవారం నాషా ముక్తు భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పొగాకు హానికారక ప్రభావాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాల నుంచి కొత్త బస్టా
ఓ నిరుపేద తండ్రి గుండెపోటుతో ఆదివారం ఉదయం మృతి చెందాడు. దీంతో అంత్యక్రియలు నిర్వహించాల్సిన కూతుర్లు తమ చేతిలో చిల్లి గవ్వలేక తల్లడిల్లుతున్నారు. దిక్కు తోచని స్థితిలో ఆర్థిక సాయం కోసం ధీనంగా వేడుకుంటు�
మెట్పల్లి పట్టణంలోని ఖాదీ ఆవరణలోని ఆంజనేయస్వామి ఆలయం ఆవరణలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేరెంట్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. గీత సత్సంగ్ కార్యక్రమంలో భాగంగా హాజరైన 25 మంది తల్లిదండ్రుల జంటలను
కలిసి చదువుకున్న మిత్రుడు గుండె పోటుతో చనిపోగా అతడి కుటుంబానికి తోటి మిత్రులు అండగా నిలిచారు. రాయికల్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన పెగ్గర్ల శ్రీధర్ కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు.
అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందన పేర్కొన్నారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ కార్యవర్గ సభ్యుడు డిక్కి, జిల్లా కో ఆర్డినేటర్ నల్ల శ్యామ్
పెగడపల్లి మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా చైల్డ్ మ్యారే�
ఎరువుల క్రయ విక్రయాలకు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా ఆధార్ కార్డుతో నమోదు చేయాలని, రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయాలని జగిత్యాల కలెక్టర్ బీ సత్య ప్రసాద్ తెలిపారు. పెగడపల్లి మండలం కేంద్రంలోని ప్య�
శాంతి భద్రతల పరిరక్షణకు గస్తీని మరింత ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా బ్లూ కోల్డ్స్, పెట్రోకార్ వాహనాలతో నిరంతర గస్తీ నిర్వహిస్తూ అదనంగా నైట్ బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, జిల�
అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. రాయికల్ పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాయికల్, మహితాపూర్ కి �